APSRTC: సింహాచలం చందనోత్సవానికి ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. భక్తుల కోసం 380 ప్రత్యేక బస్సులు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Apr 11, 2026 2:21 PM IST ఏప్రిల్ 20న విశాఖపట్నం సింహాచలం చందనోత్సవానికి లక్షలాది భక్తుల రద్దీ, భక్తుల సౌకర్యానికి 380 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సిద్ధం, మెకానికల్ టీమ్స్ అప్రమత్తం + సింహాచలం చందనోత్సవానికి 300 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు సిద్ధం విశాఖపట్నంలో సింహాచలంలో జరిగే చందనోత్సవం కార్యక్రమం ఏప్రిల్ 20వ తేదీన అంగరంగ వైభవంగా జరుగుతుంది. విశాఖపట్నం ప్రాంతానికే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఈ చందనోత్సవ కార్యక్రమానికి సింహాచలం…


