తెహ్రాన్‌కు ఆయుధాలు పంపితే బీజింగ్‌కు తీవ్ర సమస్యలు

చైనాకు ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తెహ్రాన్‌కు ఆయుధాలు పంపితే బీజింగ్ తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అటువంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని సూచించారు. హోర్మూజ్‌ను తిరిగి తెరవడానికి వీలుగా సీమైన్స్‌ను తొలగించడానికి తమ దళాలు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్‌తో చర్చలు విఫలమైనప్పటికీ అంతిమ విజయం తమదేనని పేర్కొన్నారు. ఆ దేశాన్ని సైనిక పరంగా ఓడించామని…

Read More

Pithapuram: ఆయన గెలిస్తే మనకేం లాభం అన్నారు.. ఇప్పుడు కేంద్రం నుంచి భారీగా నిధులు.. దేశమంతా చూసేలా అభివృద్ధి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 09, 2026 12:14 PM IST పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనులతో ప్రజాదరణ పెరిగింది, అమృత భారత పథకంలో రైల్వే స్టేషన్‌కు 37 కోట్లు, అభిమానులు పాలాభిషేకం చేశారు + పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం మా దేవుడు 37 కోట్లు రైల్వేస్టేషన ఒకప్పుడు ఆయన గెలిస్తే అక్కడ ఉంటారేంటి, భాగ్యనగరంలో ఉంటారు, ఆయన్ను గెలిపిస్తే మన పరిస్థితి ఏంటి అన్నవిధంగా ప్రతిపక్షాలు ఇంకొందరు జోరుగా ఆయన…

Read More

అర్ధంలేని డిమాండ్ల వల్లే చర్చలు విఫలం

అమెరికాపై మండిపడ్డ ఇరాన్ తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ తమ షరతులు అంగీకరించని కారణంగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ… అమెరికా చేసిన అర్థం లేని డిమాండ్ల కారణంగానే ఈ చర్చలు విఫలం చెందాయని ఇరాన్ ఆరోపించింది. యుద్ధంతో సాధించలేని వాటిని అమెరికా ప్రస్తావించిందని పేర్కొంది. ప్రజల జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ ప్రతినిధి బృందం 21 గంటల పాటు చర్చలు…

Read More

Industrial Development: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో వేల కోట్ల పెట్టుబడులు.. వందలాది ఉద్యోగాలు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 12, 2026 9:34 AM IST చిత్తూరు జిల్లాలో కుప్పం, శాంతిపురం, పెనుమూరులో కొత్త పార్కులు, కెమికల్, ఫుడ్, కాఫీ యూనిట్లు, పులిగుండు టూరిజం ప్రాజెక్టులతో వేల కోట్ల పెట్టుబడులు, వందల ఉద్యోగాలు రానున్నాయి చిత్తూరు జిల్లాకు మరో రెండు పారిశ్రామిక పార్కులు పూర్తి వివరాలు ఇవే…!!! చిత్తూరు జిల్లా పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో నూతన అధ్యాయం మొదలుకాబోతోంది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయాలతో జిల్లాకు భారీ పెట్టుబడులు రావడమే కాకుండా, వందలాది…

Read More

Simhachalam Temple: భక్తులకు అలర్ట్.. అప్పన్న చందనోత్సవం టికెట్ల షెడ్యూల్ విడుదల.. ఎక్కడ, ఎలా పొందాలో తెలుసుకోండి.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 12, 2026 8:51 AM IST సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ చందనోత్సవం 20న, రూ.300 రూ.1000 టికెట్లు 12 నుంచి 17 వరకు యూనియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ శాఖల్లో, అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే లభ్యం సింహాచలం చందనోత్సవంకి టికెట్లు విడుదల..! ఇలా సులభంగా తీసుకోండి శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనోత్సవం (నిజరూప దర్శనం) ఈనెల 20వ తేదీన అంగరంగ వైభవంగా జరుగనుంది. నిజరూప దర్శనం సంవత్సరానికి ఒక రోజు…

Read More

Palnadu: మత్తులో ముంచి.. అంతమొందించి.. పల్నాడు లాయర్ హత్య కేసులో నిందితుడిని పట్టించిన ‘ఫోన్ పే’! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 12, 2026 5:58 AM IST ఈ ఘటన, పోలీసుల లోతైన విచారణలో పక్కా ప్లాన్‌తో జరిగిన హత్యగా తేలింది. వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న వ్యక్తిని, రక్షణ కల్పించాల్సిన పోలీసు కానిస్టేబులే తన స్నేహితుడితో కలిసి అంతమొందించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రతీకాత్మక చిత్రం Palnadu: పల్నాడు జిల్లాలో గత శుక్రవారం (ఏప్రిల్ 10, 2026) జరిగిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. తొలుత రోడ్డు…

Read More

Tirumala: తిరుమలలో భక్తుల ప్రభంజనం.. 2025-26లో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనాలు.. టీటీడీ మాస్టర్ ప్లాన్ హిట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

4.57 శాతం పెరిగిన దర్శనాలు ఈనాడు కథనం ప్రకారం, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2023-24, 2024-25) తిరుమలలో సగటున రోజుకు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేవారు. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ సగటు సంఖ్య 73 వేలకు చేరుకుంది. అంటే గత ఏడాదితో పోలిస్తే దర్శనాల్లో 4.57 శాతం వృద్ధి నమోదైంది. పక్కా ప్రణాళికతో క్యూ లైన్ల నిర్వహణ చేపట్టడం వల్లే తక్కువ సమయంలో ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం…

Read More

Hot Temperatures: మే నెలలో నిప్పుల కొలిమిగా మారనున్న రాష్ట్రం.. ఆ ఎడారి గాలులు మన వైపే! అధికారుల ముందస్తు హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 12, 2026 6:28 AM IST అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మే నెలలో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీకాత్మక చిత్రం Hot Temperatures: వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. ఏప్రిల్ నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మే నెలలో ఎండల తీవ్రత మరింత ఉగ్రరూపం దాల్చనుందని వాతావరణ…

Read More

PM Rahat Scheme: ఒక్కొక్కరికీ ఉచితంగా రూ.1.5 లక్షలు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మనీ ఇవ్వకుండానే ట్రీట్‌మెంట్: ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం కింద 7 రోజుల పాటు లేదా రూ.1.5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా 7 రోజులు ఉండే అవకాశం కూడా ఉంది. గోల్డెన్ అవర్‌లో నగదు రహిత చికిత్స అందించడం వల్ల సత్వర చికిత్సతో బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. “గోల్డెన్ అవర్‌లో నగదు రహిత విధానంలో చికిత్స అందించడం…

Read More

హైదరాబాద్, తిరుపతిని కనెక్ట్ చేస్తూ 18 ప్రత్యేక రైళ్లు | Good news to Tirupati Travellers South Central Railways announced more trains |

07052 రైలు రక్సౌల్ నుంచి తిరుపతి వరకు ప్రతి గురువారం 3.15కి బయల్దేరి శనివారం ఉదయం 9.30కి చేరుతుంది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, తెలంగాణలోని తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More