Pawan Kalyan: తన ఆరోగ్యంపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఏపీ డీసీఎం ఏమన్నారంటే..! | తెలంగాణ వార్తలు

ఇళ్లకే అంగన్‌వాడీ సరుకులు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తెలంగాణలో ఎండలు బాగా పెరగడంతో.. ప్రభుత్వం మే 1 నుంచి 31 వరకు అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. అందువల్ల ఆ నెలలో పోషకాహార సరుకులను లబ్ధిదారుల ఇళ్లకే డైరెక్టుగా పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల ఎండల తీవ్రత వల్ల అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలు సరిగా రావట్లేదు. అందుకే ప్రభుత్వం ఈ ప్లాన్ చేసింది. గర్భిణులు, బాలింతలు, 3 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలకు.. నెలకు 30…

Read More

Digi Rythu Bazaar: ఇంటికే రైతు బజార్ కూరగాయలు.. స్టీల్ సిటీలో డిజి యాప్ సేవలు విస్తృతం | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 16, 2026 1:55 PM IST Visakhapatnam: విశాఖపట్నంలో ప్రతి రోజు రైతు బజార్లో తాజా కూరగాయలు అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే, యాప్ టాప్ చేస్తే చాలు ఇంటికి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. + ఇలా “యాప్ ని కొడితే…  అలా వచ్చేస్తాయి కూరగాయలు..! ఏపీలో “డిజి యాప్” “digiRB” ద Digi Rythu Bazaar: ప్రపంచంలోను అటు దేశంలోనూ మనిషికి కావాల్సింది ఆహారం. ప్రతిరోజు…

Read More

Vizag Expo 2026: విశాఖ వాసులకు పండగే.. రాష్ట్రంలో తొలిసారిగా 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ షో.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 2:28 PM IST విశాఖపట్నంలో ‘వైజాగ్ ఎక్స్‌పో 2026’ ప్రారంభమైంది. AU గ్రౌండ్స్‌లో 360 డిగ్రీల వర్చువల్ డూమ్ ప్రధాన ఆకర్షణ. ఇది విశాఖపట్నం టూరిస్ట్ ప్లేస్‌గా గుర్తింపునిస్తుందని రాజా రెడ్డి తెలిపారు. + విశాఖలో సమ్మర్ స్పెషల్..! ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 360  డిగ్రీస్ వర్చువల్ షో విశాఖపట్నం వేసవి వినోదాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. నగరం ఎప్పుడూ కొత్తదనాన్ని ఆహ్వానిస్తుందనే నమ్మకంతో, విశాఖ వాసులకు అద్భుతమైన వినోదాన్ని అందించేందుకు…

Read More

శాంసంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్

కృత్రిమ మేధ రంగంలో వేగంగా పెరుగుతున్న మార్పులతో ప్రపంచవ్యాప్తంగా డేటా కేంద్రాల అవసరం అమాంతం పెరిగింది. దీంతో భారీ స్థాయిలో మెమొరీ చిప్‌లకు డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ చిప్‌ విభాగం అనూహ్య లాభాలను నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఆదాయం 49 రెట్లు పెరగడంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.చిప్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు రూ.3.25 కోట్ల మేర భారీ ప్రోత్సాహక నగదు…

Read More

Rajahmundry Rose Milk: రాజమండ్రి వెళ్తే ఈ రోజ్ మిల్క్ తాగకుండా రావొద్దు.. 73 ఏళ్ల టేస్ట్ మామూలు కాదు..! Rajahmundry rose milk. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 21, 2026 8:46 PM IST రాజమండ్రిలో 73 ఏళ్లుగా నడుస్తున్న రోజ్ మిల్క్ సెంటర్ ఫేమస్, పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న ఈ దుకాణం చల్లటి రోజ్ మిల్క్, సేమియా కోవా మిక్స్‌తో వేసవిలో టూరిస్టులను ఆకర్షిస్తోంది + News18 ఎండలు మండిపోతున్న ఈ సమయంలో చల్లగా, టేస్టీగా ఏదైనా తాగాలనిపిస్తే చాలామంది గుర్తు చేసుకునేది రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్‌నే. గోదావరి నగరానికి వెళ్లిన వారు ఒక్కసారి అయినా ఈ రోజ్…

Read More

Rammohan Naidu : ఎర్రన్నాయుడికి నివాళులర్పించిన రామ్మోహన్ నాయుడు!

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన పర్యటనను తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు స్మారకార్థం నివాళులర్పించి ప్రారంభించారు. ఎర్రన్నాయుడు ఆశయ సాధనకే తాను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. “ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ (రవాణా సౌకర్యాలు) మెరుగుపడటం చాలా ముఖ్యం” అని ఆయన స్పష్టం చేశారు. రహదారులు, రైల్వే లైన్లతో పాటు…

Read More

విశాఖపట్నం ఫ్లైఓవర్ కూలిపోయింది; సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

విశాఖపట్నం: వడ్లపూడి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆటో నగర్ నుండి దువ్వాడకు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్ర

Read More

గనుల ఆదాయ లక్ష్యంరూ.4,650 కోట్లు – Visalaandhra

. రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు… 1.52 లక్షల మందికి ఉపాధి. ఇనుప ఖన్పుిం సద్వినియోగానికి కార్యాచరణ. సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని అటు ఆదాయం, ఇటు ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి, గనుల…

Read More

త్వరలో ట్రేడ్ డీల్: ట్రంప్

వాషింగ్టన్: త్వరలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) కుదరబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదే క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు మంచి మిత్రుడని చెప్ప్పుకొచ్చారు. భారత్‌లో అమెరికా వాణిజ్య బృందం పర్యటన పూర్తైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై తుది దశ చర్చల కోసం వచ్చిన యూఎస్ బృందం భారత అధికారులతో నాలుగు రోజుల (జూన్ 1-4)…

Read More

Top10 News: ఈరోజు టాప్10 న్యూస్.. ఏపీ, తెలంగాణ స్పెషల్ అప్‌డేట్స్ మీకోసం! | తెలంగాణ వార్తలు

Last Updated:May 02, 2026 7:03 PM IST Top 10 News: మే 2వ తేదీన టాప్ వార్తలేంటి? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి. దేశంలో ముఖ్యమైన వార్తలు? అలాగే అంతర్జాతీయంగా ముఖ్యమైన వార్తలు ఏమిటి? న్యూస్18 తెలుగు అందిస్తున్న టాప్ 10 వార్తలు మీకోసమే. ఈరోజు టాప్10 న్యూస్ 1. ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును బోర్డు ఈ నెల 4వ తేదీ…

Read More