విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం…

విజయవాడ నుంచి వారణాసికి ఆగస్టు 13 నుంచి ఇండిగో విమాన సర్వీసువారానికి మూడు రోజులు అందుబాటులో ఉండనున్న కొత్త విమానంఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు నగరాలకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా పుణ్యక్షేత్రమైన వారణాసికి విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వీసును నడిపేందుకు ముందుకు…

Read More

నేడు మంగళగిరిలో మెగా జాబ్ మేళా

మంగళగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ చొరవతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మంగళగిరి పట్టణంలోని వీజే జూనియర్ కాలేజీలో నేడు (జూన్ 5) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ జాబ్ మేళా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 950కి పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు….

Read More

త్వరలో ట్రేడ్ డీల్: ట్రంప్

వాషింగ్టన్: త్వరలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) కుదరబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదే క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు మంచి మిత్రుడని చెప్ప్పుకొచ్చారు. భారత్‌లో అమెరికా వాణిజ్య బృందం పర్యటన పూర్తైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై తుది దశ చర్చల కోసం వచ్చిన యూఎస్ బృందం భారత అధికారులతో నాలుగు రోజుల (జూన్ 1-4)…

Read More

రాజ్యసభ సీట్లపైకసరత్తు కొలిక్కి – Visalaandhra

రెండేళ్ల పాలన, ఎసఐఆర్‌పై ఎన్డీయే చర్చరాష్ట్రాభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారానికి నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికపై కూటమి కసరత్తు కొలిక్కి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 8వ తేదీతో ముగియనుంది. మÖడు రోజులే మిగిలివుండటంతో ఆశావాహుల్లో ఉత్కంఠత ఎక్కువైంది. ఇదే క్రమంలో కూటమి నాయకులు గురువారం భేటీ అయ్యారు. రాజ్యసభ సీట్లు, రాష్ట్రంలో ప్రారంభమైన ఎసఐఆర్ నిర్వహణ, ఓటర్ల నమోదులో తీసుకోవల్సిన జాగ్రత్తలు, రెండేళ్ల పాలన పూర్తిపై ప్రజల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అభ్యర్థుల…

Read More

కృష్ణాతీరంలో అమరావతి ‘ఐ’ – Visalaandhra

. లండన్ తరహాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాజెక్టుగా అభివృద్ధి. జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ అమలు. అగ్రిగోల్డ్ కేసులు పరిష్కరించే ప్రత్యేక కోర్టుకు 21 పోస్టులు. కొత్తగా ఏపీ విమానయాన పాలసీ`2026. శ్రీ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఓ బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంగ్లాండ్‌లోని ‘లండన్…

Read More

ఐరాసలో జర్మనీకి దెబ్బ

పై చేయి సాధించిన ఆఫ్రికా, కరేబియన్ దేశాలుఐరాస: ఆస్ట్రియా, కిర్గిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్టొబాగో, జింబాబ్వే దేశాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యÖఎన్‌జీఎస్‌సీ)లో తాత్కాలిక సభ్యత్వం లభించింది. రెండేళ్ల పాటు ఐరాస సభ్యదేశాలుగా ఇవి కొనసాగుతాయి. 193 సభ్య దేశాలుగల ఐరాస భద్రతా మండలి 202728 ఎన్నిక బుధవారం జరిగింది. డెన్మార్క్, గ్రీస్, పాకిస్థాన్, పనామా, సొమాలియా పదవీ కాలం ముగిసింది. వీటి స్థానంలో ఆస్ట్రియా, కిర్గిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్టొబాగో, జింబాబ్వే ఎన్నికయ్యాయి. తాత్కాలిక సభ్యదేశాల పదవీ…

Read More

విభజనకు శత్రువుల కుట్ర – Visalaandhra

ముజ్తాబా ఖామేనీ హెచ్చరిక: జాతీయ ఐక్యతకు పిలుపు తెహ్రాన్: యుద్ధ క్షేత్రంలో చిత్తైన శుత్రువులు (అమెరికా`ఇజ్రాయిల్) తమ దేశాన్ని అస్థిరపర్చాలని ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ అధినేత అయాతుల్లా ముజ్తాబా ఖామేనీ హెచ్చరించారు. ఇరాన్ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు, వారితో అనుమాన బీజాలు నాటుతున్నట్లు ఆరోపించారు. ఇందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిస్తూ గురువారం ఒక సందేశమిచ్చారు. అనుమానం, భయం, నిరాశ, అపనమ్మకం భావాలు కలిగిస్తూ విభజన లక్ష్యంతో విష బీజాలు నాటి ఇరాన్ ప్రజలను విడదీయాలని…

Read More

యుద్ధం ఆపేయండి

వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం ముగించాలనే తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తీర్మానానికి 215 అనుకూల.. 208 మంది వ్యతిరేక ఓట్లు వచ్చాయి. నలుగురు రిపబ్లికన్‌లు ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వృథా ఖర్చు ఎందుకని, యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని చట్టసభ్యులు డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని విదేశీ వ్యవహారాల కమిటీ సీనియర్ సభ్యుడు, న్యూయార్క్ డెమొక్రటిక్ ప్రతినిధి గ్రెగొరీ…

Read More

బంగారం తెగనమ్ముతున్న మోదీ?

కష్టకాలంలో బంగారం అమ్మడం, కాస్త నాలుగు డబ్బులు వెనకేయగలిగాం అనుకున్నప్పుడు బంగారం కొనడం అన్ని కుటుంబాలూ అనుసరించే విధానమే. కానీ ప్రభుత్వమే బంగారం నిలవలు అమ్మడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందనడానికి చిహ్నం. దాదాపు రెండు వారాల సమయంలో మే నెలలో భారత ప్రభుత్వం లక్షా 14వేల కోట్ల బంగారం అమ్మి ఉండవచ్చునన్న వార్తలు నిన్నటి నుంచి గుప్పుమంటున్నాయి. బ్లూంబర్గ్ వార్తాసంస్థ ఈ రహస్యం బయటపెట్టింది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం ఇది…

Read More

దేశ ఆర్థిక స్థిరత్వానికివిదేశీ మారక నిల్వలు కీలకం

ఇస్కా రాజేష్‌బాబువిదేశీ మారక నిల్వలు అంటే ఒక దేశ కేంద్ర బ్యాంకు (మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వద్ద భద్రపరిచే విదేశీ కరెన్సీ, బంగారం అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆస్తుల మొత్తం. ఇవి అంతర్జాతీయ వాణిజ్యానికి, దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం. విదేశీ మారక నిల్వల భాగాలు భారతదేశ ఫారెక్స్ నిల్వలు ప్రధానంగా అమెరికన్ డాలర్, యూరో, పౌండ్ స్టెర్లింగ్, జపనీస్ యెన్ వంటి ప్రధాన విదేశీ కరెన్సీలు. ఆర్‌బిఐ తన వద్ద నిల్వ…

Read More