Midday Meal Scheme: స్టూడెంట్స్‌కి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. మరో 3ఏళ్లు ఆ పథకం కొనసాగిస్తూ ఒప్పందం | గుంటూరు వార్తలు (Guntur News)

Last Updated:May 04, 2026 3:34 PM IST Midday Meal Scheme: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలు, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తోంది. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలో అమలు చేస్తున్న మెనూ మార్చడం కారణంగా మధ్యాహ్న భోజనం తినే విద్యార్ధుల సంఖ్య పెరగడంతో మరింత శ్రద్దపెట్టింది. Midday Meal Scheme Midday Meal Scheme: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలు, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్ధులకు నాణ్యమైన,…

Read More

అమెరికా ఆర్మీ చీఫ్‌పై వేటు – Visalaandhra

ధవీకరించిన పెంటగాన్ వర్గాలు వాషింగ్టన్: ఒక వైపు ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా సైన్యాధ్యుక్షునిపై వేటు పడింది. ఆర్మీ జనరల్ ర్యాండీ జార్జ్‌ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరగా, ఆయన వెంటనే వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఆర్మీలోని అత్యున్నతస్థాయి అధికారిని పదవి నుంచి వైదొలగాలని హెగ్సెత్ కోరినట్లు తెలిపాయి. రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు హెగ్సెత్ వేగంగా…

Read More

Business Tips: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. ఏడాది పొడవునా ఆదాయం ఇచ్చే వ్యాపారం.. వెంటనే తెలుసుకోండి..

IID ఆధ్వర్యంలో “RAS & Biofloc Fish Farming – Setup to Profit” ఉచిత వెబినార్ 22 ఫిబ్రవరి 2026న నిర్వహించబడుతుంది. శ్రీకాకుళం జిల్లాకు ఇది గొప్ప అవకాశం. Source link

Read More

Tiger Attack: మూడు ఆవు దూడల రక్తం తాగి మత్తుగా నిద్రపోతున్న పెద్దపులి.. డ్రోన్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 28, 2026 10:17 AM IST తూర్పుగోదావరి రంపచోడవరం దేవీపట్నం ఏజెన్సీలో పెద్దపులి మూడు పశువులను చంపింది. అటవీశాఖ ఆపరేషన్ టైగర్ ప్రారంభించి భక్తులను రాములోరి ఆలయం నుంచి తరలిస్తోంది. + మూడుదూడలను చంపేసింది మత్తుగా నిద్రపోతుంది తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, దేవీపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి ఉదంతం ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. ఇప్పటివరకు కేవలం అడపాదడపా కనిపిస్తూ భయపెట్టిన పులి, ఇప్పుడు…

Read More

పని భారం భరించలేక విలవిల్లాడుతున్న వీఆర్వోలు..

వారాంతపు సెలవులు లేకుండా విధులు.. ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యోగులు….. విశాలాంధ్ర – నార్పల(అనంతపురం జిల్లా): పెరుగుతున్న పని భారం, సెలవులు లేకుండా విధులు నిర్వహించాల్సిన పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తూ మండలంలోని వీఆర్వోలు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. విధుల ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భంగా వీఆర్వో శివరాం మాట్లాడుతూ, ఇటీవల కర్నూలు జిల్లాలో ఓ వీఆర్వో…

Read More

Snake Viral Video: టీచర్ ఇంట్లోకి వచ్చిన నాగుపాము.. మంచినీళ్లిచ్చి మర్యాద చేసి పంపారు, వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Apr 23, 2026 1:58 PM IST Snake Viral Video: మోత మోగిస్తున్న ఎండలు తట్టుకోలేక ఓ విషసర్పం ఉపాధ్యాయుడి ఇంట్లోకి చొరబడింది. మానవత్వం తట్టి లేపే ఆ మాస్టారు విషసర్పానికి మంచినీళ్లు పోసి ఆదరించారు. + Snake Viral Video Viral Video: ఎండలు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలే కాదు సకల జీవరాసులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మనుషులు అయితే వేసవి తాపాన్ని తట్టుకోలేక ఏసీ లేదా ఫ్యాన్…

Read More

గ్రూప్ వన్ అధికారికి యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డిప్యూటీ మేనేజర్ హోదాకు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణానికి చెందిన కే సాయి గౌతమ్ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్లో డిప్యూటీ మేనేజర్ హోదాలో ఎంపికయ్యారు. వీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో గ్రూప్ వన్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మీరు పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి బీటెక్, ఎంటెక్ గోల్డ్…

Read More

ఆయన వెంట ఈయనెందుకు! – Visalaandhra

గవర్నర్ వద్దకు జననాయగన్ నిర్మాత…విజయ్‌కు కొత్త చిక్కులుసీఎం సీటుకు రెండు సీట్ల దూరంలో విజయ్ చెన్నై: తమిళ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి, విజయ్‌కు సీఎం పీఠం ఖాయమైనా…ఇంకా తన చేతికి అధికార పగ్గాలు అందడంలేదు. ప్రమాణ స్వీకారం వాయిదా పడుతూ వస్తోంది. నెంబర్ గేమ్ ఇప్ప్పుడు తమిళనాట ఉత్కంఠ రేపుతోంది. రెండు సీట్ల దూరంలో విజయ్ ప్రభుత్వ ఏర్పాటు ఆగిపోవలసి వస్తోంది. ఇదే సమయంలో విజయ్ కీలక మంత్రాంగం…

Read More

ఏపీ వర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.. నేడే నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 1,523 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా ఈ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేడే విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన 1,523 పోస్టుల్లో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా, 279 బ్యాక్‌లాగ్ పోస్టులు…

Read More

దేశ ఆర్థిక స్థిరత్వానికివిదేశీ మారక నిల్వలు కీలకం

ఇస్కా రాజేష్‌బాబువిదేశీ మారక నిల్వలు అంటే ఒక దేశ కేంద్ర బ్యాంకు (మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వద్ద భద్రపరిచే విదేశీ కరెన్సీ, బంగారం అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆస్తుల మొత్తం. ఇవి అంతర్జాతీయ వాణిజ్యానికి, దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం. విదేశీ మారక నిల్వల భాగాలు భారతదేశ ఫారెక్స్ నిల్వలు ప్రధానంగా అమెరికన్ డాలర్, యూరో, పౌండ్ స్టెర్లింగ్, జపనీస్ యెన్ వంటి ప్రధాన విదేశీ కరెన్సీలు. ఆర్‌బిఐ తన వద్ద నిల్వ…

Read More