బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలన్నీ రద్దు

పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసే దిశగా కేసీఆర్ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై కమిటీలన్నీ రద్దుసభ్యత్వాల నమోదు తర్వాత కొత్త కమిటీల నియామకంబీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలన్న అధినేత కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఇప్పుడు ఎన్నారై విభాగంలో కూడా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రకటించారు.పార్టీని మరింత…

Read More

Bank Jobs with Degree: డిగ్రీ పాసయ్యారా? రూ.20 వేల వరకు జీతంతో 1,865 బ్యాంక్ జాబ్స్… తెలంగాణ, ఏపీలో ఖాళీలు |

అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు ఉంటాయి. సెలెక్షన్ ప్రాసెస్‌లో ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ గురించి ప్రశ్నలు ఉంటాయి. అలాగే అభ్యర్థులు తమ రాష్ట్ర స్థానిక భాషలో నైపుణ్యం చూపాలి. ఆంధ్రప్రదేశ్,…

Read More

తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల… బాలికలదే పైచేయి

తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. సీనియర్ నేత కే. కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 94.07 శాతంతో కాస్త వెనుకబడ్డారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,28,239 మంది…

Read More

Fish Die in Pond Due to Extreme Heat | మండుతున్న ఎండలు.. చెరువులో చేపలు మృత్యువాత

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి,బానుడు రికార్డు స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ప్రజలే కాదు సకల జీవరాసులు ఇబ్బందులు పడుతున్నాయి, ముఖ్యంగా చెరువులో ఉండే చాపల సైతం ఈ ఎండ దాటికి ఆక్సిజన్ లెవెల్ తగ్గి చనిపోతున్న పరిస్థితులు ఆ జిల్లాలో కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎడాది మే మాసం రావటం ముందే 40 డిగ్రీలు దాటిన పరిస్థితి నెలకొంది, ఇక మే మాసంలో 40 డిగ్రీలు దాటి ఎండలు ఉంటాయని వాతావరణ…

Read More

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యువనేత, మంత్రి నారా లోకేశ్ ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు లోకేశ్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. లోకేశ్ తో పాటు పొలిట్‌ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో కూడా చంద్రబాబు ప్రమాణం చేయించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. యువతకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూనే, అనుభవజ్ఞులైన నేతలను పొలిట్‌ బ్యూరోలో కొనసాగించడం ద్వారా ఃపాత-కొత్తః కలయికను సమర్థవంతంగా అమలు చేశారు. గతంలో…

Read More

YSRCP Protest | ఎడ్ల బండెక్కిన ఆటో.. వైసీపీ వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరతపై తిరుపతిలో వైసీపీ భారీ నిరసన చేపట్టింది. భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లపై ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.#tirupati #ycp #apnews Source link

Read More

తెలంగాణలో పెరిగిన రిజిస్ట్రేషన్ విలువలు.. మే మొదటి వారం నుంచి కొత్త విలువలు

తెలంగాణలో ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి కీలక సమాచారం.రాష్ట్రంలో వ్యవసాయ భూములు,నివాస స్థలాలు,గృహ సముదాయాలు,వాణిజ్య భవనాల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం నిర్ణయించే మార్కెట్ విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.సవరించిన ఈ కొత్త విలువలు మే మొదటి వారం నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.దీంతో ఆస్తులు కొనుగోలు చేసే వారికి స్టాంప్ డ్యూటీ,రిజిస్ట్రేషన్ చార్జీలు గణనీయంగా పెరగనున్నాయి.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ నిర్ణయం…

Read More

Cyber Crime: సోషల్ మీడియాలో ‘యువతి’ వల.. ఏకంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు రూ. 81 లక్షల నామం! అసలు దొంగ ఎవరంటే.. | కడప వార్తలు (Kadapa News)

Last Updated:Apr 29, 2026 5:30 AM IST Cyber Crime: కడప బద్వేలు యువకుడు, చెన్నై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఊరుపిండి అశోక్, సోషల్ మీడియా యువతి పేరుతో సైబర్ మోసగాళ్లకు 81.67 లక్షలు కోల్పోయాడు, కేసు నమోదు, దర్యాప్తు కొనసాగుతోంది News18 సాంకేతికత ఎంతగా పెరుగుతోందో, అదే స్థాయిలో సైబర్ నేరాలు విస్తరిస్తున్నాయి. చదువుకున్న వారు, ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే ఈ మోసగాళ్ల ఉచ్చులో పడటం ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లా…

Read More

ఏపీ టెన్త్ ఫలితాలు రేపే.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

రేపు ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాల విడుదలఫలితాలను ప్రకటించనున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన అప్‌డేట్. పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు (ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు.ఫలితాలను సులువుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం పలు…

Read More

Vaishakh Purnima 2026: సిద్ధి యోగంలో ఈ 4 వస్తువులను దానం చేయండి.. అదృష్టం వరిస్తుంది, అడ్డంకులు తొలగుతాయి | ఆస్ట్రాలజీ

Last Updated:Apr 29, 2026 11:59 AM IST Vaishakh Purnima 2026: హిందూమతంలో వైశాఖ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం మే 1న జరుపుకునే ఈ పౌర్ణమి, స్వాతీ నక్షత్రం ,సిద్ధి యోగం కారణంగా అత్యంత ఫలవంతంగా మారుతోంది. ఉజ్జయిన్‌కు చెందిన ప్రఖ్యాత జ్యోతిష్కుడు ఆనంద్ భరద్వాజ్ చెప్పిన దాని ప్రకారం ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలోని దోషాలు…

Read More