పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నిందితుడి అరెస్ట్

పంజాబ్‌లో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఉగ్ర కుట్రను పోలీసులు తాజాగా భగ్నం చేశారు.పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్న ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద నుంచి నాలుగు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.అమృత్‌సర్, మొహాలి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రత్యేక విభాగంతో కలిసి పంజాబ్ పోలీసుల ప్రతిఘటన విభాగం సంయుక్తంగా చర్యలు చేపట్టింది.ఈ చర్యల్లో నిందితుడి వద్ద నుంచి నాలుగు గ్రనేడ్లతో పాటు రెండు విదేశీ తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన…

Read More

Tamarind Business | చింతపండు వ్యాపారం.. మహిళలకు వేలాది ఉద్యోగాలు | Rayalaseema | #local18v

రాయలసీమ ప్రాంతంలో చింతపండు వ్యాపారం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వాతావరణం చింత చెట్ల పెరుగుదలకు నాణ్యమైన దిగుబడికి అనుకూలంగా ఉండటంతో, ఇది ఒక ప్రధాన వాణిజ్య పంటగా మారింది. అయితే సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న బాదుల్లా అనే చింతపండు వ్యాపారి గత 30 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకలను మహిళలకు ఈ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను లోకల్ 18 తెలిపారు.#tamarindbusiness #rayalaseema #apnews Source link

Read More

భారత్‌లో LPG సంక్షోభం తగ్గడానికి ఇంకా 4 ఏళ్లు పడొచ్చు

భారత్‌లో LPG (వంట గ్యాస్) సరఫరా సమస్యలు త్వరగా సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు.ఈ సమస్య పూర్తిగా సర్దుబాటు కావడానికి ఇంకా 3 నుంచి 4 ఏళ్లు పడొచ్చని ఒక నివేదిక చెబుతోంది.ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న దిగ్బంధం, అలాగే ఇరాన్ నుంచి ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.దీంతో భారత్ సహా దక్షిణాసియా దేశాలకు వంట గ్యాస్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది.కీలక సరఫరాలు నిలిచిపోవడంతో గ్యాస్ సరఫరా…

Read More

Tirupati Trains: అరుణాచలం, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు అలర్ట్… ఈ రైళ్లు రద్దు |

దక్షిణ మధ్య రైల్వే అందించిన వివరాల ప్రకారం, ట్రైన్ నంబర్ 16854 విల్లుపురం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ కొన్ని తేదీల్లో కాట్పాడి నుంచి తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు అవుతుంది. ఆ తేదీలు ఏప్రిల్ 17, 20, 24, 27, మే 1, 4, 8,11, 15, 18, 22, 25, 29, జూన్ 1, 5వ తేదీల్లో ఈ రైలు కాట్పాడి, తిరుపతి మధ్య అందుబాటులో ఉండదు. అదే విధంగా ట్రైన్ నంబర్ 16853 తిరుపతి-విల్లుపురం ఎక్స్‌ప్రెస్ కూడా…

Read More

నియోజకవర్గాల బిల్లుపై తమిళనాడు సీఎం నిరసన.. నడిరోడ్డుపై కాపీల దహనం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నమక్కల్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బిల్లు కాపీని స్వయంగా దహనం చేసి తన వ్యతిరేకతను బలంగా చాటారు. ఈ బిల్లును ‘నల్ల చట్టం్ణగా అభివర్ణించిన ఆయన, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా, తమిళనాడులోని ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ కోరారు. చెన్నై గోపాలపురంలోని దివంగత…

Read More

Summer Body Odor Home Remedies: చంకల్లో చెమట, బ్యాడ్ స్మెల్‌కి 5 రూపాయలతో చెక్.. 2వారాల్లో అద్భుతమైన ఫలితం |

ఈ వేసవి కాలంలో ఎక్కువగా చంకల్లో చెమట పట్టడం, దుర్వాసనతో బాధపడుతుంటారు. అటువంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలనే విషయంపై రాంచీ సౌందర్య నిపుణురాలు కవిత కొన్ని తక్కువ ఖర్చుతో పరిష్కారమార్గం సూచించారు. ముఖ్యంగా చెమట, చంకల్లో దుర్వాసన తగ్గడానికి పటిక ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పటికలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ గుణాలు ఉండటంతో ఇది చెమట, దుర్వాసనకు చాలా ప్రభావవంతమైన నివారణిగా పని చేస్తుంది. పటిక నల్లబడిన చంకలను కాంతివంతం చేయడానికి…

Read More

Mega Job Mela 2026: ఇంటర్ నుండి పీజీ చదివిన వాళ్లకు జాబ్ ఆఫర్స్.. 17న అక్కడ మెగా జాబ్ మేళా

Mega Job Mela: రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన విద్యావంతులు, నిరుద్యోగ యువతకు ఇదొక గుడ్ న్యూస్. ఏప్రిల్ 17వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ఆజిల్లా ఉన్నతాధికారులు తెలియజేశారు. Source link

Read More

ధునుశ్ సరసన సారా! – Visalaandhra

తమిళ చిత్ర రంగంలోకి అడుడిడుతోన్న బాలివుడ్ భామ హైదరాబాద్: పలు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ధనుశ్ త్వరలో ‘కర’ సినిమాతో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెలలోనే కర సినిమా విడుదలకాబోతోంది. దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ‘డీ 56’ (నిర్మాణ పేరు)గా పట్టాలెక్కబోతోన్న ఈ చిత్రంలో ధనుశ్‌తో అందాల తార రుక్మిణీ వసంత్ జోడీ కట్టనున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. పలు చిత్రాలతో బీజీగా ఉన్న రుక్మిణికి డేట్స్…

Read More

Kurnool Road Accident: మంత్రాలయం సమీపంలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి, 13 మందికి గాయాలు

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, బాలిక ఉన్నారు. Source link

Read More

ట్రంప్ నిర్వాకం… ఇరాన్ చమురుపై మళ్లీ ఆంక్షలు

పెట్రో ఎగుమతులు నిలిపివేసిన ఇరాన్ వాషింగ్టన్: చమురు మంటలు చల్లారడం లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే ప్రపంచం ఇంధన సంక్షోభంతో సతమతమవుతోంది. ఈ క్రమంలో ఇరాన్ చమురుపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. తెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ బుధవారం ఆంక్షలను ప్రకటించారు. ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి ఉన్న ఆంక్షలు ఇటీవల అమెరికా సడలించిన సంగతి తెలిసిందే. ఈ సడలింపును…

Read More