Headlines

రాజారెడ్డి జీన్స్.. జగన్ జీన్స్ రెండూ ఒకటే’.. యనమల తీవ్ర విమర్శలు..! YS Jagan Mohan Reddy criticism | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 22, 2026 10:51 PM IST యనమల రామకృష్ణుడు కాకినాడలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాజారెడ్డి జీన్స్ వ్యాఖ్యలు చేస్తూ, ఫ్యాక్షన్, అవినీతి, కుటుంబ రాజకీయాల ఆరోపణలు చేసి ఆర్థిక దుస్థితికి జగన్‌ను కారణమని అన్నారు + News18 యనమల రామకృష్ణుడు మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజారెడ్డి జీన్స్, జగన్ జీన్స్ రెండూ ఒకటే అంటూ ఘాటు వ్యాఖ్యలు…

Read More

Tirumala Salakatla Vasanthotsavam Concludes | కన్నుల పండువగా తిరుమల వసంతోత్సవాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూడు రోజుల వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు నేటితో (ఏప్రిల్ 1) వైభవంగా ముగిశాయి. చివరి రోజున శ్రీ మలయప్ప స్వామివారితో పాటు శ్రీరామచంద్రుడు మరియు శ్రీకృష్ణుడు కూడా వసంత మండపంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.#tirumala #tirumalatemple #SalakatlaVasanthotsavam Source link

Read More

ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం – Visalaandhra

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక తిక్కయ్య స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కల్యాణ మహోత్సవం సందర్భంగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించగా, ముత్యాల తలంబ్రాలతో పాటు పూజా సామగ్రిని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు….

Read More

బాలిక అదృశ్యం .. కేసు నమోదు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మారుతీ నగర్ కు చెందిన మెహబూబ్ షరీఫ్ ఖాన్ కుమార్తె తానియా ఖాన్ (17 సంవత్సరాలు) మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని టూ టౌన్ పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు స్నేహితులను, బంధువులను విచారించగా ఫలితం లేకపోవడంతో పోలీసులు కు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ బాలిక ఎవరికైనా కనపడిన యెడల సెల్ నెంబర్ 9347298729కు గాని టూ టౌన్ పోలీసులకు గాని తెలపాలని తెలిపారు….

Read More

మామిడి పండ్ల కోసం వాహనాలు ఆపివేసిన ప్రయాణికులు, ట్రాఫిక్ అంతరాయం.

తూర్పుగోదావరి జిల్లా: వేసవిలో మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్లో రుచి సరిగా లేకపోవడం గమనార్హం. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో చెట్టుపై పండిన మామిడి పండ్లను కోసి, చెక్క బల్లలపై పేర్చి అమ్ముతున్నారు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రత్యేక దృశ్యం కనిపిస్తోంది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా మామిడి దిగుబడి తగ్గింది. అయినప్పటికీ, రహదారి వెంట అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నాయి. వాహనదారులు, బాటసారులకు…

Read More

apikondalu Tour: తక్కువ ధరకే పాపికొండల టూర్.. అదిరిపోయే నాన్-వెజ్ ఫుడ్, బోటింగ్ ప్యాకేజీ! ఈ సమ్మర్ టూర్ మిస్ అవ్వకండి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 23, 2026 6:51 PM IST సమ్మర్ లో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. రాజమండ్రి, దేవీపట్నం నుంచి బోటు ప్రయాణం, ఫుడ్ ప్యాకేజీ, లైఫ్ జాకెట్ తప్పనిసరి, అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. + సమ్మర్ ప్రారంభం ప్రతిరోజు వీకెండ్ మాదిరిగా కనిపిస్తున్న పాపికొండల విహారయాత్ర సమ్మర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సమ్మర్ లో ఒకవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్నా చల్లని నీటిలో…

Read More

Hot Weather: జాగ్రత్త: ఏపీని వణికిస్తున్న ఎండలు.. నేడు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 12, 2026 12:07 PM IST ఏపీలో ఎండ తీవ్రత పెరుగుతోంది, ఏపీఎస్‌డిఎమ్‌ఏ ఎండి ప్రఖర్ జైన్ హెచ్చరిక, అనేక జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు, వడగాలులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన ఏపీలో భానుడు భగభగ..! ఈ జిల్లాలకు వడగాలిపులు..! ప్రజల అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఎండతీవ్రత క్రమంగా పెరుగుతుందని, శనివారం 200 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు….

Read More

తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. – Visalaandhra

పలు జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలుతెలంగాణలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.గురువారం ఉదయం 10 గంటల నుంచే వేడి గాలులు, ఉక్కపోత మొదలై మధ్యాహ్నానికి ఆరుబయట ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణ స్థాయికన్నా సుమారు 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవగా, 10 జిల్లాల్లో 41.1 నుంచి 41.8 డిగ్రీల మధ్య నమోదు కావడం గమనార్హం.అత్యధికంగా నల్గొండ జిల్లా…

Read More

Amrit Bharat Station Scheme: ఏపీ, తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ | Andhra Pradesh and Telangana Get World-Class Railway Stations |

దేశమంతటా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో భిలై పవర్ హౌస్, దల్లిరాజ్‌హరా, రాయ్‌పూర్ జంక్షన్, సరోనా స్టేషన్‌లు ఆధునికీకరించబడ్డాయి. ఢిల్లీలో నరేలా, సబ్జీ మండి, తిలక్ బ్రిడ్జ్ స్టేషన్లు పునర్నిర్మాణం అవుతున్నాయి. కర్ణాటకలో బెంగళూరు కంటోన్మెంట్, చమరాజా నగర్, ఘటాప్రభ, హోసపేట, రాణిబెన్నూరు స్టేషన్లు అభివృద్ధి చెందాయి. మహారాష్ట్రలో పాల్గర్, దివా, ముంబ్రా, తిట్వాల, వీఖ్రోలి, ఇగట్‌పూరి స్టేషన్లు మారుతున్నాయి. గుజరాత్‌లో హిమ్మత్‌నగర్, డాహోడ్, లిమ్‌ఖేడా, ఆసార్వా స్టేషన్‌లు, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ స్టేషన్లు…

Read More

శ్రీసత్యదేవ నర్సరీ సందర్శించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

విశాలాంధ్ర – కడియం : కూటమి ప్రభుత్వం నర్సరీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఆయనకి సత్యదేవ నర్సరీ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లా పెద్దసత్యనారాయణ, సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు లు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మామిడి మొక్కతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నర్సరీరంగం పర్యాటకంగా మరింత…

Read More