ఏపీలో ఎండల దండయాత్ర.. ఆ జిల్లాలో బయటికి వస్తే బాడీ బర్న్ అవుతుందట..! heat wave in Andhra Pradesh | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 14, 2026 10:46 PM IST ఏపీలో మండుటెండలు తీవ్రం, డీహైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయని వైద్యుల హెచ్చరిక, కూల్ డ్రింక్స్ మానుకుని మజ్జిగ కొబ్బరి బోండం తాగాలని అంబేద్కర్ కోనసీమ విద్యార్థుల అవగాహన ర్యాలీ పిలుపు + ఏపీలో భానుడి భగభగలు ఎర్రగా రహదారులు ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం రోజులుగా పడిన చిరు జల్లులు కాస్త ఉపశమనం ఇచ్చినట్లు అనిపించినా, గత రెండు రోజులుగా…

Read More

ముక్కంటి భూములకు రక్షణేదీ..?

*మౌనముద్రలో అధికారులు..*రూ.కోట్లు విలువ చేసే ఆస్తులు పరాధీనం! (విశాలాంధ్ర-శ్రీకాళహస్తి) దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ, రాహు-కేతు పూజలతో స్వామివారికి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నారు. అయితే, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించిన భూములు, ఆస్తుల విషయంలో మాత్రం దేవదాయ శాఖ అధికారులు ఘోర వైఫల్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముక్కంటి ఆస్తులు కళ్లముందే కరిగిపోతున్నా, అన్యాక్రాంతమవుతున్నా అధికారులు మాత్రం మౌనముద్ర వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది. నిర్లక్ష్యం…

Read More

తలనొప్పే అని లైట్ తీసుకుంటున్నారా..? ఇది పెద్ద డేంజర్ సిగ్నలట..! headache clinic Visakhapatnam | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 14, 2026 10:16 PM IST విశాఖపట్నం CARE హాస్పిటల్స్ లో హెడేక్ క్లినిక్ ప్రారంభం, 25 నుంచి 45 ఏళ్లలో తలనొప్పి కేసులు పెరుగుదలపై నిపుణుల హెచ్చరిక, స్వయంగా మందులు వాడొద్దని సూచన ఈ వయస్సులో తలనొప్పి వస్తే ప్రమాదం అంటున్న వైద్యులు..!  విశాఖలో ప్రత్యేక క్లినిక్ రోజువారీ జీవితంలో చాలామంది “తలనొప్పి” తేలికగా తీసుకుంటారు.. అయితే ఇదే ఇప్పుడు పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. విశాఖపట్నంలో ఉన్న CARE…

Read More

నేరాల నియంత్రణే ధ్యేయం.. సామాన్యుడికి అండగా ఉంటాం

​– అనంతపురం రూరల్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. శ్రీనివాసులు ​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నేరాల నియంత్రణే ధ్యేయంగా పనిచేస్తామని, సామాన్యుడికి అండగా ఉంటామని అనంతపురం రూరల్ డీఎస్పీ టి.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన రాప్తాడులోని రూరల్ డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఒంగోలులో డీఎస్పీగా పనిచేసి, అక్కడ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. ​ అందుబాటులో పోలీస్ యంత్రాంగం బాధ్యతలు చేపట్టిన…

Read More

Quantum Facility: టెక్నాలజీలో ఏపీకి కొత్త మైలురాయి.. క్వాంటం ఫెసిలిటీ ప్రారంభం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 4:45 PM IST Andhra Pradesh Quantum Facility: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ని ఆయన ప్రారంభించారు. Quantum Facility: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ని ఆయన ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు అవసరాలను తీర్చే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని…

Read More

వాళ్ళిద్దరూ ఫోన్ లో ఏమి మాట్లాడారంటే..!

చాలా సంవత్సరాల తర్వాత నిన్న రాత్రి సుమారు 11:30కి ఆమె దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది… చాలా పరిచయమైన మధురమైన స్వరం… ఆమె అడిగింది… “ఎలా ఉన్నావు?”నేను చెప్పాను,“హ్యాపీ హ్యాపీ… నేను బాగానే ఉన్నాను!” ఎక్కడో మనసులో చిన్న ఉత్సాహం… ఆమె అడిగింది,“ఇంకా నిద్రపోలేదా?” నేను,“ఇంకా లేదు!” అని చెప్పాను. ఇంకా ఏం మాట్లాడుతుందో వినాలని కుతూహలం నాలో పొడచూపింది ఆమె అంది,“ఈరోజు పార్టీ లో నిన్ను చూసాను… చాలా హ్యాండ్సమ్‌గా కనిపించావు!” నేను ఆనందంగా,“థాంక్స్!”…

Read More

కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనాల్లో మార్పులు.. భక్తులకు అలర్ట్..! new darshan timings at kadiri lakshmi narasimha swamy temple | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 14, 2026 7:33 PM IST కదిరి శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అంతరాలయ దర్శనం సోమవారం నుంచి శుక్రవారం ఉదయం 6 నుంచి 6.45 వరకు, అభిషేకాలు సాధారణ రోజుల్లో 7కి, శని ఆదివారాలు పండుగలకు 5కి ప్రారంభం కదిరి లక్ష్మి నరసింహ స్వామి దర్శన వేళల్లో మార్పులు… ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తి, భయం, భక్తజన సముద్రంతో ఎప్పుడూ…

Read More

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య….

విశాలాంధ్ర – కూడేరు..అనంతపురం రూరల్ మండల పరిధిలోని కొడిమి గ్రామ సమీపంలో దళిత రైతు ఎం. గోవిందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి చెందినవాడు.గోవిందు తన వ్యవసాయ భూమిలో పంట సాగు చేయడానికి, నీటి బోరు త్రవ్వించేందుకు బయటి వ్యక్తుల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షలకు పైగా అప్పు తీసుకున్నాడు. అయితే బోరులో నీరు పడకపోవడం, పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు మరింత పెరిగాయి. అప్పులపై వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక…

Read More

Fire Safety Awareness: అగ్ని ప్రమాదాలపై అలర్ట్.. పలమనేరులో ఫైర్ సర్వీస్ వారోత్సవాలు..! fire service week celebrations and fire safety awareness progra | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 6:25 PM IST పలమనేరులో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు, మాక్ డ్రిల్స్, ప్రదర్శనలతో అగ్ని భద్రతపై అవగాహన, అమరవీరులకు నివాళులు, సురక్షిత పాఠశాలలు ఆసుపత్రులపై దృష్టి + అగ్నిమాపక వారోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..!!! వేసవి ప్రారంభం అవుతుందంటేనే అగ్ని ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుందనే భయం ప్రజల్లో ఉంటుంది. అలాంటి సమయాల్లో అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎంత కీలకమో ప్రతి ఒక్కరికీ గుర్తుకొస్తాయి. ఈ…

Read More

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరంవిగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం రాజకీయ స్వలాభాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు…

Read More