APSRTC: సింహాచలం చందనోత్సవానికి ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. భక్తుల కోసం 380 ప్రత్యేక బస్సులు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 11, 2026 2:21 PM IST ఏప్రిల్ 20న విశాఖపట్నం సింహాచలం చందనోత్సవానికి లక్షలాది భక్తుల రద్దీ, భక్తుల సౌకర్యానికి 380 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సిద్ధం, మెకానికల్ టీమ్స్ అప్రమత్తం + సింహాచలం చందనోత్సవానికి 300 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సిద్ధం  విశాఖపట్నంలో సింహాచలంలో జరిగే చందనోత్సవం కార్యక్రమం ఏప్రిల్ 20వ తేదీన అంగరంగ వైభవంగా జరుగుతుంది. విశాఖపట్నం ప్రాంతానికే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఈ చందనోత్సవ కార్యక్రమానికి సింహాచలం…

Read More

వేసవి దెబ్బకి శరీరం డేంజర్‌లోకి.. ఈ లక్షణాలు ఉంటే అలర్ట్ అవ్వండి..! summer health problems. |

Last Updated:Apr 11, 2026 3:01 PM IST విజయనగరం డాక్టర్ ఆనందరావు హెచ్చరిక, ఎండల్లో డీహైడ్రేషన్ వడదెబ్బ ప్రమాదం, వృద్ధులు మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దని సూచన, నీరు మజ్జిగ పండ్లరసం తాగమని సలహా + వేసవికాలంలో  డీహైడ్రేషన్ భారీ పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో.. వేసవికాలంలో సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం ఆయుర్వేదిక్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనందరావు సూచించారు. ముఖ్యంగా…

Read More

సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో ఆర్థిక సహాయం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దుర్గా నగర్ కు చెందిన హరికిషోర్ రామగిరి సోలార్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ మార్చి 31న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు బులోరా ఓనర్ మేడాపురం నారాయణ అంతక్రియల కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో మరో 50 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి సోలార్ కంపెనీ ఉద్యోగులు అండగా ఉంటామని వారు హామీ…

Read More

Perfume: రూ. 50కే సూపర్ పర్ఫ్యూమ్.. హైవేపై యువకుడి బిజినెస్ స్టోరీ వైరల్..! highway perfume business. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 11, 2026 5:23 PM IST సత్యసాయి జిల్లా హైవే పక్కన బన్నీ అనే యువకుడు మొబైల్ పర్ఫ్యూమ్ వ్యాపారంతో రోజుకు 2000 నుంచి 3000 సంపాదిస్తూ, యువత సిగ్నేచర్ స్మెల్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకుంటున్నాడు + కొత్త పెర్ఫ్యూమ్స్ వైపు యువత చూపు… నేటి యువతలో స్టైల్ అంటే కేవలం దుస్తులు మాత్రమే కాదు, వారు వాడే సువాసన కూడా వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన అంశంగా మారింది. కాలేజీకి వెళ్లినా, ఆఫీసుకు…

Read More

కళాజ్యోతిలో పురాతన నాణ్యముల ప్రదర్శన – Visalaandhra

రాయలసీమ నాణెముల సేకరణ సంఘం అధ్యక్షులు నాగరాజారావువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతి వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీ నుండి 12వ తేదీ వరకు రెండు రోజులపాటు పురాతన నాణెముల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ నాణ్యముల సేకరణ సంఘం అధ్యక్షులు కేహెచ్ నాగరాజరావు, కార్యదర్శి వి విష్ణు భగవాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రకు సజీవ సాక్షాలు ఈ చారిత్రక నాణెములు అని తెలిపారు. తొలి తెలుగు శాసనమును క్రీస్తు శకం 575లో రేనాటి…

Read More

Top 10 News: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

నాసా ఆర్టెమిస్ 2 చంద్రయాత్ర విజయవంతం, ఒరాయన్ పసిఫిక్‌లో సురక్షిత ల్యాండింగ్, అపోలో 13 దూర రికార్డు బద్దలు, మిషన్ చారిత్రాత్మక మైలురాయి Source link

Read More

పి ఆర్సీ ని అమలు చేసేవరకు పోరాటం ఆగదు

యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం ;12వ పిఆర్సీని అమలు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించే వరకు పోరాటం ఆగదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్, యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామక్రిష్ణ నాయక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం లోని యూటిఎఫ్…

Read More

పర్యావరణానికి ఫ్రెండ్లీ సొల్యూషన్.. వెదురు ఉత్పత్తులతో రాజాం ట్రెండ్..! bamboo eco-friendly products |

Last Updated:Apr 11, 2026 10:36 PM IST రాజాం లో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ మీ ఏకో వెదురు ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం, ప్లాస్టిక్ కు బదులుగా బాటిల్స్ సహా ఉత్పత్తులు Amazon Flipkart లో విక్రయం + ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురు వాటర్ బాటిల్స్ ఉత్పత్తుల తయారీ పర్యావరణ పరిరక్షణ దిశగా విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఒక కీలక ముందడుగు పడింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో, జీఎంఆర్ వరలక్ష్మి…

Read More

స్పీడ్ బ్రేకర్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి..

అధికారులు స్పందించి తొలగించండి.. వాహనదారులు ఆవేదనవిశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కోర్ట్ రోడ్డు వద్ద చాలా ఎత్తుగా స్పీడ్ బ్రేకర్ కొన్ని రోజుల కిందట ఆర్ అండ్ బి విభాగపు అధికారులు వేయడం వలన ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు తెలుపుతున్నారు. కనీసం స్పీడ్ బ్రేకర్ కు తెల్లటి ఛాయతో కూడిన రంగు కూడా వేయకపోవడం వల్ల పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రమాదాలు చోటు చేసుకోవడం, వృద్ధులకు తీవ్ర గాయాలు అవుతున్నాయని తెలుపుతున్నారు. శుక్రవారం…

Read More

Iranian Students Stuck in Visakhapatnam | విశాఖలో ఇరాన్ విద్యార్థుల ఆవేదన! | #local18v

పది రోజులుగా ఇరాన్ లోని తమ కుటుంబాల నుంచి ఫోన్ లేదు, వారు ఏమయ్యారో తెలియడం లేదు అని విశాఖపట్నంలోని ఇరానికి చెందిన ఇద్దరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో ఉన్నారో లేదోనని భయంగా ఉంది అని విశాఖలో డి. ఫార్మసీ చదువుతున్న ఇరాన్కు చెందిన ఇద్దరు విద్యార్థినులు విశాఖ జిల్లా కలెక్టర్ ను సంప్రదించారు. ఆర్థికంగా తమ ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీంతో ఈ మహిళలకు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్…

Read More