Simple Trick to Identify Chemical Mangoes | ఇలా టెస్ట్ చేయకుండా మామిడిపళ్ళు కొనొద్దు!

మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనాలలు కొట్టిన మామిడి పళ్ళు దర్శనమిస్తున్నాయి , ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ విశాఖపట్నంలోని పర్యావరణవేత్త మ్యాంగో మ్యాన్ అప్పాజీ అంటున్నారు. ఈ ట్రిక్ పాటిస్తే మామిడి పళ్ళు ఆర్గానిక్ పళ్ళు , రసాయనాల మామిడి పళ్లా అని తెలిసిపోతుంది అని అంటున్నారు. #mangoes #vizag #apnews Source link

Read More

కార్పొరేట్ల జపం కార్మికవర్గ లక్షణమా ?

డాక్టర్ సి.ఎస్ క్షేత్రపాల్‌రెడ్డి కార్పోరేట్ కంపెనీ పెట్టుబడులు, ప్రజా ప్రయోజనాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై భారత కమÖ్యనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళం కలిగించేలా ఉన్నాయంటూ కార్మిక నేతనని చెప్పుకున్న కోగంటి లెనిన్ రెండు రోజుల కిందట బహిరంగ లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఎవ్వరైనా ఎవరికైనా uహిరంగంగా లేఖ రాయోచ్చు. ఆ భావప్రకటన స్వేచ్ఛ ఆయనకు ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడానికి వివిధ ప్రభుత్వాలు…

Read More

ఎండలతో పాటు పిడుగులు.. ఏపీ లో మరో 5 రోజులు ఉరుములు, ఈదురు గాలులతో వర్షాలు..! Andhra Pradesh weather forecast | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 06, 2026 9:56 PM IST ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐదు రోజులు ఉరుములు పిడుగులతో వర్షాలు, కొన్ని జిల్లాల్లో వడగాలులు, 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు, ప్రజలు రైతులు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరిక + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజులపాటు ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్…

Read More

వడదెబ్బ నివారణకు ఏఐజి హాస్పిటల్స్ “బీట్ ది హీట” అవగాహన ప్రచారం

హైదరాబాద్: తెలంగాణలో తీవ్రమైన వేసవి పరిస్థితులు నెలకొని, ఇటీవల హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కంటే bక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో, వడదెబ్బ, వేడి సంబంధిత అనారోగ్యాలు, ముందస్తు హెచ్చరిక సంకేతాలు, ప్రథమ చికిత్స మరియు నివారణ చర్యలపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏఐజి హాస్పిటల్స్, బంజారా హిల్స్ “బీట్ ది హీట” అనే భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అడపాదడపా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు తాత్కాలిక ఉపశమనం…

Read More

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5తో వన్‌ప్లస్ ప్యాడ్ 4 విక్రయాలు ప్రారంభం

న్యూదిల్లీః ప్రపంచ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్, పోర్టబుల్ రూపంలో పీసీస్థాయి పనితీరు, విజువల్స్, ఉత్పాదకతను అందించడానికి రూపొందించిన తన వన్‌ప్లస్ ప్యాడ్ 4 ఓపెన్ సేల్‌ను ప్రకటించింది. ఈ పరికరం అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్.ఇన్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ bక్స్‌పీరియన్స్ స్టోర్స్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ భాగస్వాముల వద్ద బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ.54,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ ప్యాడ్ 4 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ద్వారా శక్తిని పొందుతుంది….

Read More

Shiva Lingam Found in the Sea | సముద్రంలో శివలింగం ప్రత్యక్షం.. తీరానికి భక్తుల రద్దీ!

తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీప తూపిలిపాలెం బీచ్ వద్ద బుధవారం ఒక విశేష ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సరదాగా సముద్రస్నానానికి వచ్చిన స్థానికులు, యాత్రికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కడలి అలల మధ్యలో శివలింగం ఆకారంలో ఒక విగ్రహం కనిపించడంతో అక్కడ ఉన్న వారందరూ భక్తి భావంతో నిండిపోయారు. సముద్రం నుంచి స్వయంగా శివలింగం ప్రత్యక్షమైనట్టుగా భావించిన భక్తులు ఆ దృశ్యాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సంఘటన క్షణాల్లోనే అక్కడి వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చేసింది….

Read More

బెంగాల్‌లో బీజేపీ విజయం వెనక – Visalaandhra

పుదుచ్చేరితో కలిపితే అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు ఏ దృష్టితో చూసినా చరిత్రాత్మకమైనవే. బెంగాల్‌లో ఎలాగైనా అధికారం సంపాదించాలన్న బీజేపీ కోరిక తీరింది. తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ అనూహ్యమైన విజయం సాధించారు. కేరళలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అస్సాంలో బీజేపీ వరసగా మూడోసారి అధికారం సంపాదించింది. అస్సాంలో బీజేపీ గెలవడానికి నియోజకవర్గాల పునర్విభజన ఉపకరించింది. అయిదు రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు జరిగితే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్…

Read More

Heavy Rains Expected in Ap for 5 Days | ఏపీలో 5 రోజులు భారీ వర్షాలు..

ఏపీలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాధ కుమార్ తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఎండలు ఉండగా, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. Source link

Read More

తమిళనాడు గవర్నర్‌ను కలిసిన టీవీకే పార్టీ అధినేత విజయ్

టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ చెన్నైలోని లోక్ భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ కార్యాలయం విజయ్‌కి ఆహ్వానం పంపించింది. ఈ క్రమంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తనకు తగిన బలం ఉందని చెప్పడానికి లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. తనకు మద్దతిచ్చే జాబితాతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశారు….

Read More