రూ.2 లక్షల కోట్లపెట్టుబడులు – Visalaandhra

. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఆమోదం. గడువుకు ముందే అనుమతులు: సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుండగా… కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ…

Read More

Visakhapatnam: నిమిషం మాట – నూరేళ్ల మంట!.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ పని అస్సలు చేయకండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిర్లక్ష్యం వెల.. నిండు ప్రాణాలు! నగరంలో ఇటీవల జరిగిన పలు ప్రమాదాలను విశ్లేషిస్తే సెల్‌ఫోన్ వాడకం ఎంతటి ఘోరాలకు దారితీస్తుందో అర్థమవుతుంది. పీఎం పాలెంలో జరిగిన ఒక ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఫోన్ చూస్తూ వాహనాన్ని నడపడం వల్ల ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, పాత గాజువాకలో అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వాహనం అదుపు తప్పి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. తెలుగుతల్లి ఫ్లై…

Read More

చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని పెన్నాహోబిలం ఆలయం మూసివేత

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణమును పురస్కరించుకుని మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి తిరుమల రెడ్డి అర్చకులు బాలాజీ మాట్లాడుతూ గ్రహణ సమయం ప్రారంభం కంటే ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేసి, నిత్యార్చనలు నిలిపివేసినట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు…

Read More

ప్రముఖులను కలిసిన ప్రముఖ వ్యాపారవేత్త దేవవరపు రాజుబాబు

విశాలాంధ్ర – పాయకరావుపేట : ప్రముఖ వ్యాపారవేత్త, పాయకరావుపేట పిఎసిఎస్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు దేవవరపు రాజుబాబు, హైకోర్టు న్యాయవాది వంకా నారాయణరావు హైదరాబాదులో ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు. భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ను, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ను, 99 టీవీ చైర్మన్ తోట చంద్రశేఖర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రముఖులతో దేవవరపు రాజుబాబు పలు విషయాలను చర్చించారు. Source link

Read More

Tirumala Temple: శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా.. టీటీడీ ఉద్యోగిగా నమ్మించి లక్షల దోపిడీ.. కేటుగాడు అరెస్ట్! |

Last Updated:May 15, 2026 12:36 PM IST Tirumala Temple: తిరుమల దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసగించిన బొడపాటి నవీన్ చౌదరిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి, రూ.45 వేల నగదు, రెడ్ మీ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు News18 తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని, దర్శన టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికి వేలాది రూపాయలు కాజేస్తున్న ఓ కేటుగాడిని తిరుపతి జిల్లా పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. పవిత్రమైన…

Read More

పక్కా గృహాల నిర్మాణంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను తక్షణమే ప్రకటించాలి..

ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; ముదిగుబ్బ మండలంలో పక్కా గృహాల నిర్మాణంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను తక్షణమే ప్రకటించి, ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణాలను కూడా విని వెంటనే ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముదిగుబ్బా సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన పక్కా గృహాల నిర్మాణంలో భాగంగా…

Read More

Eruvaka Tradition on Ugadi | ఉగాది రోజు ఏరువాక ప్రత్యేకత ఇదే! | #local18V

తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని సుందరాడకు చెందిన ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.ప్రతి సంవత్సరం ఉగాది రోజునే తెలుగు సంవత్సర ఆరంభం జరుగుతుందని, ఈ ఏడాది “పరాభవన” నామ సంవత్సరంగా ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఉగాది పండుగ ప్రకృతి మార్పులను సూచించే ప్రత్యేకమైన కాలమని, ఈ సమయంలోనే ప్రకృతిలో కొత్త జీవం మొదలవుతుందని తెలిపారు. #Ugadi #Eruvaka #UgadiFestival Source link

Read More

Gold Silver Rates in Vijayawada: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి భారీగా పడిన గోల్డ్ రేట్స్.. ప్రస్తుత ధరలు ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,48,910 నుంచి రూ. 1,45,970కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,750 తగ్గి రూ.1,36,550 నుంచి రూ.1,33,800కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.2,250 తగ్గి రూ.1,11,730 నుంచి రూ.1,09,480కి చేరింది. గత ఐదు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.5 వేలకు పైగానే పతనం అయింది. Source link

Read More

చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి..నియంత్రణకు RBI కీలక చర్యలు

ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం భారత కరెన్సీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ పరిస్థితుల్లో భారత రూపాయి ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఫలితంగా రూపాయి విలువ 3 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. రూపాయి బలహీనత కారణంగా దిగుమతుల ఖర్చులు పెరిగి,ముఖ్యంగా చమురు ధరలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు ఆర్థిక రంగంలో…

Read More

నో గ్యాస్.. పండ్లే గతి – Visalaandhra

*కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నారాయణ సెటైర్లు (విశాలాంధ్ర-తిరుపతి) : సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ కనకాల నారాయణ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ సీరియస్ రాజకీయాలే కాకుండా, అప్పుడప్పుడు తనదైన చమత్కారంతో సామాన్యుల సమస్యలను వెలుగులోకి తెచ్చే నారాయణ… తాజాగా వంట గ్యాస్ కొరతపై వినూత్నంగా స్పందించారు. ఇంట్లో గ్యాస్ లేకపోవడంతో వంట వండుకునే పరిస్థితి లేదని, అందుకే పండ్లే తింటూ బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వంపై…

Read More