Tirumala Temple | తిరుమల ఆలయంలో ఉగాది సంబరాలు

తెలుగు నూతన సంవత్సరం ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ‘ఉగాది ఆస్థానం’ మరియు ‘పంచాంగ శ్రవణం’ నిర్వహించారు.#tirumalatemple #ugadi #tirumalanews Source link

Read More

Vijayawada: విజయవాడ ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు.. ‘శుకూర్’ ఉచ్చులో యువత.. సామాజిక మాధ్యమాలే వేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 06, 2026 4:43 AM IST ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సాహెల్ బేగ్‌లతో పాటు ఇతరుల ఐదు రోజుల పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన విజయవాడ ఉగ్రమూలాల కేసులో విచారణ ముగిసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా…

Read More

War Impact |Essential Commodity Prices Surge |యుద్ధం ఎఫెక్ట్.పెరుగుతున్న నిత్యావసరాల ధరలు| #local18V

యుద్ధం ఎఫెక్ట్.. పెరుగుతున్న నిత్యావసరాలు ధరలు.. కందిపప్పు, బియ్యం, నూనెలు.. ధరలు పెరుగుతున్న వైనం.. యుద్ధ ప్రభావం పాక్షికంగా నిత్యవసరాలపై కూడా పడుతోంది. నిత్యం ఇంట్లో కావలసిన ఆహారలైన బియ్యం కందిపప్పు నూనెలో మెల్లిమెల్లిగా పెరిగిపోతున్నాయి. ఇవి వచ్చేనెల అయ్యేసరికి భారీ స్థాయి పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కందిపప్పు ధరలు, బియ్యం ధరలూ పెరుగుతూ చాలామందికి అందనంత దూరంలో ఉన్నాయి. ఆ ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుందని విశాఖ రైతు బజార్ రైతులు,…

Read More

ప్రతి ఒక్కరూ అన్ని కళలయందు అభ్యసన ఉండాలి

నాట్య శిక్షణ కార్యక్రమ ముఖ్య అతిథులు ముగిసిన వేసవి నాట్య శిక్షణ కార్యక్రమం.. విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మానస నృత్య కళా కేంద్రం వేసవి కాలము యందు వేసవి నాట్య శిక్షణ కార్యక్రమాన్ని గురువు ఆర్ మానస నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని పట్టణంలోని సాంస్కృతిక మండలిలో వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ సంకారపు జయ శ్రీ, మున్సిపల్ కమిషనర్ వెంకట…

Read More

ఇంటి ముందు ఒక బిందె నీరు.. జంతువులకు ప్రాణాధారం.. వైరల్ అవుతున్న సేవ..! water for voiceless service as nectar. | చిత్తూరు వార్తలు (Chittoor News)

బెంగళూరుకు చెందిన ‘వాటర్ ఫర్ వాయిస్ లెస్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ఆలోచనను కార్యరూపం దాల్చింది. చిన్న చర్యతో పెద్ద మార్పు తీసుకురావచ్చని నిరూపిస్తూ, జంతువులు మరియు పక్షులకు తాగునీరు అందించడం లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తోంది. 2015లో సన్నీ హస్తిమల్ స్థాపించిన ఈ సంస్థ, దాహం తీర్చండి.. ప్రాణాలను కాపాడండి అనే ధ్యేయంతో దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రత్యేకంగా రూపొందించిన సిమెంట్ నీటి పాత్రలను పంపిణీ చేసింది. ఈ నీటి పాత్రలు…

Read More

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ధర్నా…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ):- మండల కేంద్రంలోని గాంధీ సర్కిల్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్, సీపీఎం నాయకుడు ప్రభాకర్, ఏఐఎస్‌ఎఫ్ కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో…

Read More

వ్యవసాయ, అనుబంధ రంగాలకుబడ్జెట్‌లో నిధులు పెంచాలి

. 62 శాతం జనాభాకు 4.31శాతం దారుణం: కేవీవీ ప్రసాద్. నూతన కౌలు చట్టం తీసుకురావాలి: జమలయ్య. రాష్ట్రవ్యాప్తంగా రైతుసంఘం ఆందోళనలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అదనపు నిధులు కేటాయించా లని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్వర్యాన సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పాల్గొనగా, ఉండిలో కౌలు రైతులసంఘ రాష్ట్ర…

Read More

తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభించిన ఎస్బిఐ లైఫ్

హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయ పైవేట్ రంగ జీవిత బీమా దిగ్గజాల్లో ఒకటైన bస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొత్తగా వ¶డు శాఖలను ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకుంది. బీమాను అందరికీ అందుబాటులోకి తేవడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తులు, కుటుంబాల అవసరాలకు అనుగుణమైన ఆర్థిక పరిష్కార మార్గాలను అందించడంపై కంపెనీకి గల చిత్తశుద్ధికి ఈ విస్తరణ నిదర్శనంగా నిలుస్తుంది. కొత్తగా భూపాలపల్లి, ఖమ్మం జిల్లా బుర్హాన్‌పురం, నాగర్‌కర్నూల్‌లలో…

Read More

నేటి ముఖ్యమైన వార్తలు: సంక్షిప్త అవలోకనం

ప్రస్తుత తాజా వార్తల సారాంశం: ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయాలంటూ ప్రకటన చేయడంతో ప్రాంతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్‌పై ప్రధానమంత్రి మోదీని విమర్శిస్తున్నారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రకాశ్ రాజ్ పై ఒక కేసు నమోదైంది. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక, రామ్ పోతినేని వివాహం గురించిన వార్తలకు ప్రజల నుండి స్పందనలు అందుతున్నాయి. నూతన వధూవరులకు శుభాకాంక్షలు…

Read More

విశాఖ రైల్వే స్టేషన్‌లో బిగ్ రీలీఫ్.. రాపిడో పికప్ పాయింట్ ప్రారంభం..! special rapido pickup point opened at visakha railway station. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 17, 2026 8:26 PM IST విశాఖ రైల్వే స్టేషన్ వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే రాపిడో ప్రత్యేక పికప్ పాయింట్ ప్రారంభం, లలిత్ బోహ్రా ఆవిష్కరణ, ప్రయాణికులకు వేచి సమయం తగ్గి లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుదల విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రాపిడో పికప్ సౌకర్యం ప్రారంభం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకునే ప్రయాణికులకు ఇక పెద్ద ఊరట లభించ నుంది. స్టేషన్ పరిసరాల్లో రైడ్ బుకింగ్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈస్ట్…

Read More