యూపీలో తుఫాన్ బీభత్సం.. 89 మంది మృతి….

మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. క్యుములోనింబస్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. ‘‘గాలి దుమారం, వడగళ్ల వాన, పిడుగుల కారణంగా మే 13న పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. దీంతో వేర్వేరు వర్ష సంబంధిత ఘటనల్లో 89 మంది మృతి చెందారు. మరో 53 మంది గాయపడ్డారు. 114 జంతువులు…

Read More

Visakhapatnam Weather Update | వాతావరణ పరిస్థితులపై అప్డేట్

విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ అందించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మే 16 నాటికి అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. Source link

Read More

వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఏపీ సర్కార్ కసరత్తు..

పశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ తీవ్రంగా యోచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ విధానం, మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితుల కారణంగా తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం…

Read More

Sukka Pagadalamma: తొలి దళిత మహిళా ఎమ్మెల్యే పగడాలమ్మ ఇకలేరు.. నిరాడంబర నేతకు కన్నీటి వీడ్కోలు! |

Last Updated:May 14, 2026 12:50 PM IST Sukka Pagadalamma: మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ మరణం పాతపట్నం ప్రాంతాన్ని దుఃఖంలో ముంచింది, తొలి దళిత మహిళా ఎమ్మెల్యేగా నిరాడంబర జీవితం, చివరికి ఉపాధి హామీ కూలీగా జీవించారు Source link

Read More

కేరళం సీఎంగా వి.డి.సతీశన్ – Visalaandhra

కేరళం ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. గురువారం న్యూఢిల్లీలో సీఎంగా సతీశన్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. కేరళం ముఖ్యమంత్రి పదవి రేసులో రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే కేరళంలోని పార్టీ కేడర్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వి.డి.సతీశన్‌ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చివరగా సతీశన్ ఎంపిక.. ఏప్రిల్‌లో నాలుగు రాష్ట్రాలు,…

Read More

Ministers cut vehicles following fuel guidelines | నాలుగే కార్లతో నారా లోకేష్ కాన్వాయ్

Z-కేటగిరీ భద్రతా మంత్రి నరలోకేష్ కారు కాంక్లేవ్ రెండు కార్లకు తగ్గించబడింది, మంత్రులు వాహన వినియోగం పరిమితం చేయాలని, ప్రధానమంత్రి మోడీ సూచించిన ఇంధన మరియు ఖర్చు జాగ్రత్తలు అనుసరించారు. Source link

Read More

నీట్‌ లీక్‌ కేసులో సంచలనం.. కాలేజీకి వెళ్లకుండానే డాక్టర్‌గా చలామణి

సంచలనం రేపిన నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శుభం ఖైర్నార్‌ను సీబీఐ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది.అయితే అతడిపై దర్యాప్తు సాగుతున్న కొద్దీ ఆశ్చర్యకర విషయాలు బయటపడుతున్నాయి.స్థానికంగా డాక్టర్‌గా పేరుపొందిన శుభం అసలు ఒక్కరోజు కూడా వైద్యకళాశాలకు వెళ్లలేదని విచారణలో తేలింది.శుభం స్వగ్రామం నందగావ్‌. నాసిక్‌లో విద్యార్థులతో ఎప్పుడూ కిక్కిరిసే శిక్షణ కేంద్రాల ప్రాంతంలో అతడు ఎస్‌ఆర్‌ విద్యా మార్గదర్శక కేంద్రం…

Read More

Rain Alert: బాబోయ్ దూసుకొస్తున్న అల్పపీడనం.. 5 రోజుల వర్షాలే వర్షాలు.. ప్రజలకు దబిడి దిబిడే |

మే 14 – 15 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మే 15 – 16 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గాలి వేగం పెరిగి (గంటకు 40-50 కి.మీ) వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు, ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,…

Read More

పంచదార ఎగుమతులపై నిషేధం – Visalaandhra

న్యూదిల్లీ: పంచదార ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం… ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టంచేసింది. ఈ నిషేధం మే 13 నుంచి సెప్టెంబర్ 30…

Read More

Vijayawada: కన్నతల్లిని దూషించిన బాబాయి.. కొడుకు చేసిన పనికి నివ్వెరపోయిన జనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 6:28 AM IST ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏడీసీపీ గుర్రం రామకృష్ణ, నార్త్ ఏసీపీ సత్యానందం మీడియాకు వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కన్నతల్లిని దూషించాడన్న కోపంతో ఓ యువకుడు తన వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోర కలి వెలుగులోకి రావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు….

Read More