Tiger playful scenes recorded by fly camera |పోలవరం సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి

గోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి ఫ్లై కెమెరాలో రికార్డైంది, నాలుగు కాళ్లు ఆకాశం వైపు చూపిస్తూ అటు ఇటు తిరుగుతూ నిర్భయంగా ఆడుకుంటూ కనిపించింది. Source link

Read More

టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం కు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు

విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రంలోని టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో 44 ఏళ్ల రాజకీయ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న టిడిపి నాయకులకు కార్యకర్తలకు వారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో నిలిచి ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తున్న సాగుతున్న ఈ…

Read More

కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం – Visalaandhra

విశాలాంధ్ర-​రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు విద్యాలయ ప్రత్యేక అధికారి కె. ముత్యాలమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.​6వ తరగతిలో మొత్తం 40 సీట్లు, ​ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 40 సీట్లు ఉన్నాయన్నారు.7 నుండి 10వ తరగతి వరకు, ఇంటర్ రెండో సంవత్సరం బైపీసీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల12వ…

Read More

AP Politics: ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారులు.. రాష్ట్రంలో రేపటి నుండి కొత్త మార్పు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 4:49 PM IST Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో చివరి రోజు కౌన్సిల్ సమావేశం తో పాటు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్ పర్సన్ స్థానాల్లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారులు రానున్నారు. + ఏపీ చైర్ పర్సన్ లు దిగారు..ప్రత్యేక అధికారులు ఎక్కారు Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది….

Read More

Jabardasth Actors: పైడితల్లి అమ్మవారి జాతరలో జబర్దస్త్ నటులు సందడి.. హైపర్ ఆది పంచ్‌లతో మార్మోగిన రాజాం! |

Last Updated:Feb 24, 2026 11:14 AM IST రాజాం పట్టణంలో శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ జాతరలో జబర్దస్త్ టీమ్, తారక్ ఈవెంట్స్ బృందం వినోదం, భక్తి కలిపి సందడి చేశారు. భద్రతా చర్యలతో ఉత్సవం విజయవంతం. + రాజాంలో సందడి చేసిన జబర్దస్త్ నటులు రాజాం పట్టణంలో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం 100వ జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను,…

Read More

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ ఆ సమయంలో తినడం విషంతో సమానం.. డాక్టర్ల హెచ్చరిక ఇదే..!

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయని డాక్టర్ కెవి రామ్ కుమార్ సూచన, ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచిది, రాత్రి అయితే జీర్ణ సమస్యలు రావచ్చని హెచ్చరిక Source link

Read More

దేశంలోనే అతి పెద్ద టమోటా మార్కెట్.. మదనపల్లి యార్డు ప్రత్యేకత ఇదే..! Madanapalle Tomato Market Largest Tomato Market in India for 56 Years. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 10:41 PM IST Madanapalle Tomato Market చిత్తూరు జిల్లాలో 56 ఏళ్లుగా టమోటా క్రయవిక్రయాలకు ప్రసిద్ధి. 18 ఎకరాల్లో విస్తరించి, 200 వ్యాపారులు, 3000 కార్మికులు పనిచేస్తున్నారు. భవిష్యత్తులో 50 ఎకరాల విస్తరణ ప్రణాళిక. + దేశంలోనే అతి పెద్ద మార్కెట్ యార్డ్ ఇదే….ఇక్కడ అదే ప్రసిద్ధి ప్రత్యేకతలు అదుర్స రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి ప్రజలకు అందించే మార్కెట్ అంటే సాధారణంగా కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు…

Read More

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ

విశాలాంధ్ర ధర్మవరం!; పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన కీ,శే రేణిగుంట్ల రేవతమ్మ (85సం ) భర్త లేట్ రేణిగుంట్ల బాలవెంకటయ్య శుక్రవారం మృతి చెందారు. 20/02/2026 ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి , వారి అంగీకారమేరకు అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు…

Read More

AP Capital Amaravati: నేడే అమరావతికి చట్టబద్ధత.. లోక్‌సభలో బిల్లు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 5:55 AM IST ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతినే రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని ఆధారంగా తీసుకుని కేంద్రం చట్టసవరణకు ముందడుగు వేస్తోంది. News18 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి కేంద్రంగా మారింది. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేసే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సవరణలు చేసి అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు…

Read More

ఉగాది వేళ ప్రశాంతి నిలయంలో ఆధ్యాత్మిక వైభవం.. భక్తులతో కళకళలాడిన పుట్టపర్తి..! Ugadi celebrations grandly at Puttaparthi. |

తెలుగు వారి కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తుంది. “యుగ” మరియు “ఆది” అనే పదాల కలయికతో ఏర్పడిన ఈ పండుగ పేరు ‘సృష్టి ఆరంభం’ అనే అర్థాన్ని కలిగి ఉంది. తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర మాసపు పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగను బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజుగా పురాణాలు విశదీకరిస్తాయి. ఈ నేపథ్యంలో దేవాలయాలు, గ్రామాలు, పట్టణాలు అన్నీ ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతుంటాయి. ముఖ్యంగా…

Read More