Today Top 10 News: రేవంత్ రెడ్డితో నాకు ఏ పంచాయతీ లేదు: కేటీఆర్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

అనంతపురంలో చీరల వ్యాపారంతో మహిళల మోసం; రంగమ్మ అనే మహిళ అరెస్టు.

అనంతపురం: చీరల వ్యాపారంలో మోసాలకు పాల్పడుతూ మహిళలను లక్ష్యంగా చేసుకున్న హనీ ట్రాప్ ముఠా గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. రాణి కాసుల రంగమ్మ అలియాస్ చిన్ని నేతృత్వంలో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ముఠా పట్టుచీరల వ్యాపారం పేరుతో మహిళలను మోసం చేసి, వారి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాధితుల వివరాల ప్రకారం, ధర్మవరం, కంచి, బనారస్, మైసూర్ సిల్క్ వంటి ఖరీదైన…

Read More

నార్పల శాఖా గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం…

విశాలాంధ్ర – నార్పల:- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలు–2026లో భాగంగా నార్పల శాఖా గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్న ఈ శిబిరంలో విద్యార్థులకు పలు విద్యా, సృజనాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం సమ్మర్ ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు గ్రంథాలయ వినియోగం, పుస్తకాల ప్రాముఖ్యత, కథలు, చిత్రలేఖనం, గణితం, సైన్స్,…

Read More

ఇంటివాడవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తిరుమల వేదికగా కావ్యారెడ్డితో ఏడడుగులు..! Bellamkonda Sai Sreenivas wedding |

Last Updated:Apr 29, 2026 8:48 PM IST బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్యారెడ్డి వివాహం ఈ రాత్రి తిరుమలలో సాదాసీదాగా, మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్, అభిమానుల శుభాకాంక్షల వెల్లువ + News18 టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. తిరుమల పవిత్ర క్షేత్రం వేదికగా ఈ వేడుకకు సర్వం సిద్ధమైంది. సినిమా వెండితెరపై మాస్ యాక్షన్ హీరోగా మెప్పించిన శ్రీనివాస్, నిజజీవితంలో తన మనసు దోచుకున్న కావ్యారెడ్డితో…

Read More

తాడిపత్రిలో ఏసీబీ దాడులు: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విఆర్ఓ…

విశాలాంధ్ర-తాడిపత్రి: తాడిపత్రిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న విఆర్ఓను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సీఐలు హమీద్ ఖాన్, రామకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు.బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ—ఆలూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఆవుల తిప్పాయపల్లి గ్రామానికి చెందిన రైతు వై. ప్రభాకర్ రెడ్డి భూమి మిగులు భూముల జాబితాలో చేరిందని తెలిపారు. ఈ భూమి పూర్వీకుల…

Read More

నర్సీపట్నంలో 108 అడుగుల శివపార్వతులు.. పర్యాటక హబ్‌గా మారనున్న పెద్ద చెరువు..! Narsipatnam tourism development. |

Last Updated:Apr 29, 2026 7:17 PM IST నర్సీపట్నంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం, ట్యాంక్‌బండ్ తరహా చెరువు అభివృద్ధి, చంద్రబాబు నాయుడు ఆమోదంతో రోడ్లు, విగ్రహాలు, ఫౌంటెన్లు, లైటింగ్ పనులు వేగవంతం + News18 అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం త్వరలోనే ఒక కొత్త పర్యాటక ఆకర్షణగా మారబోతోంది. సృష్టి క్షేత్రం పేరుతో 108 అడుగుల ఎత్తైన శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్…

Read More

పెన్నహోబిలంలో ఘనంగా ధ్వజారోహణం – బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఉరవకొండ మండలం పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఆరంభంతో క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడపట ధ్వజారోహణం బుధవారం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు అర్చకులు ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌తో పాటు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు,…

Read More

108-Feet Shiva Parvati Statue in Narsipatnam | నర్సీపట్నంలో భారీ శివపార్వతుల విగ్రహం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సృష్టి క్షేత్రం 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడు సిద్ధం చేస్తున్నారు. పర్యాటకంగా నర్సీపట్నం అభివృద్ధి చేసేందుకు ఈ 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. Source link

Read More

పాత్రికేయుడి హత్య అమానుషం – Visalaandhra

దోషులను కఠినంగా శిక్షించాలివిశాలాంధ్ర -తనకల్లు : చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య ఆమానుషమని దోషు లను కఠినంగా శిక్షించాలని మండల పాత్రికేయులు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం డిప్యూటీ తహశీల్దారు మల్లికార్జునరావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేఖరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులు సమాజానికి అద్దం లాంటివారని, ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్న వారిపై ఇలాంటి దాడులు జరగడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు….

Read More

AP Government: స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కొత్త నిర్ణయం.. ఇతర శాఖలకు తరలింపు! |

Last Updated:Apr 29, 2026 5:52 PM IST Swarna Gram, Ward Secretariat Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గ్రామ, వార్డు స్థాయిల్లో సేవలు అందిస్తున్న ‘స్వర్ణ గ్రామ’, ‘స్వర్ణ వార్డు’ సచివాలయాల ఉద్యోగుల విధుల్లో ప్రభుత్వం భారీ సర్దుబాటుకు శ్రీకారం చుట్టింది. Source link

Read More