టిడిపి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ

విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఆయన సోదరుడు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో ఉరవకొండ పట్టణంలో చిరు వ్యాపారులకు శనివారం టీడీపీ నాయకులు గొడుగులు పంపిణీ చేశారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోడ్లపై వ్యాపారం చేసే చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారికి సహాయంగా ఈ గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు….

Read More

హోం అప్లయన్సెస్ సర్వీసింగ్ ఎందుకు అవసరం శ్రీకాకుళం నిపుణుల సూచనలు. Srikakulam experts highlight need for home appliances servicing | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 12, 2026 10:47 PM IST హోం అప్లయన్సెస్‌కు సమయానికి సర్వీసింగ్ చేయడం వల్ల పనితీరు మెరుగుపడి, విద్యుత్ వినియోగం తగ్గి, పెద్ద లోపాలు నివారించవచ్చని పీజేఆర్ హోం సర్వీస్ రఘువరన్ సూచించారు. + హోం అప్లయన్సెస్‌కు క్రమం తప్పని సర్వీసింగ్ అవసరం నేటి వేగవంతమైన జీవనశైలిలో హోం అప్లయన్సెస్ మన కుటుంబ జీవనంలో విడదీయరాని భాగంగా మారాయి. ఏసీ, గీజర్, చిమ్నీ, వాటర్ ప్యూరిఫైయర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ వంటి పరికరాలు మన…

Read More

Google AI Data Centre: గూగుల్ AI డేటా సెంటర్‌తో ఏఐ హబ్‌గా విశాఖ.. సీఎం చంద్రబాబు శంకుస్థాపన, ప్రధాని మోదీ ప్రారంభోత్సవం? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 28, 2026 11:24 AM IST Google AI Data Centre: ఇకపై విశాఖను ‘ఏఐ హబ్’గా పిలవాలని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ AI డేటా సెంటర్‌తో ఏఐ హబ్‌గా విశాఖ.. సీఎం చంద్రబాబు శంకుస్థాపన, ప్రధాని మోదీ ప్రారంభోత్సవం? విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ విప్లవం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

Read More

Induction stove: ఇండక్షన్ స్టౌవ్ వాడుతున్నారా.. రోజుకు 4 గంటలు వాడితే నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుందో తెలుసా..?

ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగి, గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ఇండక్షన్ స్టౌవ్‌లు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వినియోగం పెరిగింది. Source link

Read More

Vaishakh Purnima 2026: సిద్ధి యోగంలో ఈ 4 వస్తువులను దానం చేయండి.. అదృష్టం వరిస్తుంది, అడ్డంకులు తొలగుతాయి | ఆస్ట్రాలజీ

Last Updated:Apr 29, 2026 11:59 AM IST Vaishakh Purnima 2026: హిందూమతంలో వైశాఖ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం మే 1న జరుపుకునే ఈ పౌర్ణమి, స్వాతీ నక్షత్రం ,సిద్ధి యోగం కారణంగా అత్యంత ఫలవంతంగా మారుతోంది. ఉజ్జయిన్‌కు చెందిన ప్రఖ్యాత జ్యోతిష్కుడు ఆనంద్ భరద్వాజ్ చెప్పిన దాని ప్రకారం ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలోని దోషాలు…

Read More

ఉపాధి లక్ష్యాలను అధిగమించాలి: ఎంపీడీఓ బి. విజయలక్ష్మి

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా): మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను నిర్దేశించిన సమయానికి చేరుకోవాలని ఎంపీడీఓ బి. విజయలక్ష్మి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో వారపు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోగ్రామాల్లో ఉపాధి అవసరమైన వారిని గుర్తించి, ప్రభుత్వం కల్పిస్తున్న పనుల గురించి వారికి వివరించి, వారు పనికి వచ్చేలా (లేబర్ మొబలైజేషన్‌)పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల మన రాప్తాడు…

Read More

Groundnut Crop Failure: ఆ మండలాల్లో ఎల్ ని నో ప్రభావం ఎఫెక్ట్.. అట్టడుగుతున్న భూగర్భ జలాలు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 19, 2026 12:51 PM IST Groundnut Crop Failure: రాయలసీమలో వ్యవసాయానికి గుండెకాయగా నిలిచిన చిత్తూరు జిల్లా ప్రస్తుతం తీవ్ర వాతావరణ మార్పుల ప్రభావంతో అల్లాడుతోంది. ఎల్ ని నోప్రభావం, అస్థిర వర్షపాతం, అతివృష్టి అనావృష్టి పరిస్థితులు జిల్లాలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. ముఖ్యంగా వర్షాధార పంటగా పేరుగాంచిన వేరుశనగ సాగు గత ఐదారు సంవత్సరాలుగా వరుసగా దెబ్బతింటూ రావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. News18 Groundnut…

Read More

Weather hyderabad: ఏపీకి 4 రోజులు వర్షాలు.. తెలంగాణలో మేఘాలు.. నేటి వాతావరణ రిపోర్ట్ |

ఇవాళ ఉష్ణోగ్రతను చూస్తే.. తెలంగాణలో 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఏపీలో కూడా 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఒంగోలు, కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, హిందూపురం, నెల్లూరు ప్రాంతాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం 2 తర్వాత ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయి. అప్పటివరకూ బయటకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కళ్లు తిరిగేలా. నీరసంగా ఉంటే.. వెంటనే…

Read More

ఇంటి ముందు ఒక బిందె నీరు.. జంతువులకు ప్రాణాధారం.. వైరల్ అవుతున్న సేవ..! water for voiceless service as nectar. | చిత్తూరు వార్తలు (Chittoor News)

బెంగళూరుకు చెందిన ‘వాటర్ ఫర్ వాయిస్ లెస్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈ ఆలోచనను కార్యరూపం దాల్చింది. చిన్న చర్యతో పెద్ద మార్పు తీసుకురావచ్చని నిరూపిస్తూ, జంతువులు మరియు పక్షులకు తాగునీరు అందించడం లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తోంది. 2015లో సన్నీ హస్తిమల్ స్థాపించిన ఈ సంస్థ, దాహం తీర్చండి.. ప్రాణాలను కాపాడండి అనే ధ్యేయంతో దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రత్యేకంగా రూపొందించిన సిమెంట్ నీటి పాత్రలను పంపిణీ చేసింది. ఈ నీటి పాత్రలు…

Read More

ట్రంప్ నాన్చుడు…తొలగని ఉత్కంఠ – Visalaandhra

ఇరాన్‌తో ఒప్పందంపై వీడని ప్రతిష్టంభనవాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలపై ఎటూ తేల్చక నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారు. యుద్ధ విరమణను మరో 60 రోజులు పొడిగించేందుకు, హోర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. శ్వేతసౌధంలోని సిచ్యుయేషన్ రూమ్‌లో తన సలహాదారులతో సమావేశమైన ట్రంప్…ఒప్పందంపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమంపైనే ఎక్కువ చర్చ జరిగింది. ఈ అణు కార్యక్రమాన్ని…

Read More