Kidney Stones: మూత్రనాళంలో క్రికెట్ బాల్ సైజు రాళ్లు.. సర్జరీ చేసిన ప్రాణాపాయం తప్పించిన డాక్టర్స్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 29, 2026 5:18 PM IST Kidney Stones: విశాఖపట్నంలో కూడా 42 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి మూత్రనాళం (Urinary Bladder) నుంచి ఏకంగా 600 గ్రాముల బరువున్న భారీ రాళ్లను తొలగించి ప్రాణాపాయం నుంచి తప్పించారు వైద్యులు. kidney stones Kidney Stones: మనం తీసుకునే ఆహారం, ఆరోగ్యం పట్ల చూపించే అశ్రద్ద, నిద్రలేమి వంటి సమస్యల కారణంగా చాలా మందికి కిడ్నీలో రాళ్లు రావడం ఈమధ్య కాలంలో కామన్ అయిపోయింది….

Read More

కరాటే లో సరికొత్త చరిత్ర సృష్టించిన సిరిపి వెంకటేష్ కరాటే అకాడమీ విద్యార్థులు..

విశాలాంధ్ర ధర్మవరం ; కరాటే లో సరికొత్త చరిత్ర సృష్టించడం జరిగిందని కరాటే అకాడమీ నిర్వాహకులు శిరిపి వెంకటేష్ తెలిపారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘లార్జెస్ట్ కరాటే డిస్‌ప్లే’ కార్యక్రమంలో సిరిపి వెంకటేష్ కరాటే అకాడమీ విద్యార్థులు సరికొత్త చరిత్ర సృష్టించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలిపారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ లక్ష్యంగా నిర్వహించిన ఈ భారీ ప్రదర్శనలో మాస్టర్ సిరిపి వెంకటేష్ సారథ్యంలో 13 మంది విద్యార్థులు…

Read More

పెట్రోల్ కొరత కాదు.. దొంగల భయం.. ట్యాంకులు ఫుల్ చేసుకుంటే రాత్రికి ఖాళీ.. ఆ జిల్లాలో అసలేం జరుగుతోంది? | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 29, 2026 5:26 PM IST ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత రూమర్లతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు, బ్లాక్ విక్రయాల ఆరోపణలు, చార్జీలు పెరగగా, అధికారులు కొరతలేదని చెబుతున్నారు + News18 ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కొరతపై కలకలం రేగింది. అధికారికంగా ఎలాంటి కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల వద్ద నో…

Read More

మిత్రుడి వర్ధంతి లో అన్నదాన కార్యక్రమం..

25వ వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్విశాలాంధ్ర ధర్మవరం; మాజీ 25వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ ప్రియ మిత్రుడు కీర్తిశేషులు కొమ్మూరు మల్లికార్జున రెడ్డి మృతి చెంది సంవత్సరమైన సందర్భంగా ప్రథమ వర్ధంతి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిపి మేడాపురం వెంకటేష్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మందికి అన్నదానం నిర్వహించడం జరిగిందని మేడాపురం వెంకటేష్…

Read More

ఇంజినీరింగ్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్.. టీటీడీ పరీక్షల షెడ్యూల్ విడుదల |

Last Updated:Apr 29, 2026 6:10 PM IST టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల కోసం CBT పరీక్షలు మే 10,11న ఏపీ వ్యాప్తంగా, ఏప్రిల్ 24-29లో సెంటర్ ఎంపిక, మే 2 నుంచి హాల్ టికెట్లు, వివరాలు టీటీడీ వెబ్‌సైట్‌లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి టిటిడి కీలక ప్రకటన..! తిరుమల తిరుపతి దేవస్థానములలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టుల భర్తీకి సంబంధించి…

Read More

క్రీడలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థి హర్షవర్ధన్

విశాలాంధ్ర ధర్మవరం; అనంతపురం పట్టణంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నందు ఏప్రిల్ 26, 27వ తేదీలలో జరిగిన ఐదవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు హర్షవర్ధన్ ఆంధ్రప్రదేశ్ జట్టు మొదటి స్థానమును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ మాట్లాడుతూ ఈ సౌత్ జోన్ షూటింగ్ బాల్ పోటీలకు ఆరు రాష్ట్రాలు పాల్గొనడం జరిగిందని, ఫైనల్ స్కోర్ పాండిచ్చేరితో ఆంధ్ర ప్రదేశ్ జట్టు పాల్గొనడం జరిగిందన్నారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ జట్టు…

Read More

సామాన్యుడిలా ప్రజల మధ్యకు.. కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు పనితీరుపై ప్రజల ప్రశంసలు! bandaru satyananda rao wins fourth time in kottapeta called god. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 29, 2026 6:18 PM IST అంబేద్కర్ కోనసీమ కొత్తపేటలో నాలుగోసారి గెలిచిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వినయం, సేవతో ప్రజల మనసులు గెలుచుకుని, వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు + News18 ఏపీలో ఒక జిల్లా ఉంది… అక్కడ ప్రజలు మాత్రమే కాదు, నాయకులు సైతం ఒక ఎమ్మెల్యేను చూసి గర్వపడుతున్నారు. మా మంచి ఎమ్మెల్యే అని ప్రేమతో పిలుచుకుంటూ, ఆయన మా ఇంటి బిడ్డ అని పెద్దలు…

Read More

ఉచిత యోగ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి..

యోగా అసోసియేషన్, సాంస్కృతిక మండలివిశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత యోగ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని యోగా గురువులు గాజుల సోమేశ్వర్ రెడ్డి, కట్టా రవి కుమార్, సాంస్కృతిగా మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో గల సింధూర్ నిత్య ధ్యాన యోగా కేంద్రం.. కళా జ్యోతి సర్కిల్, శివ సాయి యోగా కేంద్రం శివానగర్ యశోద కిడ్స్ కాన్సెప్ట్ స్కూల్ ఆర్టీసీ బస్టాండ్…

Read More

తిరుమలలో దివ్య వైభవం.. పద్మావతి-శ్రీనివాసుల పరిణయోత్సవం ఘన ముగింపు..! Tirumala Parinayotsavam |

Last Updated:Apr 29, 2026 9:39 PM IST తిరుమలలో శ్రీ పద్మావతి-శ్రీనివాసుల మూడు రోజుల పరిణయోత్సవాలు వైభవంగా ముగిశాయి, భారీగా భక్తులు పాల్గొన్నారు, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు సహా అధికారులు హాజరు + News18 తిరుమలలో భక్తిరసాన్ని పరచిన శ్రీ పద్మావతి-శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తిన ఈ దివ్యోత్సవాల చివరి రోజు మరింత విశేషంగా సాగింది. సాయంత్రం శ్రీవారి…

Read More

ఆంధ్రజ్యోతి జర్నలిస్టు హత్యపై రాజాం జర్నలిస్టులు ఆగ్రహం

విశాలాంధ్ర-రాజాం(విజయనగరం జిల్లా): ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ రాజాం ప్రెస్ క్లబ్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రెస్ క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పని పేర్కొంటూ, భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ తహశీల్దార్ రాజశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. Source…

Read More