మారుతి సుజుకి ఆధ్వర్యంలో అంథ క్రికెటర్లతో స్నేహపూర్వక మ్యాచ్లు
న్యూఢిల్లీ: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, తన ఉద్యోగి స్వచ్ఛంద సేవా సీఎస్ఆర్ కార్యక్రమం‘ఇపరివర్తన్’ కింద, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బెí్లండ్ ఇన్ ఇండియా (సీఏబీఐ) అనుబంధ సంస్థ అయిన క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బెí్లండ్, ఢిల్లీ (సీఏబీడీ)కి చెందిన దృష్టి లోపం ఉన్న ఆటగాళ్లతో ఒక ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ను నిర్వహించింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం సామాజిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడం, సానుభూతి, గౌరవం, జట్టు స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దృష్టి లోపం…


