మారుతి సుజుకి ఆధ్వర్యంలో అంథ క్రికెటర్లతో స్నేహపూర్వక మ్యాచ్లు

న్యూఢిల్లీ: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌, తన ఉద్యోగి స్వచ్ఛంద సేవా సీఎస్‌ఆర్ కార్యక్రమం‘ఇపరివర్తన్’ కింద, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బెí్లండ్ ఇన్ ఇండియా (సీఏబీఐ) అనుబంధ సంస్థ అయిన క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బెí్లండ్, ఢిల్లీ (సీఏబీడీ)కి చెందిన దృష్టి లోపం ఉన్న ఆటగాళ్లతో ఒక ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ను నిర్వహించింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం సామాజిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడం, సానుభూతి, గౌరవం, జట్టు స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దృష్టి లోపం…

Read More

అడ్డగోలు విజిలెన్స్‌! – Visalaandhra

విచారణ పేరుతో ఏయూ సిబ్బందికి వేధింపులు ప్రోటోకాల్ పాటించని అధికారులు భయంతో సెలవులపై వెళుతున్న కొందరు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించే యోచనలో బాధితులు ఎంపిక కమిటీలు సైతం విచారణకు రావాలని ఆదేశాలు విశాలాంధ్ర-విశాఖపట్నం: ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) వివాదాల్లో చిక్కుకుంటోంది. యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని, అక్కడి విద్యా వాతావరణాన్ని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. వర్సిటీలో విజిలెన్స్‌ అధికారుల విచారణ జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆచార్యులు, బోధనేతర సిబ్బందిని విచారణ పేరుతో వేధింధిస్తున్నట్లు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది….

Read More

హోటళ్ల మాయాజాలం – Visalaandhra

తిరుపతిలో కుళ్లిన జీవాలతో పదార్థాల తయారీ రూ.99కే బిర్యానీ అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆరోగ్యశాఖ తనిఖీలు… టన్నుల కొద్దీ పొట్టేలు తలకాయలు, కాళ్లు స్వాధీనం నెలల తరబడి డీప్ఫ్రీజర్లలో నిల్వ ఉంచి ఆహార తయారీ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట సీపీఐ భారీ ఆందోళన కళకళలాడే ఆధ్యాత్మిక, రాజకీయ, విద్యా కేంద్రమైన తిరుపతి నగరానికి పర్యాటకుల తాకిడీ ఎక్కువ. చిన్నా పెద్ద భోజన హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు ఎల్లవేళలా గిరాకీ ఉంటుంది. ఒకనాడు వేళ్లపై లెక్కపెట్టే…

Read More

పాతాళానికి తోతాపురి ధర – Visalaandhra

కిలో రూ.3 మించని వైనం గుజ్జు పరిశ్రమల సిండికేట్ సమీక్షలకే పరిమితమైన పాలకులు ఆందోళనలో మామిడి రైతు విశాలాంధ్ర – చిత్తూరు: ఆరుగాలం శ్రమించి… అప్పులు తెచ్చి పండించిన పంట చేతికొచ్చే వేళ మామిడి రైతు కళ్లల్లో ఆనందం ఆవిరవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట తోతాపురి మామిడి ధర పాతాళానికి పడిపోయింది. మార్కెట్‌ యార్డులు, కొనుగోలు ర్యాంపుల్లో కిలో మామిడికి కేవలం 3 రూపాయలకు మించి చెల్లించడం లేదు. గుజ్జు పరిశ్రమల (పల్ప్…

Read More

వెన్నెముకలేని మోదీ

దేశ ప్రయోజనాల పరిరక్షణలో విఫలం భారత నావికులపై అమెరికా దాడి దారుణం నీట్ లీకులు, సీబీఎస్‌ఈ నిర్వహణ లోపాలతో విద్యావ్యవస్థ నిర్వీర్యం అభిజిత్ దీప్కేపై దాడులు అప్రజాస్వామికం రైతాంగ సమస్యలపై 30న ‘చలో విజయవాడ’ కు సంపూర’ మద్దతు ఎస్ఐఆర్‌పై ఓటర్లు అప్రమత్తం కావాలి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6`15 వరకు పాదయాత్రలు సెప్టెంబరు 1న చలో దిల్లీ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని…

