Gold Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగిన బంగారం ధరలు.. మరింతగా పెరుగుతాయా? ప్రస్తుతం ఎంతంటే? |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ. 1,45,580 నుంచి రూ. 1,48,090కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,300 పెరిగి రూ. 1,33,450 నుంచి రూ. 1,35,750కి చేరింది. ఇక 18 క్యారట్ బంగారం ధర రూ.1,880 పెరిగి రూ.1,09,190 నుంచి రూ. 1,11,070కి చేరింది. Source link

Read More

Shiva Temple: శ్రీకాకుళం జిల్లాలోని వినూత్న ఆలయం.. ఈ శివలింగాన్ని దర్శిస్తే మీ పిల్లల చదువులో తిరుగుండదట.. |

Last Updated:Mar 28, 2026 2:35 PM IST శ్రీకాకుళం బైరవని పేటలో శివలింగ ఆకార దేవాలయంలో రాజస్థాన్ నుంచి తెచ్చిన మరకత శివలింగం ప్రతిష్ఠ. విద్యార్థులకు జ్ఞానం ఐశ్వర్యం ప్రసాదిస్తుందనే నమ్మకం. + శివలింగ ఆకారంలో నిర్మించిన వినూత్న ఆలయం శ్రీకాకుళం పట్టణంలోని బైరవని పేటలో నిర్మించిన శివలింగ ఆకారంలోని ఈ వినూత్న దేవాలయం భక్తుల దృష్టిని ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను చాటుతోంది. సాధారణంగా దేవాలయ నిర్మాణాలు గర్భగుడి, గోపురం వంటి సంప్రదాయ శైలిలో ఉంటాయి….

Read More

మత్తు బారిన పడిన జీవితాలకు ఆశాకిరణం.. ఆ జిల్లాలో ఉచిత డీ-అడిక్షన్ కేంద్రం..! Vizianagaram Seed organization de addiction center is lighting up lives. |

Last Updated:Mar 28, 2026 2:38 PM IST విజయనగరం లోని Seed Organization మత్తు విముక్తి కేంద్రం లో నెలరోజుల ఉచిత చికిత్స, కౌన్సిలింగ్ తో అనేక మందికి కొత్త జీవితం అందిస్తోంది. + మత్తు బారిన పడిన వారికి ఉచిత చికిత్స ఎక్కడో తెలుసా మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని చీకటిలోకి నెట్టేసుకున్న వారికి ఇప్పుడు ఒక వెలుగుదారి కనిపిస్తోంది. విజయనగరం పట్టణంలో సీడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మత్తు విముక్తి కేంద్రం అనేక…

Read More

Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 28, 2026 5:16 PM IST Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు….

Read More

Akividu: ఆకివీడులో ఉద్రిక్తత.. రామాలయం వద్ద దాడి.. 57 మంది అరెస్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 28, 2026 5:31 PM IST ఆకివీడు రామాలయం వద్ద త్రిబుల్ ఆర్ అనుచరులపై దాడి ఘటన కలకలం రేపింది. 57 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 144 సెక్షన్ అమలు. + త్రిబుల్ ఆర్ సంచలనం రామాలయం కట్టి తీరతాం ఆంధ్రప్రదేశ్‌లోని ఆకివీడు ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. రామాలయం పరిసరాల్లో జరిగిన ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం కూడా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అధికారులు అక్కడ 144 సెక్షన్…

Read More

డోలీపై జీవనం.. రోడ్డు కోసం గిరిజనుల పోరాటం.. విశాఖలో ఆందోళన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 28, 2026 9:37 PM IST Anakapalli కొండ శిఖర పీవీటీజీ కోండ్ గిరిజనులు రోడ్లు ఇళ్లు లేక Visakha లో డోలు మోతలతో నిరసన జన్ మన్ పథకం హామీలు అమలు కాలేదని ఆవేదన. + రోడ్డు సదుపాయం కలిపించాలి అంటూ తలపై అడ్డాకులు , డోలి మోతలుతో గిరిజనులు అనకాపల్లి జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్న పీవీటీజీ ఆదివాసీ కోండ్ గిరిజనుల దుస్థితి మరోసారి బయటపడింది. అనకాపల్లి (Anakapalli)…

Read More

ఆంధ్ర భద్రాద్రిలో వైభవం.. “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగిన క్షేత్రం..! Ontimitta Kodandarama Swamy Brahmotsavams showcase devotional splendor. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 28, 2026 9:53 PM IST కడప ఒంటిమిట్ట Kodandarama Swamy బ్రహ్మోత్సవాల్లో Snapan Thirumanjanam భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఏప్రిల్ 1 Kalyanotsavamకు APSRTC 145 ప్రత్యేక బస్సులు. ఒంటిమిట్టలో కనువిందుగా  పులకించిన భక్తజనం.. కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం (Ontimitta Kodandarama Swamy)లో ఆధ్యాత్మిక వైభవం తారాస్థాయికి చేరుకుంది. ఆంధ్ర భద్రాద్రిగా ఖ్యాతిగాంచిన ఈ దివ్యక్షేత్రంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి….

Read More

మరో తిరుపతిగా వెలుగొందుతున్న వాడపల్లి.. స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు భక్తుల వెల్లువ..! Vadapalli Venkateswara Swamy temple. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 28, 2026 9:20 PM IST వాడపల్లి Venkateswara Swamy ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రథోత్సవం సహా ప్రత్యేక కార్యక్రమాలతో కోనసీమ తిరుపతి సందడి. + వాడపల్లి లో ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవాలు ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో (Vadapalli Venkateswara Swamy) వార్షిక కళ్యాణ మహోత్సవాలు అద్భుతంగా ప్రారంభమయ్యాయి. దశమి రోజు నుంచి మొదలైన ఈ ఉత్సవాలు ఐదు రోజుల…

Read More

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరిగిన ముఖ్యమైన పది వార్తలు.

ఈరోజు ముఖ్యమైన వార్తలు: ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన పది వార్తలను మీ కోసం అందిస్తున్నాము. తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. తాజా సమాచారం కోసం నిరంతరం వార్తా ప్రవాహాన్ని గమనించవచ్చు. ఈ వార్తలు ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించడానికి, చర్చించడానికి ఒక వేదికగా ఉపయోగపడతాయి. మరింత సమాచారం కోసం వేచి చూడండి.

Read More

ఐపీఎల్ బెట్టింగ్‌పై పోలీసుల అలర్ట్.. పట్టుబడితే జైలే.. యువతకు ఎస్పీ హెచ్చరిక..! ipl betting warning police action. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 28, 2026 8:01 PM IST ఐపీఎల్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు కఠిన హెచ్చరిక జారీ చేశారు. బెట్టింగ్‌లో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడితే ఇక….!!! జిల్లా ఎస్పీ సీరియస్ దేశవ్యాప్తంగా Indian Premier League ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశమున్నాయని అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ Tushar Dudi ప్రజలకు, ముఖ్యంగా యువతకు గట్టిగా హెచ్చరిక…

Read More