విశాఖలో గ్యాస్ కొరత.. బిర్యానీ సెంటర్లకు భారీ దెబ్బ.. హోటళ్లు మూతపడే పరిస్థితి..! Gas shortage in Visakhapatnam impacts hotels fear of closure | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 4:34 PM IST విశాఖపట్నంలో గ్యాస్ కొరత హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బిర్యానీ సెంటర్లు గ్యాస్ సరఫరా తగ్గడంతో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. స్విగ్గీ, జొమాటో సేవలు కూడా పరిమితం అయ్యాయి. + గ్యాస్ కొరత కారణంగా మరికొద్ది రోజుల్లో మూతపడనున్న హొటళ్లు.. విశాఖపట్నంలో గ్యాస్ కొరత హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకూ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో నగరంలోని అనేక హోటళ్లు, ముఖ్యంగా బిర్యానీ సెంటర్లు…

Read More

పరిశ్రమలకుఏపీ సరైన వేదిక

. యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. ఇది స్టీల్‌ప్లాంట్ కాదు…స్టీల్ సిటీకి శంకుస్థాపన. దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా ప్రభుత్వ ప్రణాళిక. ఏఎం`ఎనఎస్ భూమి పూజలో సీఎం చంద్రబాబు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రాభివృద్ధి: కుమారస్వామి విశాలాంధ్ర- పాయకరావుపేట (అనకాపల్లి జిల్లా): పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ తిరుగులేని వేదికని, ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకా పల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద రూ.1.35 లక్షల కోట్లతో…

Read More

AP News Updates: ఏపీ ఫ్యామిలీ సర్వేలో మార్పులు.. వారికి ఈకేవైసీ తప్పనిసరి |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీకృత ఫ్యామిలీ సర్వేని సీరియస్‌గా తీసుకుంది. ఫ్యామిలీ సర్వేలో కీలక మార్పులు చేసింది. మిస్సింగ్ డేటా ఉన్నవారు కచ్చితంగా eKYC చేసుకోవాలి అని తెలిపింది. ఇందుకోసం యాప్‌లో కొత్త వెర్షన్ తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్ వెర్షన్ 1.15గా ఉంది. ఇది మనకు గూగుల్ ప్లే స్టోర్‌లో Unified Family Survey పేరుతో లభిస్తోంది. (లింక్ – https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey&hl=en_IN). అందువల్ల ఏపీ ప్రజలు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మిస్సింగ్ అయిన తమ ఈకేవైసీ డేటాని…

Read More

ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు

దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి చిరునామాగా ఉన్న ఢిల్లీలోని అక్బర్ రోడ్ కార్యాలయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ శనివారం (మార్చి 28)లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. 1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు 24, అక్బర్ రోడ్ భవనం కేంద్రంగా ఉంది. ఈ కార్యాలయంతో పాటు, 5 రైసినా రోడ్‌లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్‌ను కూడా…

Read More

80 వేల ఉద్యోగాల హామీ.. పాయకరావుపేటలో మెగా స్టీల్ ప్రాజెక్ట్ ప్రారంభం..! Payakaraopeta Steel Plant foundation to | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 22, 2026 9:51 PM IST మార్చి 23 నక్కపల్లి సమీప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో పాయకరావుపేటలో 80 వేల ఉద్యోగాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంగలపూడి అనితలు చెబుతున్నారు. + దేశమంతా చూసేవిధంగా హోంమంత్రి సొంత నియోజకవర్గ అభివృద్ధి రేపే పండుగ మార్చి 23 తేదీ ఆంధ్రప్రదేశ్‌కు కీలక ఘట్టంగా నిలవనుంది. రాష్ట్ర అభివృద్ధి దిశలో మరో పెద్ద అడుగుగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన మహోత్సవానికి…

Read More

పిడుగులు, వడగళ్ల వానలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు..! Thunderstorms and rain for three. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 9:56 PM IST ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్షాలు..! వడగళ్ల వానలు..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయి. సంవహన వర్షాలు, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు,…

Read More

రేవంత్ పాలనలో అక్రమ మైనింగ్, భూకబ్జాలు

కాంగ్రెస్ పెద్దల అక్రమాలు కనబడడం లేదా? హరీశ్‌రావు విశాలాంధ్ర – హైదరాబాద్ : పేదల ఇళ్లను కూల్చిన రేవంత్ సర్కార్‌కు కాంగ్రెస్ పెద్దలు హైదరాబాద్ నడిబొడ్డున కొండలను పిండి చేస్తుంటే కనిపిండం లేదా అని బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాల పై ఎక్స్ వేదికగా ఆయన ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్ మానస హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి…

Read More

Eluru: కుటుంబ కలహాల మధ్య బలైన పసిప్రాణం.. కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన ఐదేళ్ల బాలిక మృతి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 12, 2026 7:41 AM IST కూల్‌డ్రింక్ సీసాలో ఉన్నది పురుగుల మందని తెలియక తాగిన ఐదేళ్ల బాలిక, ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం Eluru: భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి విభేదాలు, ఒక అభం శుభం తెలియని పసిపాప ప్రాణాలనే బలితీసుకున్నాయి. భర్తను భయపెట్టాలని భార్య చేసిన ఒక చిన్న తప్పు,…

Read More

మాకు ఎవరి అవసరమూ లేదు..

: ట్రంప్ ఇరాన్ ఆక్రమణలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత సన్నిహిత మిత్రదేశాలు సైతం ఈ యుద్ధంలోకి నేరుగా దిగేందుకు ఇష్టపడటం లేదు. దీనిపై స్పందించిన ట్రంప్,మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు ఎవరి అవసరం లేదు. ప్రపంచంలో మాదే అత్యంత శక్తిమంతమైన దేశం అని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఈ యుద్ధంలోకి తమ దేశాన్ని లాగడం…

Read More

10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం

విశాలాంధ్ర ధర్మవరం::పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆర్వోప్లాంట్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి సతీమణి త్రివేణి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు శుద్ధమైన తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి వెంటనే…

Read More