Read More

బాలీవుడ్ బ్రాండ్లతో బ్యూటీవర్స్‌ 2026ను ప్రకటించిన అమెజాన్

బెంగళూరు: అమెజాన్ ఇండియా ఈరోజు తన ఫ్లాగ్షిప్ బ్యూటీ డిస్కవరీ ఎక్స్‌పీరియన్స్‌ అయిన బ్యూటీవర్స్‌ను ప్రకటించింది. ఇది జూన్ 20న ముంబైలో జరగనుంది. ఇందులో అన్నయ పాండే, శిల్పా శెట్టి, సోనాక్షి సిన్హా, కరిష్మా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, మీరా కపూర్, ఊర్ఫీ జావేద్, మహీప్ కపూర్, సుశాంత్ దివిగర్ మరియు మరికొందరు ప్రముఖులు పాల్గొననున్నారు. మొట్టమొదటిసారిగా, బ్యూటీవర్స్‌ అమెజాన్.ఇన్లోని ఒక ప్రత్యేక స్టోర్ఫ్రంట్ ద్వారా ఆన్‌లైన్లో కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా, ఈ జూలైలో…

Read More

నిస్వార్థము, ఐక్యత ఉన్నప్పుడే బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం అవుతాయి.. కైపా ద్వారకనాథ శర్మ

విశాలాంధ్ర ధర్మవరం;; నిస్వార్థముతో ఐక్యత ఉన్నప్పుడే బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం అవుతాయని కైపారక నాథ శర్మ, ముఖ్య అతిథులు దేశాయి పనిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో బ్రాహ్మణ కుటుంబీకులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్, డీఎస్సీలో ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను వారు పంపిణీ చేశారు. పదవ తరగతి విద్యార్థులలో కైప వజ్ర నగేశ్వర్ శర్మ, ఉదయ్…

Read More

పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది జీవితములో తీపి గుర్తు

రిటైర్డ్ హెడ్మాస్టర్ పుల్లారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది జీవితంలో ఒక తీపు గుర్తుగా మిగిలిపోతుందని ఎస్పీసీఎస్ బాలుర ఉన్నత పాఠశాల రిటైర్డ్ హెడ్మాస్టర్ పుల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పదవ తరగతి 1996-97 సంవత్సరమునకు సంబంధించిన 120 విద్యార్థులు పట్టణంలోని కొత్తపేటలో గల ఎస్పీసీఎస్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ హెడ్మాస్టర్ పుల్లారెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల…

Read More

స్వచ్ఛంద సేవకులకు సన్మానం – Visalaandhra

విశాలాంధ్ర -ధర్మవరం;; తిరుపతిలోని మహాత్మా గాంధీ వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మద్దన మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం సత్యసాయి జిల్లాలకు సంబంధించిన ధర్మవరం పట్టణంలోని స్వచ్ఛంద సేవకులైన నరేందర్ రెడ్డి, సత్య నిర్ధారణ, ఆదినారాయణ లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమలో వివిధ జిల్లాల నుండి ఆయా జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో తాము ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటామని, భవిష్యత్తులో వివిధ కార్యక్రమాలు కూడా…

Read More

కోట్లు కురిపిస్తున్న కుళ్లాయిస్వామి ఆలయం – Visalaandhra

భక్తులకు మాత్రం కనీస సదుపాయాలే కరువు..! ఉత్సవాల వేళ మరోసారి వెలుగులోకి దేవాదాయ శాఖ నిర్లక్ష్యం… విశాలాంధ్ర – నార్పల: మండల పరిధిలోని గూగూడు గ్రామంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న శ్రీ కుళ్లాయిస్వామి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కొరత మరోసారి చర్చనీయాంశంగా మారింది. హుండీ ఆదాయం, బంగారం, వెండి కానుకలు, వివిధ వేలాల ద్వారా ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికీ, భక్తులకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించడంలో దేవాదాయ శాఖ విఫలమవుతోందన్న…

Read More