ఆగష్టు నుంచి రణ్‌వీర్ ‘ప్రళయ్’ ప్రారంభం

సినిమా: ‘ధురంధర్ 2’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న నటుడు రణ్‌వీర్ సింగ్…గతంలో అంగీకరించిన కొన్ని సినిమాల నుంచి ఆయన వైదొలుగుతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రళయ్’ టీమ్ స్పందిస్తూ ఆయన ఈ సినిమా నుంచి వైదొలగలేదని స్పష్టం చేసింది. రణ్‌వీర్ హీరోగా జై మెహతా తెరకెక్కిస్తున్న చిత్రమిది. వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ విషయంపై చిత్ర బందం వివరణ ఇస్తూ… ‘రణ్‌వీర్, జై ఇద్దరూ…

Read More

Google AI Data Centre: గూగుల్ AI డేటా సెంటర్‌తో ఏఐ హబ్‌గా విశాఖ.. సీఎం చంద్రబాబు శంకుస్థాపన, ప్రధాని మోదీ ప్రారంభోత్సవం? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 28, 2026 11:24 AM IST Google AI Data Centre: ఇకపై విశాఖను ‘ఏఐ హబ్’గా పిలవాలని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ AI డేటా సెంటర్‌తో ఏఐ హబ్‌గా విశాఖ.. సీఎం చంద్రబాబు శంకుస్థాపన, ప్రధాని మోదీ ప్రారంభోత్సవం? విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ విప్లవం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

Read More

నూతన అస్త్రంతో దాడికి దిగుతాం: ఇరాన్

తెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా వేసిన ఎత్తుగడలను ఇరాన్ సాగనివ్వడం లేదు. ఇరు దేశాల వైఖరిలో మార్పులేదు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు బలగాలపై త్వరలోనే నూతన ఆయుధంతో దాడికి దిగుతామని తెలిపారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని తొలగిస్తేనే…హోర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలో…

Read More

Tirupati Trains: వేసవిలో తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్… ఈ రైళ్లు తిరుపతిలో ఆగవు |

చర్లపల్లి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే 07615 నెంబర్ గల రైలును ఏప్రిల్ 28న రేణిగుంట, మేల్పాక్కం, కాట్పాడి మీదుగా మళ్లిస్తారు. తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. తిరువన్నామలై నుంచి నర్సాపూర్ వెళ్లే 07220 నెంబర్ గల రైలును ఏప్రిల్ 30న కాట్పాడి, మేల్పాక్కం, రేణిగుంట మీదుగా మళ్లిస్తారు. చిత్తూరు, పాకాల, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగదు. పైన తెలిపిన రైళ్లేవీ ఆ తేదీల్లో తిరుపతిలో ఆగవు. మీరు ఈ…

Read More

Harassment Case: దుబాయ్ నుంచి కిరాతకుడి ‘డిజిటల్’ వేట.. వీడియో కాల్ చేయకపోతే యువతి నగ్న ఫోటోలు వాట్సాప్ గ్రూప్‌లో పెడతానని బెదిరింపులు.. | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:Apr 30, 2026 9:04 AM IST విజయవాడలో వివాహితపై షేక్ సుభానీ దుబాయ్ నుంచి నగ్న ఫోటోలతో సైబర్ వేధింపులు, వాట్సాప్ గ్రూప్ బెదిరింపులు, బ్లాక్‌మెయిల్, సైబర్ క్రైమ్ కేసు నమోదు News18 విజయవాడ నగరంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన సైబర్ వేధింపుల ఉదంతం కలకలం రేపుతోంది. తన మాట వినకపోతే సన్నిహిత చిత్రాలను బయటపెడతానంటూ దుబాయ్ నుంచి ఒక కిరాతకుడు సాగిస్తున్న వేధింపులు ఒక వివాహిత జీవితంలో పెను తుఫానును సృష్టించాయి. పరిచయాలు…

Read More

Fuel Shortage: విశాఖలో పెట్రోల్ సెగ.. అన్ని బంకుల వద్ద భారీ క్యూలు.. నో స్టాక్ బోర్డులతో వాహనదారుల బెంబేలు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె.రాజు పార్టీ శ్రేణులతో కలిసి సిరిపురం ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బంక్ వద్ద పరిస్థితిని పరిశీలించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం…

Read More

Mint Plant Care: ఎండలకు మీ ఇంట్లో పుదీనా మొక్కలు వాడిపోతున్నాయా..? ఇలా చేస్తే ఎప్పటికి ఫ్రెష్‌గా ఉంటాయి |

Last Updated:Apr 29, 2026 2:48 PM IST Mint Plant Care Tips: కొన్నిసార్లు వేసవిలో పుదీనా మొక్కల పెరుగుదల మందగిస్తుంది. ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ, వాటి పెరుగుదల నిలిచిపోవడమే కాకుండా ఆకులు ఎండిపోయి వడలిపోతాయి. అటువంటి సందర్భాలలో, రసాయన ఎరువులను వాడటం మానుకోండి. పుదీనా పెరుగుదలను వేగవంతం చేయడానికి ఇంటి చిట్కాలను ప్రయత్నించండి. Source link

Read More

Heat Wave: భానుడి బీభత్సం.. మరో 30 రోజులు నరకం.. ఏపీలో ఎండల తీవ్రతపై హెచ్చరిక..! heat wave in andhra pradesh fish dying in ponds people worried. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 29, 2026 3:24 PM IST ఏపీలో ఎండలు తీవ్రం, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో చేపలు, పక్షులు, ప్రజలు ఇబ్బంది, పిఠాపురం సూరప్ప చెరువులో చేపల మరణం, మేలో 45 డిగ్రీల హెచ్చరిక + News18 ఏపీలో ఎండలు క్రమంగా తమ ప్రతాపాన్ని పెంచుకుంటూ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఏప్రిల్ నెల పూర్తవకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్ దాటడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. భానుడు నిప్పులు చెరిగేలా మండిపోవడంతో ప్రజలే కాదు,…

Read More

చిత్తూరు స్పీడ్‌కు మిగతా జిల్లాలు షాక్.. ఓటర్ల జాబితా క్లీనప్‌లో టాప్.. రాష్ట్రానికి ఆదర్శం..! chittoor district tops in state in voter list revision. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 29, 2026 3:59 PM IST ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ముందంజ, 15,79,996 ఓటర్లు, బోగస్ తొలగింపు, కొత్త యువ ఓటర్ల నమోదు వేగంగా సాగుతోందని కలెక్టర్ తెలిపారు News18 రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో చిత్తూరు జిల్లా ముందంజలో నిలవడం విశేషం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అధికారులు తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 15,79,996 మంది ఓటర్లు ఉన్నట్లు…

Read More

Vaishakh Poornima 2026: వైశాఖ పౌర్ణమి వేళ ఈ పనులు అస్సలు చేయకండి.. విష్ణుమూర్తి , లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు

Vaishakh Poornima 2026 : హిందూమతంలో అమావాస్య, పౌర్ణమిలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వైశాఖ పౌర్ణమిని మే నెలలో జరుపుకుంటారు. ఈ రోజున కొన్ని పనులకు దూరంగా ఉండటం ముఖ్యం. లేకపోతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు. Source link

Read More