మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకం..

సీనియర్ సివిల్ జడ్జి టి. వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకము అని సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు, ధర్మవరం కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సీనియర్ సివిల్ జడ్జి చైర్మన్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ధర్మవరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదుపరి న్యాయమూర్తులు కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వారు…

Read More

చెట్లు నాటి ప్రకృతిని చల్లబరచాలి – Visalaandhra

అజిజ్ పాషా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశాలలో వాతావరణ మార్పు కీలకమైనది. వాతావరణ పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలను సామాన్య ప్రజలు పట్టించుకోవడం లేదు . భారతదేశంలో ప్రస్తుతం కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో తీవ్ర వడగాలులు, వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో విధ్వంసకర వరదలు తరచు సంభవిస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలు ప్రజల జీవనోపాధిని, వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలు : అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌తో…

Read More

నిప్పుల కొలిమిలా రాప్తాడు.. మారుతున్న వాతావరణం.. పెరుగుతున్న ముప్పు!

​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా): రాప్తాడు గడ్డపై భానుడు భగభగలాడుతున్నాడు. సాధారణంగా మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయికి చేరుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు వీస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం…

Read More

Railway Connectivity: శ్రీకాకుళం ప్రజలకు శుభవార్త.. మూడు రైళ్లకు కొత్త హల్ట్.. ఇక ఇక్కడ ఆగనున్నాయి..!

శ్రీకాకుళం జిల్లాలో గుణుపూర్–విశాఖపట్నం, బెరహంపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైళ్లు హరిశ్చంద్రపురం, మందస రోడ్ వద్ద ఆగుతాయి. రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ పాతపట్నం వద్ద హల్ట్ పొందింది. Source link

Read More

Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో వడగాల్పుల హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 29, 2026 4:23 AM IST విజయవాడలో ఆదివారం వాతావరణం పొడిగా అత్యంత వేడిగా ఉండనుంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 38°C గాను, కనిష్ట ఉష్ణోగ్రత 26°C గాను నమోదయ్యే అవకాశం ఉంది. విజయవాడ వాతావరణం Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, ఏపీ…

Read More

AP Weather: ప్రజలకు హై అలర్ట్! ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన వేడి.. కొద్ది రోజుల్లోనే బీభత్సం..

ఏపీలో రికార్డు ఎండలు, సంజామలలో 45.1 డిగ్రీలు, అనేక జిల్లాల్లో 43 నుంచి 44.5 డిగ్రీల వడగాలులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిక Source link

Read More

సిపిఎం నాయకులు పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి ➖ సిపిఐ డిమాండ్

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో పేదలకు భూపట్టాలు పంపిణీ చేయాలని కరపత్రాలు పంచుతున్న సిపిఎం మండల కార్యదర్శి మెలుగు రమేష్ సిఐటియూ నాయకుడు మొన్న స్వామి పై దౌర్జన్యం చేసి దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన మరణం వేడుక చెందిన గిరిబాబు రాబర్ట్ హరిబాబులపై అత్యానియారం చేసిన నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంభాకం…

Read More

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి… విశాలాంధ్ర ఏలూరు: మహిళల సాధికారతకు ప్రభుత్వం ఎన్నో పధకాలను అమలు చేస్తున్నదని , వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళా ఆర్ధికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక సి.ఆర్. రెడ్డి కళాశాల ఆడిటోరియం లో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్,…

Read More

Weather Alert: రాబోయే రెండు గంటల్లో వర్షాలు.. ఎక్కడెక్కడంటే? | తెలంగాణ వార్తలు

Last Updated:May 18, 2026 2:26 PM IST రాష్ట్రంలో రాబోయే రెండు గంటల వ్యవధిలో నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. Heavy Rains: సంద్రంలో అల్పపీడనం.. రానున్న 3 రోజులు భారీ వర్షాలు.. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొన్ని గంటల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒకవైపు భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోతుండగా, మరోవైపు కొన్ని జిల్లాల ప్రజలకు వర్ష సూచనతో…

Read More

వడదెబ్బ నివారణకు ఏఐజి హాస్పిటల్స్ “బీట్ ది హీట” అవగాహన ప్రచారం

హైదరాబాద్: తెలంగాణలో తీవ్రమైన వేసవి పరిస్థితులు నెలకొని, ఇటీవల హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ కంటే bక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో, వడదెబ్బ, వేడి సంబంధిత అనారోగ్యాలు, ముందస్తు హెచ్చరిక సంకేతాలు, ప్రథమ చికిత్స మరియు నివారణ చర్యలపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏఐజి హాస్పిటల్స్, బంజారా హిల్స్ “బీట్ ది హీట” అనే భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అడపాదడపా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు తాత్కాలిక ఉపశమనం…

Read More