KGBV admissions: విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేజీబీవీ ప్రవేశాలకు భారీ డిమాండ్.. ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం.. | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 14, 2026 6:23 AM IST చిత్తూరు జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు భారీ డిమాండ్, దరఖాస్తుల గడువు ఈ నెల 20 వరకు పొడిగింపు కేజీబీవీలో అడ్మిషన్లకు గడువు పెంపు పూర్తి వివరాలు ఇవే…!!! గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్స్, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించాలనే ఉద్దేశంతో కస్తూర్భాగాంధీ విద్యా లయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిల్లో 6వ తరగతి…

Read More

Mobile Phones Recovery: రూ.9 కోట్లు 55 లక్షల 40 వేలు విలువైన 4607 సెల్ ఫోన్లను రికవరీ.. మన పోలీసులు వాటిని ఏం చేశారో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 23, 2026 10:58 AM IST Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. + Mobile Phones Recovery Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి…

Read More

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి

యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం;; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రం నందు ఏప్రిల్ 1న పుట్టపర్తిలో నిర్వహించే రణభేరి 3.0 ను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయచంద్ర రెడ్డి, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద…

Read More

భూమిలో వెలిసిన అమ్మవారి మహిమ.. గంధ అమావాస్య జాతరకు భక్తుల వెల్లువ..! Tuni Bhadrakali Temple. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 15, 2026 3:27 PM IST తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి గంధ అమావాస్య జాతర మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతోంది, నిండు తాంబూలం కోసం మహిళలు భారీగా తరలివస్తున్నారు + ఆజాతరలో అమ్మవారి నిండు తాంబూలం అందుకోవాల్సిందే ఎందుకో తెలుసా గోదావరి జిల్లాల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి క్షేత్రం మరోసారి భక్తిరసంతో కళకళలాడుతోంది. భూమిలోపల స్వయంభుగా వెలిసిన చిన్న విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఈ…

Read More

Divyang Shakti: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. కానీ వైకల్యం ఇంత శాతం ఉన్నవారికి మాత్రమే ఉచిత ప్రయాణం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 19, 2026 8:58 AM IST కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు బస్సు ప్రయాణం ఉచితం చేసింది. 40% వైకల్యం ఉన్నవారికి మాత్రమే ఈ సౌకర్యం. పలమనేరు ఆర్టీసీ బస్టాండ్‌లో దివ్యాంగ శక్తి కార్యక్రమం ప్రారంభించారు. + దివ్యాoగులకు ఈ 4 బస్సుల్లో ఉచితం కానీ వైకల్యం ఇంత శాతం ఉన్నవారికి మాత్రమే…!!! ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్ వీటిలో గతంలో దివ్యాంగులకు 50 శాతం రాయితీ ఉండేది. కానీ కూటమీ ప్రభుత్వం అధికారంలోకి…

Read More

తిరుమలలో భక్తుల రద్దీపై ఫుల్ ఫోకస్.. క్యూలైన్లలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు..! Tirumala Tirupati Devasthanam crowd management |

Last Updated:May 22, 2026 10:05 PM IST వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ స్టాగర్డ్ మోడల్ ద్వారా దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లలో అన్నప్రసాదం, పానీయాలు, సౌకర్యాలు బలోపేతం చేసింది + News18 తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు…

Read More

మహిళలకు ఉచిత హోమియో మందుల పంపిణీ…

విశాలాంధ్ర నందిగామ:-వ్యవసాయ కూలీలు వివిధ రకాల మహిళా కార్మికులకు నందిగామ భాను హోమియోకేర్ డాక్టర్ భాను ప్రసాద్ సౌజన్యం లో ఉచిత హోమియో మందులను శుక్రవారం అనాసాగరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దుగ్గిదేవి గోపికృష్ణ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బ నివారణ మందులను ప్రతి ఒక్కరు ముందుగా తీసుకోవాలని సూచించారు హోమియో మందులు వడదెబ్బ నివారణ కు గురికాకుండా ఉండవచ్చు అని సూచించారు కార్యక్రమంలో మహిళా కార్మికులు విరివిగా పాల్గొన్నారు…

Read More

ALERT: దీపారాధనలో ఒకే వత్తి వేస్తున్నారా? పొరపాటున కూడా అలా చేయకండి.. పండితులు నిగ్గుతేల్చిన నిజం ఇదే..! Hindu lamp worship. |

వత్తులతో పాటు దీపారాధనకు వాడే నూనె కూడా అత్యంత ముఖ్యం. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే సర్వ సుఖాలు, సౌభాగ్యాలు లభిస్తాయి. నువ్వుల నూనె వాడితే సమస్త దోషాలు, పీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపారాధన చేయడం వల్ల దాంపత్య సుఖం, బంధుమిత్రుల శుభం చేకూరుతాయి. అయితే, పొరపాటున కూడా వేరుశెనగ నూనెతో దీపారాధన చేయకూడదు. దీనివల్ల నిత్య రుణ బాధలు, దుఃఖం, చోర భయం వంటి ఇబ్బందులు కలుగుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. దేవీ అనుగ్రహం కోరుకునే వారు…

Read More

గిర్రాజు కాలనీలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం…

నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గిర్రాజు కాలనీ, 32వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన 100 కెవిఎ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, స్థానిక వార్డు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభోత్సవానికి ముందు గిర్రాజు కాలనీలోని శ్రీ…

Read More

సీఈసీపై అభిశంసన – Visalaandhra

నేడు పార్లమెంటు ముందుకు200 మంది ఎంపీల సంతకాలు న్యూదిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం నోటీసు సమర్పించనున్నాయి. 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. గురువారం కూడా కొందరు సభ్యులు ముందుకొచ్చి సంతకాలు చేశారని ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు. నిబంధనల ప్రకారం 100 మంది ఎంపీలు సంతకాలు చేస్తే లోక్‌సభలో, 50 మంది మద్దతిస్తే…

Read More