పంజాబ్ కింగ్స్ పుంజుకునేనా?

నేడు ముంబైతో అమీతుమీముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఏడు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్‌కి ముందు వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఇప్ప్పుడు ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకుంది. 11 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఉన్న ఆ జట్టుకు కనీసం రెండు విజయాలు అవసరం. ఇదీ ఐపీఎల్-19లో పంజాబ్ కింగ్స్ పరిస్థితి. ఆ జట్టు నేడు (గురువారం)ముంబయి ఇండియన్స్‌ను ఢీకొంటుంది. పరాభవ పరంపరకు పంజాబ్ ఎలా అడ్డుకట్ట వేస్తుందన్నది ఆసక్తికరం….

Read More

AP Weather: నేడు రాయలసీమకు వర్ష సూచన.. నిప్పుల కొలిమిలా కోస్తాంధ్రా.. ఏపీ వాతావరణ తాజా అప్‌డేట్స్.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 14, 2026 6:44 AM IST AP Weather: ఆంధ్రప్రదేశ్ లో ఎండ తీవ్రత పెరుగుతోంది, 22 జిల్లాల 143 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా, రాయలపేటలో 43.7, ప్రజలు వడగాలులు, ఉక్కపోతకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమేపి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. బుధవారం చిత్తూరు జిల్లా రాయలపేటలో…

Read More

పెట్రోల్ సంక్షోభ భయం.. కాన్వాయ్‌లను సగానికి తగ్గించిన చంద్రబాబు, రేవంత్, పవన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 8:18 AM IST పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన ధరలు పెరగడంతో, నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, తెలంగాణలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలు తగ్గిస్తున్నారు. News18 పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో, దేశంలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇంధన…

Read More

YS Jagan calls Vijay: తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్ జగన్ ఫోన్.. ప్రజాపాలనపై ఆసక్తికర చర్చ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 7:13 AM IST YS Jagan Congratulates Tamil Nadu CM Vijay: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో తమిళనాడు సీఎం విజయ్‌ను అభినందించి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. News18 YS Jagan calls Vijay: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు….

Read More

Tirupati Brahmotsavam: మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వాహన సేవల వివరాలు ఇవే.. |

వాహనసేవల విశేషాలు.. మే 23 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం: ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. మే 24 – చిన్నశేష, హంస వాహనాలు: ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు విహరించనున్నారు. మే 25 – సింహ, ముత్యపు పందిరి వాహనాలు: ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనసేవ భక్తులను అలరించనున్నాయి. మే 26 – కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలు:…

Read More

Vizag: యాపిల్ మనసు గెలిచిన విశాఖ కెరటం.. ప్రపంచ వేదికపై భారతీయుడి గర్జన! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 4:48 AM IST యాపిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026’లో తన అసాధారణ ప్రతిభను చాటి, ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన అత్యుత్తమ విద్యార్థుల జాబితాలో నిలిచాడు. మానస్ మల్లా Vizag: తెలుగు నేల గర్వించదగ్గ మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ సంస్థను తన మేధస్సుతో అబ్బురపరిచి, గ్లోబల్ వేదికపై భారతీయ జెండాను ఎగురవేశాడు విశాఖపట్నానికి చెందిన కుర్రాడు మానస్ మల్ల. యాపిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్విఫ్ట్ స్టూడెంట్…

Read More

తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీ.. భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డ స్థానికులు..! Bhakarapet road accident |

Last Updated:May 13, 2026 10:39 PM IST తిరుపతి జిల్లా భాకరాపేట సమీప జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీకొని ఘోర ప్రమాదం, పలువురు స్వల్ప గాయాలు, ట్రాఫిక్ గంటల పాటు నిలిచింది, అతివేగమే కారణమని అనుమానం + News18 తిరుపతి జిల్లాలోని భాకరాపేట సమీప జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వేగంగా దూసుకెళ్తున్న మూడు కార్లు అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో క్షణాల్లో హైవేపై భయానక…

Read More

చలో మామిళ్లపల్లి కార్యక్రమంలో ధూళిపాళ్లపై అంబటి ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని మామిళ్లపల్లి ఘటన ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. మొక్కజొన్న రైతులపై దాడులు జరిగాయని, అక్రమ కేసులు పెట్టారంటూ వైసీపీ చేపట్టిన చలో మామిళ్లపల్లి కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు… ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై విరుచుకుపడ్డారు. రైతుల ఇళ్లు, గోడౌన్లపై దాడులు చేయించడం ఏంటని అంబటి ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఁవచ్చే ఎన్నికల్లో ధూళిపాళ్ల నరేంద్ర ఓడిపోవడం ఖాయం, ఇది రాసుకోండిఁ…

Read More

తిరుమలలో ఇక క్యూ టెన్షన్ తగ్గింది.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో వేగవంతమైన దర్శనం..!Tirumala TTD crowd management. |

తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాల్లోని పరిస్థితులను అధికారులు క్షణక్షణం గమనిస్తున్నారు. వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలు, రద్దీ తీవ్రత, క్యూ లైన్ల ప్రవాహాన్ని విశ్లేషిస్తూ అవసరమైన నిర్ణయాలను వెంటనే అమలు చేస్తున్నారు. ఈ డిజిటల్ మానిటరింగ్ కారణంగా రద్దీ నియంత్రణ మరింత వేగంగా, సమన్వయంతో కొనసాగుతోంది. Source link

Read More

ఎం విజయ్ కీలక నిర్ణయం.. OSD రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు

తమిళనాడు ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రాజకీయ విభాగానికి ప్రత్యేక విధుల అధికారి (OSD)గా నియమితులైన రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పబ్లిక్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కోసం ప్రత్యేక అధికారిని నియమించడంపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ నియామకాన్ని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ యంత్రాంగంలో రాజకీయ…

Read More