Egg Price: సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన కోడిగుడ్డు ధర |

ఎండాకాలం వస్తే చాలు.. కోడిగుడ్ల ధరలు పెరిగిపోతాయి. ఉత్పత్తి తగ్గిపోతుంది. దానికి తోడు విదేశాలకు ఎగుమతి జోరుగా సాగుతోంది. దాంతో డిమాండ్‌కి తగిన సప్లై లేకపోవడం వల్ల ఏపీ, తెలంగాణలో కోడిగుడ్ల ధరలు బాగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో ఒక గుడ్డు ధర రూ.7 దాకా ఉంది. హోల్‌సేల్‍‌లో కొనేవారికి రూ.6.30కి లభిస్తోంది. ఇలా గుడ్డు ధర పెరగడం వల్ల హోటళ్లలో ఎగ్ ఆమ్లెట్, ఎగ్ దోసె, ఎగ్ ఫ్రైడ్‌రైస్ వంటి వాటి ధరలు పెరుగుతున్నాయి….

Read More

CP Radhakrishnan Visits Tirumala | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి

భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. Source link

Read More

Petrol Shortage in Visakhapatnam | విశాఖలో పెట్రోల్ కొరత.. బంకుల వద్ద భారీ క్యూలు

విశాఖకూ పెట్రోల్’ సెగ మొదలైంది. బంకుల వద్ద కార్లు బైకులు క్యూ కడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఫుల్ ట్యాంక్ అంటూ ట్యాంకులు నింపేస్తున్నారు. మరొక పక్క అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని అని అధికారులు చెబుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకోవాలంటూ వైసీపీ నేతలు అంటున్నారు. Source link

Read More

Fuel Crisis: డీజిల్ కోసం బంకుల్లో రైతులు దెబ్బలాట.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 28, 2026 5:45 PM IST ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్ కొరతతో బంకుల వద్ద భారీ క్యూ, రైతులు, ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు, ఘర్షణలు, ప్రజలు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు + News18 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఇంధన సంక్షేపం సామాన్య ప్రజలనే కాకుండా, దేశానికి వెన్నెముక అయిన రైతును సైతం కోలుకోలేని దెబ్బ తీస్తోంది. మొన్న గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు, నేడు పెట్రోల్, డీజిల్…

Read More

TTD EO Inspection: తిరుచానూరు అన్నప్రసాదం కేంద్రంలో టీటీడీ ఈఓ ఆకస్మిక తనిఖీ..

టీటీడీ ఈఓ శ్రీ ఎం. రవిచంద్ర మంగళవారం తిరుచానూరులోని అన్నప్రసాదం కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు వడ్డించే ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఆయన, భక్తులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్నప్రసాదం తయారీలో అత్యంత పరిశుభ్రత పాటించాలని, వడ్డించే సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా భక్తులకు చల్లని తాగునీరు, మజ్జిగ నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ…

Read More

Palmistry: అరచేతి రేఖల్లో ధనరేఖ ఏది..? ఆడ, మగవాళ్లలో ఇలా గుర్తించవచ్చు

Palmistry: హస్తసాముద్రిక శాస్త్రంలో పరిజ్ఞానం ఉన్న జ్యోతిష్యులు, పండితులు మొదలైనవారు చేతిలోని గీతల నిర్మాణం, దిశ మొదలైన వాటి ఆధారంగా ఒక వ్యక్తి వృత్తి, సంతానం, ఆరోగ్యం, వివాహం, అదృష్టంతో పాటు వారి ఆర్థిక పరిస్థితి మొదలైనవాటిని అంచనా వేయగలరు. Source link

Read More

Pradosh Vrat 2026: మంగళ దోషం నుండి విముక్తి పొందాలనుకుంటే.. ప్రదోష వ్రతంతో శివుని అనుగ్రహం

Pradosh Vrat 2026: ఉదయం నుండి ఏర్పడుతున్న శుభ సమయాలు,సాయంత్రంలోని అశుభ సమయాలు ఈ రోజు ప్రాముఖ్యతను మరింత పెంచాయి. కానీ ఈ పవిత్రమైన రోజున చేసే ఒక చిన్న పొరపాటు కూడా మీ పూజ ఫలాలను తగ్గించగలదని మీకు తెలుసా? Source link

Read More

Petrol Shortage | పెట్రోల్ కొరత.. బంకుల్లో గంటల తరబడి నిరీక్షణ

అనంతపురం జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్ పరిస్థితి జిల్లాలో పెట్రోల్ కొరత వాహనదారులు బంకుల వద్ద పోటెత్తారు. ఐదారు గంటలు కాసుకున్న పెట్రోల్ దొరకడం గగనమైపోయింది. కొన్ని బంకులు మూతపడడం, నోస్టాక్ బోర్డులు పెట్టడడంతో వాహనదాల్లో ఆందోళన నెలకుంది. సాధారణ అమ్మకం కంటే 50 శాతానికి అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు పూర్తిగా తగ్గిపోయినట్లు అధికార వర్గాల సమాచారం.#PetrolShortage #FuelCrisis #anantapur Source link

Read More

Today Top 10 News: అమెరికా దిగ్బంధనం.. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో లావాదేవీలు చేస్తే ఆంక్షలే

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

Chanakya Niti: మీ లైఫ్‌లో సక్సెస్‌కి అడ్డుపడేవి ఇవే.. చాణక్యుడు చెప్పిన జీవిత సత్యం తెలుసా..? |

సంబంధాలను నిర్లక్ష్యం చేయడం: జీవితంలో కుటుంబం, స్నేహితులు చాలా ముఖ్యం. చాణక్యుని నీతి ప్రకారం ఒంటరిగా ఎవరూ సంతోషంగా ఉండలేరు. మీరు మీ సన్నిహిత సంబంధాల కోసం సమయం కేటాయించకపోతే, కష్ట సమయాల్లో మీరు ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు. సంబంధాలలో అంతరాలు, అపార్థాలు పెరగడానికి అనుమతించడం మీ జీవితంలో చేసే అతిపెద్ద తప్పులలో ఒకటి కావచ్చు. అందువల్ల, మీరు ప్రేమించే వారితో సమయం గడపడం, బలమైన సంబంధాలను కొనసాగించడం ముఖ్యం. Source link

Read More