Iranian Students Stuck in Visakhapatnam | విశాఖలో ఇరాన్ విద్యార్థుల ఆవేదన! | #local18v

పది రోజులుగా ఇరాన్ లోని తమ కుటుంబాల నుంచి ఫోన్ లేదు, వారు ఏమయ్యారో తెలియడం లేదు అని విశాఖపట్నంలోని ఇరానికి చెందిన ఇద్దరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో ఉన్నారో లేదోనని భయంగా ఉంది అని విశాఖలో డి. ఫార్మసీ చదువుతున్న ఇరాన్కు చెందిన ఇద్దరు విద్యార్థినులు విశాఖ జిల్లా కలెక్టర్ ను సంప్రదించారు. ఆర్థికంగా తమ ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీంతో ఈ మహిళలకు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్…

Read More

ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదాన కార్యక్రమం..

కన్వీనర్ నామా ప్రసాద్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 360 మంది రోగులకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ ను అందజేయడం జరిగిందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సేవా కార్యక్రమానికి ఊరు గుండ్ల రంగనాథం వారు దాతగా సహకరించి విజయవంతం చేసినందుకు వారు సేవాసమితి తరపున…

Read More

Dowry Harassment: వరకట్న వేధింపులకు కోర్టు కఠిన శిక్ష.. నిందితులకు 6 నెలల జైలు! dowry harassment case. |

Last Updated:Apr 11, 2026 9:08 PM IST తిరుపతి కోర్టు వరకట్న వేధింపుల కేసులో భర్త హేమకృష్ణ, అత్త సావిత్రి, మామ సుబ్రమణ్యానికి ఆరు నెలల జైలు, పది వేల రూపాయల జరిమానా విధించింది వరకట్న వేధింపుల కేసులో నిందితులకు 6 నెలల జైలు శిక్ష..! మహిళలపై జరుగుతున్న వరకట్న వేధింపుల కేసులో తిరుపతిలో కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి ఒక్కొక్కరికి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో…

Read More

ఆర్డిటి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల హర్షం..

విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్ డి టి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల సంఘ సేవకులు పోలా ప్రభాకర్ తో పాటు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆర్ డి టి సేవల అధ్యయనకర్త సత్య నిర్ధారణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలా ప్రభాకర్తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హిందూపురం నుండి శ్రీ ఆదిత్య వైష్ణవి సోలార్ ఎంటర్ప్రైజెస్ అధినేత లక్ష్మయ్య, కళ్యాణదుర్గం స్వచ్ఛంద కార్యకర్త,…

Read More

ఫ్యామిలీ కాల్ లేదు.. బతికే ఉన్నారా..? విశాఖలో ఇరాన్ స్టూడెంట్స్ కన్నీటి గాథ..! tears of war fear visakhapatnam support for iranian girl students. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 11, 2026 7:12 PM IST ఇరాన్‌కు చెందిన ఇద్దరు డి ఫార్మసీ విద్యార్థినులు యుద్ధం వల్ల కుటుంబంతో సంబంధం కోల్పోయి ఆందోళనలో, విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వక్ఫ్ బోర్డ్ ఆర్థిక సహాయం అందించారు + విశాఖలో ఇరాన్ విద్యార్థులు ఆవేదన..! విదేశాల్లో చదువుకోవడానికి వచ్చి కలల్ని సాకారం చేసుకోవాలని ఆశించిన ఇద్దరు యువతులు, ఇప్పుడు యుద్ధ భయంతో కన్నీళ్లు మున్నీళ్లు కారుస్తున్నారు. ఇరాన్‌కు చెందిన జీనాబ్ మహమ్మది, సాల్మన్ మహమ్మదీ…

Read More

జలధారతో సంగాల చెరువుకు నీరందేలా చేద్దాం..పరిటాల శ్రీరామ్

విశాలాంధ్ర ధర్మవరం : జల ధారతో సంఘాల చెరువుకు నీళ్లు అందేలా చేస్తామని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు చిత్రావతి నాలాను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలాలో పూడికతీత పనులు చేపట్టే విధంగా ప్రతిపాదన చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ఇలాంటి మేలు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. జలధార కార్యక్రమం ద్వారా ఈ సారి సంగాల చెరువుకు ఖచ్చితంగా నీరందించేలా చూస్తామని తెలిపారు. పరిజలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత…

Read More

సమ్మర్ స్పెషల్.. 21 రోజుల వైదిక లైఫ్ ట్రైనింగ్.. సీట్లు లిమిటెడ్..! Vedic lifestyle training camp. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Apr 11, 2026 6:55 PM IST శ్రీకాకుళం జిల్లా కుర్మా గ్రామంలో ఏప్రిల్ 30 నుంచి మే 20 2026 వరకు 15 నుంచి 30 ఏళ్ల యువత కోసం ఉచిత 21 రోజుల వైదిక జీవన శిబిరం, యోగ ధ్యానం ప్రకృతి వ్యవసాయం గోసేవ శిక్షణలు. + 21 రోజుల్లో జీవితాన్ని మార్చే అద్భుత అవకాశం ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో మనం ప్రకృతికి దూరమవుతూ, సంప్రదాయాలను మరిచిపోతూ, మనసుకు శాంతినిచ్చే జీవన విధానాన్ని…

Read More

ఘనంగా మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు

టీడీపీ మండల కన్వీనర్ కుళ్లాయప్ప…. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ):- నార్పల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బండ్లపల్లి కుళ్లాయప్ప మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావ్ పూలే అని కొనియాడారు. ఆయన జీవితమే సమాజానికి ఆదర్శమని, సమానత్వం కోసం ఆయన…

Read More

Anganwadi helper: 10వ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్.. అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్..! Anganwadi helper recruitment Anantapur. | అనంతపురం వార్తలు (Anantapuram News)

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో 7వ తరగతి అర్హతను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణంగా SSC పాస్ కావడం ముఖ్యంగా పేర్కొన్నారు. అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ పరిధిలోని గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానికురాలు అయి ఉండాలి. వివాహిత మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. వయస్సు కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయస్సులో సడలింపులు…

Read More

సమిష్టి కృషితో బలోపేతం అవుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ…

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఉపాధ్యాయుడు రవి కుమార్ విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చెందుతున్నాయని ఉపాధ్యాయుడు రవి కుమార్ తెలిపారు. విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ఎంపీపీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ…

Read More