Skill Development: యువతకు సువర్ణావకాశం.. మీ కెరీర్‌ను మార్చే 3 నెలల గోల్డెన్ కోర్స్.. వెంటనే అప్లై చేయండి..

DDU-GKY ఆధ్వర్యంలో పిరిడి గోకుల్ కాలేజ్‌లో శ్రీ వెంకట సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా విజయనగరం యువతకు ఉపాధి అవకాశాలు. Source link

Read More

Big Tragedy: అల్లూరి జిల్లాలో విషాదం..! ఒక్క సెల్ఫీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 10, 2026 11:40 AM IST అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూలగుమ్మి జలపాతంలో సెల్ఫీ దిగుతూ జారి పడిన నలుగురు బాలికల్లో ముగ్గురు మృతి, అంజలి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది + అల్లూరి జిల్లాలో విషాదం..! సెల్ఫీ ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రమాదకర జలపాతాల వద్ద  సెల్ఫీలు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. సరదాగా జలపాతాలు…

Read More

Anakapalli: ​అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో విషాదం.. పసికందు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 04, 2026 4:48 AM IST పుట్టిన సమయంలో బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఈరోజు మధ్యాహ్నం బాబుకు ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా శిశువు శరీర రంగు మారిపోయింది. హాస్పిటల్ సిబ్బందితో వాగ్వాదం చేస్తోన్న శిశువు బంధువులు Anakapalli: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన కొన్ని గంటలకే పసికందు మృతి చెందడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యం వల్లే…

Read More

మాకు ఎవరి అవసరమూ లేదు..

: ట్రంప్ ఇరాన్ ఆక్రమణలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత సన్నిహిత మిత్రదేశాలు సైతం ఈ యుద్ధంలోకి నేరుగా దిగేందుకు ఇష్టపడటం లేదు. దీనిపై స్పందించిన ట్రంప్,మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు ఎవరి అవసరం లేదు. ప్రపంచంలో మాదే అత్యంత శక్తిమంతమైన దేశం అని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఈ యుద్ధంలోకి తమ దేశాన్ని లాగడం…

Read More

Beautician Course: సొంతంగా బ్యూటీ పార్లర్ ప్రారంభించాలనుకునే వారికి సువర్ణావకాశం.. ఫ్రీ గా ఇక్కడ కోర్సు నేర్చుకోండి.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 09, 2026 4:11 PM IST సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో తిరుపతిలో బ్యూటీషియన్ శిక్షణ, ఏప్రిల్ 14 నుంచి మే 12 వరకు, ఫీజు 2500, 16 ఏళ్లు పైబడిన మహిళలు పురుషులకు అవకాశం బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి వివరాలు ఇవే..!! ప్రస్తుత కాలంలో అందంగా కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే బ్యూటీ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతూ, అనేకమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే మహిళల…

Read More

80 వేల మంది సాక్షిగా సీతారాముల కల్యాణం.. ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక వెలుగు..!

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా, 80 వేలమంది భక్తులు హాజరు, టీటీడీ విస్తృత ఏర్పాట్లు, సేవలపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు Source link

Read More

జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం

విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా): జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చాలన్న జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు భారీ సోదాలు నిర్వహించారు. అనంతపురం రూరల్ సబ్ డివిజన్ అధికారి పర్యవేక్షణలో రాప్తాడు మండలం మైనార్టీ కాలనీలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ చేపట్టారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులందరూ తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, స్థానిక ప్రజలకు…

Read More

గోదావరి ఒడ్డున శబరిమల వైభవం.. ఘనంగాఅయ్యప్ప జయంతి ఉత్సవాలు..! ayyappa jayanthi celebrations on godavari river bank with grandeur like sabarimala. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 02, 2026 6:51 AM IST గోదావరి జిల్లాల్లో అయ్యప్పస్వామి జయంతి ఉత్సవాలు శబరిమల స్థాయిలో ఘనంగా జరిగి, వేలాది భక్తులు దీక్షతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు + కేరళను తలపించిన గోదావరి ఘనంగా అయ్యప్ప వేడుక కేరళలోని శబరిమలలో జరిగే అయ్యప్పస్వామి జయంతి మహోత్సవాల వైభవాన్ని తలపించేలా ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి తీర ప్రాంతాలు భక్తిరసంతో నిండిపోయాయి. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా వేలాదిమంది అయ్యప్ప భక్తులు ఒకచోట చేరి నిర్వహించిన వేడుకలు…

Read More

స్థానిక ఎన్నికలకు ముందేబీసీ రిజర్వేషన్ల పెంపు

. పీ`4తో అసమానతలు తగ్గింపునకు కృషి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక కేటాయింపులు. సామాజిక సమానత్వమే లక్ష్యం. సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులపై సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సామాజిక సమానత్వమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి జనాభా దామాషా ప్రకారం బలహీన వర్గాలు అన్నిటా ప్రాతినిధ్యం వహించేలా సామాజిక సాధికారత సాధించేలా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. బడ్జెట్‌లో…

Read More

విజయవాడలో జగన్ ఇఫ్తార్ విందు.. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 18, 2026 9:51 PM IST రంజాన్ మాసం ప్రాముఖ్యతను ప్రస్తావించిన జగన్, ఈ పవిత్ర కాలం మనుషుల్లో సేవాభావం, దాతృత్వం, సహనం వంటి విలువలను పెంపొందిస్తుందని అన్నారు. YS Jagan Attends Iftar in Vijayawada Promotes Harmony and Eid Greetings During Ramadan విజయవాడలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు…

Read More