CM Chandrababu: పిల్లలు కనేవారికి ప్రోత్సాహకం.. రూ.25 వేలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో IVF సేవలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 4:39 PM IST ఇప్పటి వరకు దేశంలో కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చినా, ప్రస్తుత పరిస్థితుల్లో “పాపులేషన్ కేర్” అనే కొత్త దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన జనాభా నిర్వహణ విధానాన్ని సభ ముందుకు తీసుకొచ్చామని, దీనిపై ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు ఒక నెల పాటు విస్తృత చర్చ జరగాలని కోరారు. News18 సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ జనాభా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం…

Read More

Suicide: బతుకు తెరువు కోసం వెళ్లి.. బహ్రెయిన్‌లో నిండు ప్రాణం బలి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 08, 2026 4:26 AM IST ఆ నిండు ప్రాణం బలవన్మరణానికి పాల్పడింది. బహ్రెయిన్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం (PC: Gemini ) Suicide: రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. తండ్రి లేని లోటును భర్తీ చేస్తూ, వయసుపైబడిన తల్లికి చేదోడు వాదోడుగా నిలవాలని, తోడబుట్టిన వాళ్లను ప్రయోజకులను చేయాలని కలలు కన్న ఆ యువతి…

Read More

Amaravati Capital: కాణిపాకం వరసిద్దివినాయకుడికి అమరావతి రైతుల మొక్కులు.. నెక్స్ట్ ఆ టెంపుల్‌కే పయనం | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 2:29 PM IST Amaravati Capital: ఆ మధ్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అమరావతి ప్రాంత రైతులు,మహిళలు ఇప్పుడు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూగా వెలసిన శ్రీవరసిద్దివినాయకస్వామిని దర్శించుకున్నారు. Amaravati capital Amaravati Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని భావించింది. అందుకు అనుగూణంగానే పార్లమెంట్‌లో అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి…

Read More

Mittal Steel Plant: నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం.. అనకాపల్లి భవిష్యత్తు మార్చే ‘గేమ్ ఛేంజర్’.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 1:41 PM IST అనకాపల్లి లో మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక హబ్ దిశగా. నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హాజరు. + నక్కపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సర్వం సిద్ధం..! టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అనకాపల్లి జిల్లా పారిశ్రామిక చరిత్రలో రేపు ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో ప్రతిష్టాత్మకమైన మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన…

Read More

CPS Employees Protest at GVMC Gandhi Statue | సీపీఎస్ ఉద్యోగుల 'సాగర సంగ్రామ దీక్ష'

విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ ఉద్యోగులు ‘సాగర సంగ్రామ దీక్ష’ నిర్వహించారు. ఎన్నికల హామీ ప్రకారం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో హాజరైన సీపీఎస్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. Source link

Read More

ఇజ్రాయిల్ నమ్మకద్రోహి: పాక్

వాషింగ్టన్/ఇస్లామాబాద్: అమెరికా ‘అబ్రహం ఒప్పందం’ ప్రతిపాదనను పాకిస్థాన్ తిరస్కరించింది. ఇజ్రాయెల్‌తో మామÖలు సంబంధాలను కలిగి ఉండాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తికి పాకిస్థాన్ ఒప్ప్పుకోలేదు. సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్‌తోపాటు పాకిస్థాన్ కూడా అబ్రహం ఒప్పందంపై తప్పనిసరిగా సంతకం చేయాలని ట్రంప్ మెలిక పెట్టడం ఈ వివాదానికి తెర తీసింది. తమ దేశ ప్రాథమిక సిద్ధాంతాలు, ఆదర్శాలకు విరుద్ధంగా ఉండే ఒప్పందాల్లో భాగస్వాములు కాబోమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్…

Read More

నెరవేరిన సిక్కోలు ప్రజల ఏళ్ల కల.. ఇక తిరుపతికి నేరుగా డైరెక్ట్ రైలు ప్రారంభం..!

శ్రీకాకుళం రోడ్ తిరుపతి మధ్య కొత్త హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం, వారానికి ఒకసారి సర్వీస్, భక్తులకు సౌకర్యం, కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి కీలకం Source link

Read More

సర్వసభ్య సమావేశానికి పలువురు మండలాధికారులు గైర్హాజరు..

-అధికారులకు ప్రజాసమస్యలు పట్టవా-ప్రశ్నించిన సర్పంచులు, ఎంపీటీసీలు విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీఓ బి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగిన సాధారణ సర్వ సభ్యసమావేశానికి పలువురు మండలాధికారులు గైహాజరయ్యారు. ముఖ్యఅతిథిగా జడ్పిటిసి పసుపుల హేమావతి హాజరయ్యారు. మూణ్ణెల్ల క్రితం జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని, చేపట్టాల్సిన పథకాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి సభ్యులకు వివరించాల్సిన అధికారులు సమావేశానికి రాకపోవడంపై సర్పంచులు, ఎంపీటీసీలు ప్రశ్నించారు….

Read More

దిగ్బంధనం కొనసాగితే…హోర్మూజ్‌ను మూసేస్తాం: ఇరాన్

తెహ్రాన్: ఉద్రిక్తితల నడుమ 47 రోజుల తర్వాత చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి తెరుచుకుంది. దీంతో వాణిజ్య నౌకల రవాణాకు అడ్డంకులన్నీ తొలగినట్లు అంతా భావించారు. అయితే, ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం కొనసాగుతుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఉద్రిక్తతలను మరోసారి పెంచింది. ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన ఇరాన్. దిగ్బంధనం కొనసాగితే హోర్మూజ్‌ను మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు….

Read More

Fuel Saving India: సైకిల్ యాత్రతో పొదుపు సందేశం.. మోదీ చెప్పారని కాదన్న భూమన కరుణాకర్ రెడ్డి |

Last Updated:May 15, 2026 2:21 PM IST Viral Video: దేశ ఆర్థిక పరిస్థితులు, రాబోయే ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రజలకు పొదుపు అవసరంపై కీలక సందేశం ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. ప్రధాని చేసిన హెచ్చరికలను ప్రతి భారతీయుడు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. + fuel saving India Viral Video: దేశ ప్రజలు దుబారా(అనవసరమైన ఖర్చులు) తగ్గించుకోవాలి. ఆర్ధికంగా స్థిరపడాలంటే, ఆదాయం పెంచుకోవాలంటే కొన్ని…

Read More