పంజాబ్ కింగ్స్ పుంజుకునేనా?
నేడు ముంబైతో అమీతుమీముంబై: ఆల్రౌండ్ ప్రదర్శనతో ఏడు మ్యాచ్ల్లో అజేయంగా నిలిచిన జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్కి ముందు వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. ఇప్ప్పుడు ప్లేఆఫ్స్లో స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకుంది. 11 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో ఉన్న ఆ జట్టుకు కనీసం రెండు విజయాలు అవసరం. ఇదీ ఐపీఎల్-19లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి. ఆ జట్టు నేడు (గురువారం)ముంబయి ఇండియన్స్ను ఢీకొంటుంది. పరాభవ పరంపరకు పంజాబ్ ఎలా అడ్డుకట్ట వేస్తుందన్నది ఆసక్తికరం….


