OLXలో బైక్, మొబైల్ కొంటున్నారా..? ఒక్క తప్పుతో పోలీస్ కేసుల్లో ఇరుక్కోవచ్చు..! online scams India | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 13, 2026 11:05 PM IST చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక, OLX, Facebook Marketplaceలో సెకండ్ హ్యాండ్ డీల్స్ పేరుతో సైబర్ మోసాలు, చోరీ సొత్తు విక్రయం పెరుగుదల, జాగ్రత్తగా ఉండమని సూచన News18 ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొనుగోలు, అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్న వేళ… అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. ముఖ్యంగా OLX, Facebook Marketplace వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ…

Read More

చంచల్‌గూడ జైలులో ఫీల్ ది జైల్ కార్యక్రమం ప్రారంభం

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాహైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలులో అధికారులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఃఫీల్ ది జైల్ః పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా సాధారణ పౌరులు కూడా జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తున్నారు. ఖైదీల జీవనశైలి, వారు ఎదుర్కొనే పరిస్థితులు, స్వేచ్ఛ విలువ గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా 24 గంటల పాటు…

Read More

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

బండి సంజయ్ కుటుంబ వివాదం, భగీరథ్ పోక్సో కేసు, చంద్రబాబు విశాఖ అభివృద్ధి, తమిళనాడులో విజయ్ బలపరీక్ష విజయం, మోదీ కాన్వాయ్ తగ్గింపు, NEET పేపర్ లీక్ కలకలం. Source link

Read More

నాల్గవ జోన్ కలయికతో పరిధి పెంచుకున్న కాకినాడ ఎపిఐఐసి ప్రాంతీయ కేంద్రం

— ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని విశాలాంధ్ర – కడియం : పారిశ్రామిక అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కాకినాడ ఏపీఐఐసీసీ ప్రాంతీయ కార్యాలయం నాలుగవ జోన్ కలయికతో మరింత పరిధి పెంచుకుంటుందని ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ అన్నారు. ఆయన మంగళవారం కాకినాడ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు పోలవరం జిల్లా కూడా కాకినాడ ప్రాంతీయ కార్యాలయంలో కలవడంతో పరిధి విస్తరించిందని పేర్కొన్నారు. అన్ని వనరులు…

Read More

CM Chandrababu: దుబారా ఖర్చులు వద్దు.. పొదుపు ముద్దు: ప్రధాని మోదీ బాటలో సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 3:45 PM IST పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాల పొదుపు మంత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. విదేశీ పర్యటనలు, ఇంధన వినియోగం, కాన్వాయ్ వాహనాలు తగ్గించి దేశాభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాల పొదుపు మంత్రానికి సీఎం చంద్రబాబు మద్దతు ప్రకటించారు. మంగళగిరి మండలం…

Read More

అమరావతిలో భారీ మెడికల్ ప్రాజెక్టు.. బొల్లినేని కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

అమరావతి నిడమర్రులో బొల్లినేని మెడికల్ కాలేజీకి సీఎం చంద్రబాబు శంకుస్థాపనఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి వైద్య, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే బృహత్ ప్రణాళికకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బొల్లినేని మెడికల్ కాలేజీ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ) నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ గంటి హరీష్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్,…

Read More

Tirumala Smart Darshan: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. భారీ రద్దీలోనూ సాఫీ దర్శనం.. టీటీడీ స్మార్ట్ ప్లాన్ సక్సెస్..! ttd controls heavy rush in tiruma |

Last Updated:May 13, 2026 8:05 PM IST వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది, టీటీడీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ క్రౌడ్ మేనేజ్‌మెంట్‌తో రోజూ 75 నుంచి 91 వేల మందికి సాఫీ దర్శనం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వర్చువల్ సేవలు, అంగప్రదక్షిణ టోకెన్లు,…

Read More

రాజాంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక- కలెక్టర్ సమక్షంలో వినతి అవకాశం

విశాలాంధ్ర- రాజాం(విజయనగరం జిల్లా): రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం తేదీ 15.05.2026 నుండి విజయనగరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాజాం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించబడనుంది. ప్రతిరోజూ ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఈ వేదిక అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు తమ వ్యక్తిగత, భూసంబంధిత, సంక్షేమ పథకాలు తదితర సమస్యలను…

Read More

CM Chandra Babu on Convoy | 2 రోజుల్లో కీలక ప్రకటన.. సీఎం ఏం చేయబోతున్నారు

ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రజలంతా పెట్రోల్, డీజిల్ పొదుపు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో కీలక ప్రకటన చేస్తామని అన్నారు. Source link

Read More

ఘనంగా నర్సస్ డే వేడుకలు..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సస్ డే వేడుకలు ఆసుపత్రిలోని హెడ్నర్స్, నర్సుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్రనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ తో పాటు వైద్యులు, హెడ్ నర్సరీ, సిస్టర్లు ఫ్లోరెన్స్ నైటాంగిల్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సూపర్డెంట్, వైద్యులు, హెడ్ నర్సుమాట్లాడుతూ రోగులు యొక్క ఆరోగ్యానికి నర్సులు ఎంతో కృషి చేస్తూ వారి జీవన…

Read More