ఎల్లుండి అండమాన్ కు నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ నివేదిక

అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలకు వాతావరణం అనుకూలంగా ఉందని, మరో రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకొచ్చని తెలిపింది. తుపాను వలయం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించిందని, రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొంది.ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల అకాల వర్షాలు పడుతున్నప్పటికీ, కాసేపటికి లేదా మరుసటి రోజు ఎండలు…

Read More

Weather Alert: నైరుతి రుతుపవనాలు యాక్టివ్.. కోస్తా, రాయలసీమ జిల్లాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు..! Andhra Pradesh weather forecast. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 14, 2026 7:43 PM IST బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, రాయలసీమలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది చాలా చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురు గాలులు,…

Read More

సత్యసాయి జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు – ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టు విశాలాంధ్ర – పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల…

Read More

Tragic: పెళ్లి దండలతోనే చితికి చేరిన వధువు.. విషాదంగా ముగిసిన అత్తారింటి ప్రయాణం..! bride dies in car accident after wedding in visakhapatnam. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 14, 2026 6:33 PM IST విశాఖపట్నం అగనంపూడి శానివాడ సమీపంలో రామేశ్వరి, నర్సింగరావు పెళ్లి తర్వాత కారు ప్రమాదం, రామేశ్వరి అక్కడికక్కడే మృతి, వరుడు సహా ముగ్గురికి గాయాలు News18 నిన్నటి వరకు పెళ్లి మండపంలో నవ్వులు పూయించిన ఆ నవవధువు… ఈరోజు శవంగా మారిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. కాళ్లకు పెట్టిన పారాణి ఇంకా ఆరకముందే మృత్యువు ఆమెను కబళించింది. అత్తవారింట్లో కొత్త జీవితానికి అడుగుపెట్టాల్సిన రామేశ్వరి ప్రయాణం..విషాదాంతంగా ముగిసింది. ఈ హృదయ…

Read More

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒక రోజు నో వెహికల్ డే

నా దేశం – నా బాధ్యత పేరుతో ఏపీలో పొదుపు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వంబంగారం కొనుగోళ్లు తగ్గించి, స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తిరైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని పిలుపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంధన పొదుపు చర్యలపై క్యాబినెట్‌లో కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలోనే వారికి ఒక రోజు నో వెహికల్ డేను పాటించాలని నిర్ణయించారు….

Read More

Animal Caretaker: వీధి కుక్కలకు అతని ఇల్లే గెస్ట్ హౌస్, రెస్టారెంట్.. మూగజీవాల కోసం పెళ్లి కూడా త్యాగం చేసిన వ్యక్తి |

Last Updated:May 14, 2026 5:59 PM IST Animal Caretaker: మనిషికి మనిషే శత్రువుగా ఫీలవుతున్న ఈరోజుల్లో మూగజీవాలు, సాదు జంతువుల పట్ల దాతృత్వం ప్రదర్శించడం, వాటి ఆలన, పాలనతో పాటు సంరక్షించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. కాని కాకినాడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని చూస్తే వీధి కుక్కల కోసమే అతని జీవితాన్ని త్యాగం చేస్తున్నాడని అందరూ అంటారు. Source link

Read More

ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల – Visalaandhra

అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ర్యాంకు కార్డులువాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చుఉన్నత విద్యా ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా వీటిని విడుదల చేశారు. 9,990 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 9,320 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత శాతం 93.29 శాతంగా ఉంది. ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు….

Read More

ఏపీలో పొదుపు మంత్రం.. వారానికి రెండు రోజులపాటు వీరికి వర్క్ ఫ్రం హోమ్’.. కేబినెట్ కీలక నిర్ణయాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 5:18 PM IST ఆర్థిక నియంత్రణ చర్యల్లో భాగంగా మంత్రులు, వీవీఐపీలు వారానికోరోజు సైకిళ్లు లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని ఏపీ కేబినెట్ ఆదేశించింది. అలాగే విశాఖలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ సహా పలు భారీ పెట్టుబడుల ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీఎం చంద్రబాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఆర్థిక నియంత్రణ, ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

Read More

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధి దాటిన రెండు ఎల్‌పీజీ నౌకలు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నవేళ పర్షియన్ గల్ఫ్‌ నుంచి భారత్‌కు వంటగ్యాస్‌ను తీసుకువస్తున్న రెండు నౌకలు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. దీంతో ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర వాణిజ్యమార్గాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో ఇంధనరవాణా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఖతార్‌లోని రాస్ లఫాన్ నౌకాశ్రయం నుంచి గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వంటగ్యాస్‌ను తరలిస్తున్న ఃసిమిః నౌక గురువారం ఒమన్ గల్ఫ్‌లోకి ప్రవేశించింది. ప్రయాణసమయంలో ఈనౌక…

Read More

Traffic Issues: తిరుపతి నగరానికి ఇక ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. పూర్తి కావస్తున్న ఎల్సీ 107 అండర్ బ్రిడ్జ్ పనులు! |

Last Updated:May 14, 2026 4:06 PM IST Traffic Issues: తిరుపతి ఎల్సీ నం.107 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తిదశలో, కొత్త అప్రోచ్ రోడ్లకు రైల్వే శాఖ ఆమోదం, ఎంపీ మద్దిల గురుమూర్తి కృషితో ట్రాఫిక్‌కు ఉపశమనం ఆశాజనకం News18 ఆధ్యాత్మిక నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలకమైన ఎల్సీ నెంబర్ 107 పాత హీరో హోండా షోరూం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి….

Read More