తెలంగాణ శాసనసభ్యులు (MLA) టి. రాజాసింగ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.#RajaSingh #tirumalatemple #tirumalanews
Source link


