Ontimitta Temple: మూడు రాష్ట్రాల నుండి 3 టన్నుల పుష్పాలు.. నేత్రపర్వంగా కోదండరాముని పుష్పయాగం |

తులసీదళాలు, మల్లెలు, రోజాలు, చామంతులు, గన్నేరు, సంపంగి, మొగలి దళం వంటి వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు 3 టన్నుల పుష్పాలు విరాళంగా అందడంతో కార్యక్రమం మరింత వైభవంగా జరిగింది. Source link

Read More

అమెరికాతో నేరుగా చర్చలుండవు: ఇరాన్

తేల్చి చెప్పిన విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ వేదికగా శనివారం మలివిడత చర్చలు జరగనున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే, తొలిదశ చర్చల మాదిరిగా ఈసారి రెండు దేశాల ప్రతినిధుల మధ్య నేరుగా చర్చలు జరగబోవని తెహాన్ తాజాగా వెల్లడించింది.‘ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష భేటీకి ఎటువంటి ప్రణాళికలు లేవు. ఇరుదేశాల ప్రతినిధుల మధ్య సందేశాలను పాక్ అధికారులు బదిలీ చేస్తారు. అరాగ్చీ…

Read More

Bakrid Festival: బక్రీద్ స్పెషల్.. ఏకంగా రూ.1.10 లక్ష పలికిన ఖరీదైన మేకపోతు.. అంత ధర ఎందుకో తెలిస్తే షాక్.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 24, 2026 7:03 AM IST Bakrid Festival: బక్రీద్ ముందు అనంతపురం మార్కెట్ యార్డులో నారాయణస్వామి తీసుకువచ్చిన ప్రత్యేక మేకపోతు 1.10 లక్షల ధరతో హాట్ టాపిక్, కొనుగోలుదారులు 80 వేలకే ఆగిపోతున్నారు News18 ముస్లింల పవిత్ర పండుగ ‘బక్రీద్’ (ఈద్-ఉల్-అజ్హా) సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోని పశువుల సంతలు, మార్కెట్ యార్డులు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. పండుగకు సమయం దగ్గరపడుతుండటంతో గొర్రె పొట్టేళ్లు, మేకపోతులకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో అనంతపురం…

Read More

Heatwave Hits Andhra Pradesh | ఏపీలో భగ్గుమనే ఎండలు.. బయటకు వస్తే అంతే సంగతి! | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఎండలు అత్యంత తీవ్రంగా ఉండబోతున్నాయని, ఉష్ణోగ్రతలు 40°C నుంచి 45°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ తప్పిదాల వల్లే వాతావరణం వేడెక్కుతోందని ఏయూ వాతావరణశాఖ ప్రొఫెసర్ సి. వెంకటేశ్వర నాయుడు పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.#heatwave #apnews #weatherupdate Source link

Read More

మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు…

గాయని మంగ్లీ (సత్యవతి), న్యాయవాది సింగపోగు సుబ్బారావు మధ్య నడుస్తున్న పరస్పర ఆరోపణల వివాదం మరో మలుపు తిరిగింది. మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుబ్బారావుకు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ (డ్రంకెన్) టెస్ట్ నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరీక్షలో ఆయన రక్తంలో27 mg/100ml ఆల్కహాల్ ఉన్నట్లు రీడింగ్ నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మైక్రోఫైనాన్స్ పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు రూ.10 కోట్లకు మోసం చేశారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తుల…

Read More

Couple Suicide: ఆ జిల్లాలో విషాదం! వడ్డీ వ్యాపారుల వేధింపులకు దంపతులు ఆత్మహత్య.. చనిపోకముందు వీడియోలో ఏం చెప్పారంటే |

Last Updated:Apr 05, 2026 6:39 AM IST అన్నమయ్య జిల్లా గాలివీడులో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య, ఇద్దరు చిన్నారులు అనాథలు, పోలీసులు కేసు నమోదు. News18 వడ్డీ వ్యాపారుల వేధింపులు, తీరని అప్పులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పుల…

Read More

10th Class Toppers: రాష్ట్రం మొత్తానికి దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఆ జిల్లా టెన్త్ టాపర్లకు అరుదైన బహుమతి.. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 03, 2026 10:19 AM IST శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, స్టేట్ టాపర్లు జస్మిత, సాయి పూజిత, మోహిత్ చరణ్‌లకు ఒక్కొక్కరికి 3 సెంట్ల భూమి బహుమతిగా ప్రకటించి సంచలనం సృష్టించారు News18 శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పదో తరగతి టాపర్లకు ప్రకటించిన బహుమతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద సంచలనంగా మారింది. సాధారణంగా ఎవరైనా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే వారికి…

Read More

ఉద్దేశ పూర్వకంగా అలా అనలేదు

క్షమాపణలు చెప్పిన ‘ఉస్తాద్ భగత్ సింగ’ విలన్ పార్తిబన్ హైదరాబాద్: ‘ఉస్తాద్ భగత్ సింగ’ ఈవెంట్‌లో తన మాటల్లో దొర్లిన పదాలపై చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు, దర్శకుడు పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పార్తిబన్ మాట్లాడిన స్పీచ్‌పై విమర్శలు వచ్చాయి. తనను తాను వేదికపై పరిచయం చేసుకుంటూ కులం పేరును ప్రస్తావించారు. అలా మాట్లాడినందుకు…

Read More

Bandla Ganesh Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో బండ్ల గణేష్

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఘనంగా ముగిసిన తర్వాత, కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.#bandlaganesh #tirumalatemple #tirumala Source link

Read More

Rain Alert: ఏపీ రెయిన్ అలర్ట్.. ఈరోజు ఆ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం |

దీని ప్రభావంతో ఇవాళ(మార్చి 9) ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వివరించింది. అయితే అక్కడ ఒకవైపు ఎండలు, మరోవైపు తేలికపాటి వానలు దంచికొట్టనున్నాయి. దీంతో ప్రజలు కాస్త చల్లదనంతో ఊపిరిపీల్చుకోనున్నారు. Source link

Read More