పెట్రోలు ధర రూ.2.35 పెంపు – Visalaandhra

న్యూదిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వేళ మోదీ సర్కారు పెట్రోలు ధరలు పెంచేసింది. ప్రీమియం పెట్రోలు ధర లీటర్‌కు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోలు ధర పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బీపీసీఎల్ స్పీడ్, ఐవోసీఎల్ ఎక్స్‌పీ95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధర పెంచాయి. సవరించిన…

Read More

త్వరగా నిర్ణయం తీసుకోవాలి: కవిత పార్టీపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట రాజకీయ పార్టీని తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ప్రకటించాలని కవిత భావించారు. అయితే ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కవిత తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో ఆమె కొద్దిరోజుల క్రితం…

Read More

CM Chandrababu: ప్రధానిగా మోదీ ఉండటం ఓ అద్భుతమైన వరం.. చంద్రబాబు సంచలన ట్వీట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 10:32 PM IST CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే నిజమైన నాయకత్వం వెలుగులోకి వస్తుందని ఆయన అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి స్థిరత్వాన్ని అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి ఒక వరమని అభివర్ణించారు. chandrababu CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే…

Read More

డ్రోన్లతో నేరాలపై చెక్.. నేరగాళ్లకు గుబులు పుట్టిస్తున్న ఆ జిల్లా పోలీసులు..!

విజయనగరం జిల్లాలో ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆధ్వర్యంలో డ్రోన్ నిఘా విస్తరణ, ఈవ్ టీజింగ్ చైన్ స్నాచింగ్ ఓపెన్ డ్రింకింగ్ పేకాటలపై కేసులు పెరిగి నేరాలు తగ్గుతున్నాయని పోలీసులు తెలిపారు Source link

Read More

Live News: అమరావతి చట్టబద్ధత తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం.. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా |

Live News: అమరావతి చట్టబద్ధత తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2014 పునర్విభజన చట్టంలోని సెక్షన్-5కు సవరణ కోసం తీర్మానం చేసింది. ఈ సవరణ తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఐదున్నర గంటలపాటు అసెంబ్లీ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీ వాయిదా:  తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఆసక్తికర చర్చలతో కొనసాగాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు…

Read More

NTR Housing Scheme: ఇళ్లు లేనివారికి భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 2.50 లక్షల ఇళ్ల పంపిణీ.. త్వరలో మరో 4.5 లక్షల ఇళ్లు |

Last Updated:Mar 30, 2026 3:59 PM IST ఈ కొత్త సంవత్సరంలో ఉగాది, రంజాన్ పండుగల తర్వాత సుమారు 2.5 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. పేదలందరికీ గూడు కల్పించడం తనకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇస్తోందన్నారు. Source link

Read More

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విశాఖలో 11 కంపెనీలతో భారీ జాబ్ మేళా.. అర్హతలు ఇవే!

APSSDC ఆధ్వర్యంలో Visakhapatnam Kancherapalem Govt ITI Old లో మార్చి 31 2026 న మెగా జాబ్ మేళా. Tata Electronics PAYTM Apollo Pharmacy సహా 11 కంపెనీలు నియామకాలు. Source link

Read More

Yanamala Ramakrishnudu: యనమల చూపు ‘పెద్దల సభ’ వైపు.. అల్లుడి చుట్టూ డ్రగ్స్ కేసులు! రాజ్యసభ దక్కేనా? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 8:08 PM IST రాజ్యసభ సీటుపై యనమల రామకృష్ణుడు ఆశలు, తుని పరిధికే పరిమితమైన ఆయన, చిన్నల్లుడు పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు ఆరోపణలతో అనిశ్చితి పెరిగింది + News18 ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో యనమల రామకృష్ణుడు అంటే తెలియని వారు ఎవరు ఉండరు, ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి, నేటి వరకు ఎన్నో పదవులు అనుభవించినా యనమల, ప్రస్తుతం ఆయన సొంత నియోజకవర్గానికి పరిమితమయ్యాయు, ఎలక్షన్‌లో ప్రత్యక్షంగా…

Read More

అంతరిస్తున్న సంస్కృతి – క్రిస్టోఫర్ కాడ్వెల్ క్రాంతి

డా. జె. రవీంద్రనాథ్8978131585 క్రిస్టోఫర్ కాడ్వెల్ (1907-37) ఒక రచయిత, సాహితీ విమర్శకుడు, కమ్యూనిస్టు పోరాట యోధుడు. అతడి బహుముఖ ప్రజ్ఞ అనే ప్రసూనం కవితలు, కథలు, నవలలు, విమర్శనా గ్రంథాలలో విరిసింది. స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రజాస్వామ్య శక్తులతరఫున అంతర్జాతీయస్ఫూర్తితో పాల్గొని తన సహచరులను కాపాడుతూ అసువులు బాసిన వీరుడు. క్రిస్టోఫర్ కాడ్వెల్ లండన్‌లో ఒక రోమన్ కేథలిక్ కుటుంబంలో జన్మించాడు. 15 ఏళ్ల వయసులో స్కూల్ చదువు మాని యార్క్ షైర్ అనే పత్రికా విలేకరిగా,…

Read More

AP Rain Alert: ఆ జిల్లాల వారు బీ కేర్ ఫుల్.. రాబోయే 48 గంటల్లో ఏపీకి భారీ వర్ష సూచన |

భారతీయ వాతావరణ కేంద్రం(ఐఎండీ), ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం, తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలో పిడుగుల పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. Source link

Read More