TTD EO Inspection: తిరుచానూరు అన్నప్రసాదం కేంద్రంలో టీటీడీ ఈఓ ఆకస్మిక తనిఖీ..

టీటీడీ ఈఓ శ్రీ ఎం. రవిచంద్ర మంగళవారం తిరుచానూరులోని అన్నప్రసాదం కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు వడ్డించే ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించిన ఆయన, భక్తులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. అన్నప్రసాదం తయారీలో అత్యంత పరిశుభ్రత పాటించాలని, వడ్డించే సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవి ఎండల దృష్ట్యా భక్తులకు చల్లని తాగునీరు, మజ్జిగ నిరంతరం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆలయ…

Read More

Inspiring Story: చేతుల్లేకపోయినా పరీక్షలు రాస్తున్న కార్తీక్.. సరస్వతి పుత్రుడి సక్సెస్ స్టోరీ | ట్రెండింగ్

Last Updated:Mar 02, 2026 4:10 PM IST Inspiring Story: కొండగొర్రి కార్తీక్ అనే యువకుడికి 8 ఏళ్ల వయసులో కరెంట్ షాక్ తగిలి రెండు చేతులు సగం వరకు కోల్పోయాడు. 3వ తరగతి చదువుతున్న సమయంలో వైకల్యుడిగా మారినప్పటికి మనోధైర్యం కోల్పోలేదు. + Inspiring Story Inspiring Story: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మవిశ్వాసం అందరికి ఆదర్శంగా మారింది. కోదుల వీరఘట్టం గ్రామానికి చెందిన కొండగొర్రి కార్తీక్…

Read More

‘వాలా 2’ అందరికీ కనెక్ట్ అవుతుంది: సాయిదుర్గా తేజ్

హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులు దక్షిణాది భాషల సినిమాలను చాలా వరకు ఆదిరిస్తారు. తమిళ, మలయాళ, కన్నడ అనువాద చిత్రాలు బాగా ప్రజాదరణ పొందాయి. అదే మాదిరి ‘వాలా 2’ హిట్టయ్యిందని అంటున్నారు హీరో సాయిదుర్గా తేజ్. హషిర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, బిజు కుట్టన్ ప్రధాన పాత్రధారులుగా సావిన్ ఎసఏ తెరకెక్కించిన మలయాళ చిత్రాన్ని ‘వాలా 2’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నిర్మాత సాహు గారపాటి. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్…

Read More

టీటీడీ బిగ్ టెండర్ అలర్ట్.. గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్లు ఆహ్వానం..! ttd tender for collection of gunny bags last date april 22. |

Last Updated:Apr 14, 2026 4:18 PM IST టీటీడీ ఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ టెండర్ ఆహ్వానం, 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమలు, ఈఎండీ 75000, దరఖాస్తుల గడువు ఏప్రిల్ 22 సాయంత్రం 5 గంటలు టీటీడీ లో ఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్ల ఆహ్వానం..! తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరో కీలక టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శ్రీ‌వారి ఆలయం మరియు అనుబంధ…

Read More

తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన..

పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారింది. ఒకవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు (శని, ఆదివారాలు) రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే 48 గంటలు…

Read More

CP Radhakrishnan Visits Tirumala | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి

భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. Source link

Read More

Chaganti Koteswara Rao | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చాగంటి కోటేశ్వరరావు..| #local18shorts

ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త చాగంటి కోటేశ్వరరావు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.#ChagantiKoteswaraRao #Tirumala #apnews Source link

Read More

Annavaram Temple Kalyanam: నేత్రపర్వంగా అన్నవరం సత్యదేవుని కల్యాణం.. కన్నులు చేసుకున్న పుణ్యం అంటున్న భక్తులు |

Last Updated:Apr 28, 2026 2:51 PM IST Satyanarayana Swamy Kalyana: అన్నవరం రత్నగిరి కొండలపై అనంతలక్ష్మీ సత్యవతి దేవికి శ్రీ సత్యనారాయణ స్వామివారికి అత్యంత ఘనంగా కళ్యాణం జరిగింది. చూడగలమా మరలా ఇంతటి వైభోగ కళ్యాణం అనే విధంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి,వార్షిక కళ్యాణ మహోత్సవాలు దేవాదాయ ధర్మదాయ శాఖ అత్యంత ఘనంగా ఏకాదశి రోజు నిర్వహించింది. + Annavaram Temple Kalyanam Satyanarayana Swamy Kalyana: అన్నవరం రత్నగిరి కొండలపై అనంతలక్ష్మీ సత్యవతి…

Read More

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్.. విజయవాడ, సికింద్రాబాద్, విశాఖపట్నం, కాకినాడ మార్గాల్లో 20 ట్రైన్స్ రద్దు!

రైలు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! ఏప్రిల్ 28 నుండి ఈ రైళ్లు బంద్.. మీ టికెట్ క్యాన్సిల్ అయిందేమో చూసుకోండి! Source link

Read More

Students Rally: కోనసీమలో కొబ్బరి బొండాలతో విద్యార్థుల మెగా ర్యాలీ వైరల్.. ఎందుకో తెలుసా..?

కోనసీమలో 300 మంది విద్యార్థులు కొబ్బరి బొండాలతో ర్యాలీ, శీతల పానీయాలు మానుకుని మజ్జిగ కొబ్బరి నీళ్లు వంటి సహజ పానీయాలు తాగాలని ఆరోగ్య అవగాహన పిలుపు Source link

Read More