Government Schools Results Triumph Over Corporates | సత్తాచాటిన ప్రభుత్వ పాఠశాలలు

గోదావరి జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ఫలితాలతో వెలిగాయి, విద్యార్థులు 100 మార్కులు సాధించి, ఉపాధ్యాయుల, ప్రజల ప్రశంసలు పొందారు. Source link

Read More

గర్భిణీలకు సంజీవనిలా ఆ PES హాస్పిటల్.. హై రిస్క్ కేసుల్లోనూ నార్మల్ డెలివరీలే లక్ష్యం! kuppam pes hospital address for normal deliveries | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 30, 2026 7:31 PM IST చిత్తూరు కుప్పం పి.ఇ.ఎస్. హాస్పిటల్ అత్యవసర, ప్రసూతి సేవల్లో పేరుపొందింది, డాక్టర్ ప్రదీప్ నేతృత్వంలో నెలకు వందల నార్మల్ డెలివరీలు, తక్కువ ఖర్చుతో సేవలు అందుబాటులో ఉన్నాయి + News18 చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో ఉన్న పి.ఇ.ఎస్. హాస్పిటల్ ప్రస్తుతం ప్రజలకు ప్రాణాధారంగా మారింది. వీకోట నుంచి కుప్పంకు వెళ్లే జాతీయ రహదారిపై ఉన్న ఈ ఆసుపత్రి, అత్యవసర చికిత్సలలో జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది….

Read More

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు.. 3 రోజులు ఈదురు గాలులు, మెరుపులతో వర్షాలు..

AP Telangana Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. Source link

Read More

AP Cabinet Meeting: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. క్యాబినెట్‌లో కీలక తీర్మానాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 30, 2026 3:07 PM IST AP Cabinet Meeting: అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో క్యాబినెట్, పట్టణాభివృద్ధి, ఉద్యోగులు, న్యాయవ్యవస్థ, ఏపీ భవన్, హంద్రీనీవా ప్రాజెక్టు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్‌ సమావేశం జరిగింది. ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయం, పట్టణాభివృద్ధి వంటి 20కి పైగా ప్రధాన…

Read More

Tiruchanoor Temple: శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్పణ..!

Tiruchanoor Temple: శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు బుధవారం సాయంత్రం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వసంతోత్సవాలకు నాంది పలికే ఈ పూజా కార్యక్రమం ఆలయ వాతావరణాన్ని ఆధ్యాత్మిక కాంతులతో నింపింది. Source link

Read More

Extramarital Affair: భర్త కళ్లుగప్పి ముగ్గురితో రిలేషన్‌షిప్.. బాయ్‌ఫ్రెండ్స్‌తో భార్య ప్రైవేట్ వీడియోలు చూసి భర్త షాకింగ్ డెసిషన్ | ట్రెండింగ్

Last Updated:Apr 30, 2026 3:34 PM IST Extramarital Affair: అతనికి భార్య అంటే ఇష్టం. ఆమె చేసిన ఘోరమైన తప్పును క్షమించాడు. కాని తనను కాదని మరో ముగ్గురు మగవాళ్లతో పెట్టుకున్న వివాహేతర సంబంధం అతడ్ని తీవ్రంగా కలచి వేసింది. భార్య చేసిన నమ్మకద్రోహాన్ని మర్చిపోలేక చివరకు ఆ పని చేశాడు. Extramarital Affair Extramarital Affair: భార్యలను మురిపించే వివాహేతర సంబంధాలు భర్తలకు ముళ్ల కంచెలుగా మారుతున్నాయి. హాయిగా సాగుతున్న కాపురాల్లో…

Read More

Smart Policing Technology: ఏఐ టెక్నాలజీ డ్రోన్‌లతో నిఘా పటిష్టం.. టెంపుల్ సిటీలో నేరస్తుల ఆటలు ఇకపై చెల్లవ్ |

Last Updated:Apr 30, 2026 1:49 PM IST Smart Policing Technology:ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ డ్రోన్‌లు పెద్ద సంఖ్యలో ఉన్న జనసమూహాన్ని క్షుణ్ణంగా లెక్కించడం, స్పష్టమైన ఫోటోలు , వీడియోలు తీయడం వంటి అధునాతన సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ట్రాఫిక్ నియంత్రణ, భారీ జనసమూహాల పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితులను అంచనా వేయడంలో ఇవి పోలీసులకు మరింత సమర్థవంతమైన సహాయాన్ని అందిస్తాయి. Source link

Read More

Simhachalam Temple: ఏప్రిల్ 30 నుండి మే 3 వరకు సింహాచలం అంతరాలయ దర్శనాలు రద్దు.. కారణం ఇదే | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 30, 2026 1:22 PM IST Simhachalam Temple: సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో మే 1వ తేదీన వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  + Simhachalam temple Simhachalam Temple: సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో మే 1వ తేదీన వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు…

Read More

Self Enumeration Step by Step Guide | సింపుల్‌గా స్వీయ జనగణన… జస్ట్ ఈ స్టెప్స్ ఫాలో అవండి చాలు |

మొదట ఇల్లు, భవనం వివరాలు నమోదు చేయాలి. ఇందులో భవన నంబర్, జనగణన హౌస్ నంబర్ నమోదు చేయాలి. ఇంటి నేల, గోడలు, పైకప్పు ఏ పదార్థాలతో నిర్మించబడ్డాయో ఎంపిక చేయాలి. ఇవి మట్టి, ఇటుక, సిమెంట్, చెక్క, టైల్స్, ఆస్బెస్టాస్ షీట్స్ వంటి కోడ్‌ల రూపంలో ఉంటాయి. తర్వాత ఆ ఇల్లు ఎలా ఉపయోగంలో ఉందో నమోదు చేయాలి. నివాసంగా ఉందా, నివాసం తో పాటు ఇతర పని కోసం వాడుతున్నారా, షాప్, ఆఫీస్, స్కూల్,…

Read More

Google AI Data Centre: గూగుల్ AI డేటా సెంటర్‌తో ఏఐ హబ్‌గా విశాఖ.. సీఎం చంద్రబాబు శంకుస్థాపన, ప్రధాని మోదీ ప్రారంభోత్సవం? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 28, 2026 11:24 AM IST Google AI Data Centre: ఇకపై విశాఖను ‘ఏఐ హబ్’గా పిలవాలని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ AI డేటా సెంటర్‌తో ఏఐ హబ్‌గా విశాఖ.. సీఎం చంద్రబాబు శంకుస్థాపన, ప్రధాని మోదీ ప్రారంభోత్సవం? విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ విప్లవం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

Read More