Tirumala Temple: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అప్పటి నుంచి వీఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు! |

Last Updated:May 16, 2026 1:48 PM IST Tirumala Temple: తిరుమలలో భారీ భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోగా శిలాతోరణం వరకు క్యూలు, టీటీడీ అన్నప్రసాదం, నీరు, ఉచిత బస్సులు పెంచి, విఐపి బ్రేక్ దర్శనాలు జులై 15 వరకు రద్దు + News18 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తుంది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్డులోని శిలా తోరణం వరకు క్యూ లైన్…

Read More

ఆధునిక వ్యవసాయంలో ఆశలు, అగాధాలు – Visalaandhra

డా॥ సూర్యదేవర రామకృష్ణ ఒకప్పుడు రైతు అంటే తన పొలంలో పండిన పంటలో ఒక భాగాన్ని పవిత్రంగా దాచుకుని, వచ్చే కాలానికి విత్తనంగా వాడుకునే స్వయం శక్తిపరుడు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. తెల్లవారుజామున విత్తనాల దుకాణం ముందు క్యూ కట్టే రైతు కనిపిస్తున్నాడు. సమకాలిక వ్యవసాయ రంగంలో విత్తన కంపెనీలు కేవలం విక్రేతలుగా మాత్రమే కాకుండా, వ్యవసాయ గమనాన్ని శాసించే శక్తులుగా ఎదిగాయి. అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత వంటి ఆకర్షణీయమైన మాటలతో విత్తన…

Read More

ఆపరేషన్ వజ్ర ప్రహార్ – Visalaandhra

వాహనాలు, ఇళ్లల్లో విస్తృత తనిఖీలువిజయవాడలో ఒకరి వద్ద గన్ లభ్యం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్ర పోలీసులు వజ్ర ప్రహార్ కార్యక్రమం చేపట్టారు. డీజీపీ హరీశ్ కుమార్‌గుప్తా ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం లక్ష్యంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఈగల్ టీమ్ సభ్యులు ‘వజ్ర ప్రహార’ (నిర్బంధ తనిఖీలు) చేపట్టారు. వివిధ జిల్లాల్లో వందకుపైగా బృందాలతో సోదాలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి నిల్వలు, అక్రమ రవాణా, ఇతర…

Read More

Natural Disaster: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. చెట్టు కూలి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి! |

Last Updated:May 04, 2026 6:21 PM IST Natural Disaster: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు సంతలో ఈదురు గాలులతో భారీ వర్షంలో చెట్టు కూలి ఒడిశా జర్రయి గ్రామానికి చెందిన ఇద్దరు కూరగాయల వ్యాపారి మహిళలు మృతి News18 అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రకృతి వైపరీత్యం ఇద్దరు అమాయక మహిళల ప్రాణాలను బలితీసుకుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు…

Read More

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విజయదుందుభి మోగించిన ఆదిత్య పాఠశాల

విశాలాంధ్ర ధర్మవరం:;పట్టణంలోని ఆదిత్య స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి పాఠశాల ప్రతిష్టను పెంచుతూ విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ పి. జనార్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందించారు. ముఖ్యంగా స్కూల్ టాపర్స్ గా ఎస్. ముస్ఫీరా అంజుమ్ – 587 మార్కులు, కె. అక్షయ శ్రీ – 586 మార్కులు ఎస్. తేజ శ్రీ – 585 మార్కులు,ఎం….

Read More

పెన్నహోబిలం రథోత్సవానికి సన్నాహాలు వేగం – రథం ట్రయల్ రన్ విజయవంతం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. మే 6న నిర్వహించనున్న రథోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రథం ఫిట్నెస్‌ను పరిశీలించేందుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం ట్రాక్టర్ల సహాయంతో రథాన్ని లాగుతూ ట్రయల్ రన్ చేపట్టి, రథం బలం, చక్రాల స్థితి, తాడు వ్యవస్థ వంటి అంశాలను సవివరంగా పరిశీలించారు. అనంతరం…

Read More

AP Politics: ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారులు.. రాష్ట్రంలో రేపటి నుండి కొత్త మార్పు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 4:49 PM IST Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో చివరి రోజు కౌన్సిల్ సమావేశం తో పాటు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్ పర్సన్ స్థానాల్లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారులు రానున్నారు. + ఏపీ చైర్ పర్సన్ లు దిగారు..ప్రత్యేక అధికారులు ఎక్కారు Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది….

Read More

PM Modi Chandrababu: సీఎం చంద్రబాబుతో ప్రధాని మోదీ ఏం మాట్లాడారు? గంటకు పైగా చర్చల్లో వ్యూహమేంటి? |

భేటీ వివరాలు, చర్చలు: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి.. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి కుటుంబంతో కలిసి ప్రార్థనలు చేశారు. నారా లోకేశ్‌తో ఫిట్‌నెస్, ఆరోగ్యం గురించి సంభాషించారు. లోకేశ్‌ మరింత బరువు తగ్గకుండా ఉండాలని మోదీ సలహా ఇచ్చారని డెక్కన్ క్రానికల్ రిపోర్ట్ చేసింది. ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. వివిధ అంశాలపై అభిప్రాయాలు మార్పిడి జరిగింది. చంద్రబాబు అమరావతి, పోలవరం,…

Read More

స్మశాన వాటికల కొరతపై ఎమ్మెల్యే దృష్టికి సిపిఐ…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండలంలో స్మశాన వాటికల సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో సిపిఐ నాయకులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి వినతి పత్రం సమర్పించారు.స్మశానాలకు రహదారులు లేకపోవడం, భూముల కొరత వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా మృతదేహాలను అంత్యక్రియల కోసం తీసుకెళ్లే సమయంలో సరైన మార్గాలు…

Read More

భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. కానీ అప్రమత్తంగా ఉండాలి…!:

కేంద్రం కీలక అడ్వైజరీ భారతదేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మార్గదర్శకాలను జారీ చేసింది. గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారు లేదా ఆ దేశాల మీదుగా ప్రయాణించిన వారు తమ ఆరోగ్యాన్ని…

Read More