Srikakulam tourism: వేసవిలో చల్లని స్వర్గం.. శ్రీకాకుళం ఈ టూర్ మిస్ అయితే పశ్చాత్తాపం ఖాయం..! cool summer break beach hills waterfalls srikakulam. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Apr 16, 2026 7:56 PM IST వేసవిలో చల్లని గాలి కోసం శ్రీకాకుళం హాట్ గమ్యం, బారువా బీచ్, మహేంద్రగిరి హిల్స్, మెట్టగూడ వాటర్ ఫాల్స్, ఆడలి వ్యూ పాయింట్ టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి + మండే ఎండలో చల్లని గాలి: శ్రీకాకుళంలో కూల్ టూరిస్ట్ స్పాట్స్ వేసవి వేడి నుంచి కాస్త ఉపశమనం కావాలనుకుంటే చాలా మంది హిల్ స్టేషన్స్ లేదా బీచ్‌ల వైపు చూస్తారు. కానీ ఆ రెండు అనుభవాలు ఒకే చోట…

Read More

పట్టా భూముల్లో సీసీ రోడ్ల నిర్మాణం: అధికారుల చర్యలపై రైతుల నిరసన, విచారణకు డిమాండ్.

చిత్తూరు జిల్లాలోని తాతిరెడ్లపల్లి గ్రామంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పట్టా భూమిలో అనుమతి లేకుండా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్లు 188/4సి, 188/4డిలో సుమారు 25 సెంట్ల భూమిలో ఐదేళ్ల క్రితం పంచాయతీ అధికారులు ఈ నిర్మాణం చేపట్టినట్లు బాధితులు పేర్కొన్నారు. భూ యజమానులు అందుబాటులో లేని సమయంలో ఈ పని జరిగిందని రైతులు వాపోయారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో గ్రామస్తులు నిరాశకు…

Read More

ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల..

కళాశాల డైరెక్టర్ లువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో తమ విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని డైరెక్టర్లు డోలా పెద్దారెడ్డి, భగవంతు రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎం సీతారామయ్య, ఏ చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులందరికీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో ఎం మోక్షిత్ విజ్ఞామానసీ 463 మార్కులు,…

Read More

ప్రైవేట్ కాలేజీలకు షాక్.. ఇంటర్ లో ఆ ప్రభుత్వ కళాశాల విద్యార్థికి 977 మార్కులు.. జిల్లా టాపర్..! tuni raja government college inter topper challenges. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 16, 2026 6:16 PM IST తుని రాజా ప్రభుత్వ కళాశాల విద్యార్థి నెలపర్తి అజయ్ కుమార్ ఇంటర్ ఎంపీసీ లో 1000 లో 977 సాధించి కాకినాడ జిల్లా బాయ్స్ టాపర్, కార్పొరేట్ కాలేజీలకు సవాల్ + కాకినాడ జిల్లాలో నెంబర్ వన్ గా రాజా ప్రభుత్వ కళాశాల విద్యార్థి ఇంటర్ ఫలితాలు వెలువడగానే సాధారణంగా కార్పొరేట్ కళాశాలల పేర్లు వినిపిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వ కళాశాల కూడా…

Read More

ఘనంగా చేనేత కార్మిక సంఘం 90 వ ఆవిర్భావ దినోత్సవం

విశాలాంధ్ర -ధర్మవరం; చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ లను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణం లో స్థానిక కదిరి గేట్ దగ్గర గల చేనేత విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 90వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి…

Read More

వేసవి హీట్‌కు నేచురల్ కూల్.. తాటి ముంజలతో రోజుకు రూ.15 వేల బిజినెస్..! kingdom of palm sprouts in summer double health. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 16, 2026 5:40 PM IST వేసవిలో తాటి ముంజలకు డిమాండ్ పెరిగింది, డీహైడ్రేషన్ తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతున్నాయి, కడప వ్యాపారి ప్రసాద్ రోజుకు 10 నుంచి 15 వేల వరకూ ఆర్జిస్తున్నాడు + వేసవిలో అందరి చూపు తాటి ముంజల వైపు… వేసవి కాలం మొదలైతే చాలు.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది చల్లని తాటి ముంజులే. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ ఫలం కేవలం దాహం తీర్చడమే కాదు, శరీరానికి చల్లదనాన్ని…

Read More

గర్భిణీలు, బాలింతలకు పోష్టికాహారం తప్పనిసరి.. సూపర్వైజర్ సునీత

విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : గర్భిణీలు బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు గురువారం కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు మాలకొండ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త పార్వతి అధ్యక్షతన పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ కే సునీత హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు…

Read More

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తిరుపతికి మరో వీక్లీ రెగ్యులర్ ట్రైన్ | Railways Approves Regular Weekly Express Between Narsapur and Tirupati |

నరసాపూర్, తిరుపతి మధ్య నడిచే రైళ్లు దారిలో పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఇది మాత్రమే కాదు నరసాపూర్, హైదరాబాద్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ ట్రైన్స్‌ని కూడా రెగ్యులరైజ్ చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర

27న విశాఖ నుంచి ప్రారంభం ఐ ఆర్ సి టి సి జాయింట్ జిఎం కిషోర్విశాలాంధ్ర-ఆముదాలవలస ( శ్రీకాకుళం) : దక్షిణ భారతదేశంలోని ప్రముఖ గమ్యస్థానాల గుండా ఆధ్యాత్మి కంగా ఉత్తేజపరిచే యాత్రను ఐ ఆర్ సి టి సి ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా విశాఖపట్నం నుంచి ఈనెల 27న భారత్ గౌరవ యాత్ర పేరిట ప్రారంభించనున్నట్లు టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డి ఎస్ జి పి కిషోర్ తెలిపారు. ఈనెల 27న విశాఖప ట్నంలో…

Read More

Chaganti Koteswara Rao | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చాగంటి కోటేశ్వరరావు..| #local18shorts

ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త చాగంటి కోటేశ్వరరావు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.#ChagantiKoteswaraRao #Tirumala #apnews Source link

Read More