VIPs Visited Tirumala Temple | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ మంత్రి వివేక్., నిర్మాత బండ్ల గణేష్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. Source link

Read More

చిరు వ్యాపారుల విలవిల – Visalaandhra

. వాణిజ్య సిలిండరు ధర పెంపు ప్రభావం. మోదీ సర్కారు బాదుడు. శ్రమ జీవుల బతుకులు బుగ్గిపాలు. ఎన్నికల తర్వాత కేంద్రం షాక్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన మరుక్షణమే కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై ధరల భారాన్ని మోపింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చిన ఈ పెంపు నిర్ణయం చిరు వ్యాపారుల నడ్డి విరిచేలా ఉంది….

Read More

నష్టాల నుంచి లాభాల దిశగా బంతి పూలు.. వీకోట మార్కెట్‌లో రైతన్నలకు పండుగ! marigold flower farming | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 06, 2026 2:45 PM IST చిత్తూరు వీకోట బంతి పూల ధర కిలోకు 40 నుంచి 50 రూపాయలకు పెరిగి, నాలుగు నెలల నష్టాల తర్వాత రైతులకు లాభాలు, మల్చింగ్ పద్ధతి దిగుబడిని పెంచుతోంది + News18 చిత్తూరు జిల్లాలోని వీకోట పూల మార్కెట్ నుంచి రైతన్నలకు ఊరటనిచ్చే వార్త వెలువడింది. గత నాలుగు నెలలుగా ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన బంతి రైతులకు ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చింది. ఒకప్పుడు పెట్టిన…

Read More

ఏపీకి భారీగా పెట్టుబడులు

క్యారియర్ ఏసీ పరిశ్రమ శంకుస్థాపనలో మంత్రి లోకేశ్ విశాలాంధ్ర-సత్యవేడు :కూలింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రపంచ దిగ్గజం ‘క్యారియర’ పరిశ్రమ ఏపీకి రావడం ఆనందదాయకమని రాష్ట్ర ఐటీ, ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బుధవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియో జకవర్గం శ్రీసిటీ పారిశ్రామిక పార్కులో క్యారియర్స్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ యÖనిట్‌కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రానికి అనేక దేశాల నుంచి పెట్టుబడులు…

Read More

Tirumala : శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. ఇకపై ఆ రైళ్లు రెగ్యులర్..! Tirupati new weekly express trains |

Last Updated:May 06, 2026 5:39 PM IST దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి పండరీపురం, అకోలా వరకు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రకటించింది, ఉమ్మడి మహబూబ్ నగర్ భక్తులకు తిరుమల ప్రయాణం సులభం కానుంది News18 తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న సర్వీసులను రైల్వేశాఖ ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది….

Read More

పైపుల నిండా కష్టాలే… – Visalaandhra

. పీఎన్జీ విస్తరణకు ‘గ్యాస’ కరవు!. ఆరు నెలల్లో 10 లక్షల లక్ష్యం సాధ్యమేనా?. సిద్ధంగా ఉన్నా అందని సరఫరా. మొగ్గు చూపని వినియోగదారులు. ప్రభుత్వ లక్ష్యానికి అడుగడుగునా అవరోధాలు విశాలాంధ్ర-సచివాలయం : ముంగిట ముచ్చటగా గ్యాస్ పైపులైన్లు… మెరుస్తున్న మీటర్లు… ఏడాదికి రూ.2,400 నగదు ప్రోత్సాహం! ఇంతకు మించిన శుభవార్త ఏముంటుంది? కానీ, వాస్తవంలోకి వస్తే కథ వేరు. పైపులు ఉన్నాయి కానీ పంపడానికి గ్యాస్ లేదు! పంపిణీ సంస్థలు వందల కోట్ల పెట్టుబడులతో సిద్ధంగా…

Read More

Tragic love story: కలిసి బతకలేకపోయారు.. మరణంలో ఒక్కటయ్యారు.. ప్రేమికుల విషాదాంతం వెనుక హృదయ విదారక నిజం! lover suicide case. | కడప వార్తలు (Kadapa News)

Last Updated:May 06, 2026 7:12 PM IST కడప చెన్నూరులో ప్రేమజంట యోగేంద్ర, హేమశ్రీ చిన్న మనస్పర్థతో వేర్వేరు రోజుల్లో ఆత్మహత్య, పెద్దలు భావోద్వేగంతో ఒకేచోట పక్కపక్కనే అంత్యక్రియలు నిర్వహించారు News18 మరణంలోనైనా విడిపోకూడదన్న భావంతో, ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ప్రేమికులను ఒకేచోట పక్కపక్కనే ఖననం చేసిన ఘటన కడప జిల్లాలో కంటతడి పెట్టిస్తోంది. కలిసి జీవించాలని కలలు కన్న ఈ జంట, చివరికి కలిసి మట్టిలో కలవడం గ్రామస్థులను కలచివేసింది. వారిద్దరూ ఒకే ఊరిలో…

Read More

రూ.2 లక్షల కోట్లపెట్టుబడులు – Visalaandhra

. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఆమోదం. గడువుకు ముందే అనుమతులు: సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుండగా… కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ…

Read More

సముద్రం నుంచి శివలింగం ప్రత్యక్షం.. ఆ జిల్లాలో భక్తులను ఆశ్చర్యపరిచిన ఘటన..! shivlinga appears from sea at thupilipalem beach. |

Last Updated:May 06, 2026 9:48 PM IST తిరుపతి జిల్లా నాయుడుపేట తూపిలిపాలెం బీచ్ వద్ద సముద్రంలో శివలింగం, నంది, నాగ విగ్రహాలు బయటకు రావడంతో భక్తులు భారీగా చేరుకుని పూజలు చేస్తూ వీడియోలు వైరల్ చేస్తున్నారు + News18 తిరుపతి జిల్లాలోని నాయుడుపేట సమీప తూపిలిపాలెం బీచ్ వద్ద బుధవారం ఒక విశేష ఘటన చోటుచేసుకుని స్థానికులను, యాత్రికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా సరదాగా సముద్రస్నానానికి వచ్చిన వారు ఒక్కసారిగా కడలి అలల మధ్య…

Read More

గవర్నరు మోకాలడ్డు

. సంఖ్యా బలం కావాల్సిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరణ. మద్దతు కూడగట్టే పనిలో విజయ్ పార్టీ. నేటి ప్రమాణ స్వీకారం వాయిదా!. రిసార్టులోనే ఉండాలని ఎమ్మెల్యేలకు టీవీకే ఆదేశం చెన్నై: తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. చాలినంత సంఖ్యాబలం లేదన్న సాకుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నరు రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మోకాలొడ్డారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118…

Read More