అజేయం…అజరామరం

దేశం గర్వించేలా రాజధాని నిర్మాణం . భూములిచ్చిన రైతులకు పాదాభివందనం. అమరావతిపై జగన్ ఊసరవెల్లి రాజకీయం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాలాంధ్ర-సచివాలయం: అమరావతి అజేయం… అద్భుతం… అజరామరమని, అమరావతితోనే తెలుగు వైభవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్ట బద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శనివారం తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి మద్దతు పలికిన శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని ఇక ఎవరూ అంగుళం కూడా కదిలించలేరన్నారు….

Read More

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన భట్టి

తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ స్వరూపంమొత్తం బడ్జెట్‌.. రూ.3,24,234 కోట్లురెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లుమూలధన వ్యయం.. రూ.47,267 కోట్లుబడ్జెట్‌ ముఖ్యాంశాలు..1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లుజూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత…

Read More

బయట అడుగు పెట్టాలంటే భయం.. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు..! anantapuram heatwave temperatures soar to 44 degrees. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 10, 2026 7:30 PM IST అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలకు చేరి జనజీవనం దెబ్బతింది, డీహైడ్రేషన్ సన్‌స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిక ఎండలు బాబోయ్ ఎండలు ఎండలు… ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే చాలు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు తన తాపాన్ని చూపించడం ప్రారంభించడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు….

Read More

Today Top 10 News: ఇంకా విధ్వంసం మొదలుపెట్టలేదు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన అసెంబ్లీ – Visalaandhra

. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనంటూ విమర్శలు. అనంతరం వాకౌట్ చేసిన సభ్యులు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనలతో శాసన సభ దద్దరిల్లింది. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రదర్శనగా అసెంబ్లీకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, కుప్పకూలిన శాంతిభద్రతలపై నిలదీయనివ్వరు అనే ప్లకార్డును పట్టుకుని ఆయన తన పార్టీ సభ్యులతో సభకు హాజరయ్యారు. ఉభయసభల నుద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్…

Read More

చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని పెన్నాహోబిలం ఆలయం మూసివేత

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణమును పురస్కరించుకుని మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి తిరుమల రెడ్డి అర్చకులు బాలాజీ మాట్లాడుతూ గ్రహణ సమయం ప్రారంభం కంటే ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేసి, నిత్యార్చనలు నిలిపివేసినట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు…

Read More

ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం , నాటు సారా విక్రయించరాదు

ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్యవిశాలాంధ్ర ధర్మవరం ; ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక మధ్యము కానీ నాటు సారాగాని అక్రమంగా విక్రయించరాదని అలా విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. అనంతరంధర్మవరం ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా స్టేషన్ రికార్డ్స్ ను పరిశీలించారు. ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతి షాపులో…

Read More

ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

–రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ విశాలాంధ్ర ధర్మవరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధా విధంగా కొనసాగించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ తెలిపారుఈ సందర్భంగా వారుధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి లో ఏపీవో కార్యాలయం ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కష్టజీవులకు మేలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి…

Read More

Vijayawada: రాజకీయ అండతో పేట్రేగిపోతున్న రేషన్ మాఫియా.. అక్రమ మార్గాల్లో చౌక బియ్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అధికారులు డిపోల్లో తనిఖీలు చేసినప్పుడు రికార్డుల ప్రకారం నిల్వలు సరిగ్గా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం దందా జోరుగా సాగుతోంది. ఈ ప్రైవేట్ గోదాముల నుంచి బియ్యాన్ని లారీల్లో నింపి ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ కిలోకు రూ. 25 వరకు విక్రయిస్తూ భారీ లాభాలను గడిస్తున్నారు. రాజకీయ అండతో సిండికేట్ రాజకీయం ఈ అక్రమ వ్యాపారం వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని…

Read More

భూముల ఉన్న వారికి సీఎం తీపి కబురు.. ఇక మీ సమస్యలు తీరినట్లే.. ఇది కదా కావాల్సింది… | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 3:18 PM IST గతంలో అమల్లోకి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసినట్లు గుర్తు చేశారు. భూమి రికార్డులు ఎలాంటి మార్పులు లేకుండా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. AP CM Chandrababu Naidu Announces Relief for Landowners New QR Code Pattadar Passbooks to Resolve Land Issues ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో…

Read More