Summer Classes: విద్యార్థులకు శుభవార్త.. సమ్మర్ క్యాంప్ రెడీ.. ఈనెల 24 నుంచి ఉచిత శిక్షణ తరగతులు! |

Last Updated:Apr 21, 2026 7:01 AM IST జవహర్ బాలభవన్ రాజాం వేసవి శిక్షణ తరగతులు, 3 నుంచి 18 ఏళ్ల విద్యార్థులకు ఉచిత కళా కోర్సులు, సర్టిఫికెట్లు, భవిష్యత్ అవకాశాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం + వేసవి సెలవుల్లో విద్యార్థులకు వినూత్న శిక్షణ కార్యక్రమం విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జవహర్ బాలభవన్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రమేష్ తెలిపారు….

Read More

AP News: పవన్ కళ్యాణ్ కోసం మృత్యుంజయ హోమం.. త్వరగా కోలుకోవాలని అభిమానుల పూజలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ పరిస్థితుల్లో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆధ్యాత్మిక శక్తిని సమీకరించుకుని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 21 మంగళవారం ఉదయం 9 గంటలకు కృష్ణా జిల్లా మోపిదేవిలోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భారీ మృత్యుంజయ హోమం జరగనుంది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇది కేవలం ఒక హోమం కాదు.. పవన్ కళ్యాణ్‌పై అభిమానులు, కార్యకర్తలు కలిగి ఉన్న భక్తి, గౌరవం, ప్రేమకు ప్రతీక. రాజకీయాలకు అతీతంగా అగ్రనేతలు…

Read More

Elections: ఇవాళ్టితో ఎన్నికల ప్రచారానికి తెర.. తమిళనాడులో నేడు కూడా చంద్రబాబు ప్రచారం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవి కేవలం తేదీలు కాదు… సామాన్య ప్రజల భవిష్యత్తుపై ప్రభావం చూపే ముఖ్యమైన అంశాలు. తమిళనాడులో డీఎంకే (ఎం.కే. స్టాలిన్) vs ఎన్‌డీఏ (బీజేపీ-ఏఐఏడీఎంకే) మధ్య తీవ్ర పోటీ ఉంది. బెంగాల్‌లో టీఎంసీ (మమతా బెనర్జీ) vs బీజేపీ మధ్య తాడోపేడో అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏ తరపున తమిళనాడులో రెండు రోజుల ప్రచారం చేస్తున్నారు. మొదటి రోజు కోయంబతూర్, చెన్నైలో ర్యాలీలు చేశారు. ఇవాళ రెండో రోజున మదురై-సత్తూర్‌లో కీలక…

Read More

కొల్లేరు అభయారణ్యం పరిధికుదించండి

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖవిశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)కి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం లేఖ రాసింది. అభయారణ్యం పరిధిని సుమారు 20వేల ఎకరాలు తగ్గించేలా 48వ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్‌బీడబ్ల్యూఎల్) సమావేశంలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. సరిహద్దుల నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు పేర్కొంది. దీని వల్ల శాంతిభద్రతల సమస్యలు…

Read More

ఏపీ పేదలకు శుభవార్త.. ఉపాధి హామీ నిధులు విడుదల | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ పథకం కింద రూ.1805.24 కోట్లను విడుదల చేసింది. ఈ విషయాన్ని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తన ఎక్స్‌ అకౌంట్‌లో తెలిపారు. గ్రామాల్లో పనులు చేసే కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించేందుకు ఈ మనీ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. పేదలు, అర్హులైన వారికి ఈ డబ్బుతో ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. ఇక ఏపీలో ఉపాధి హామీ పనులు పెరిగే, జోరందుకునే వీలుంది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని.. ఉపాధి పొందడం ద్వారా…

Read More

వచ్చే 4, 5 రోజులుతీవ్ర వడగాడ్పులు

ఐఎండీ వెల్లడిన్యూదిల్లీ: దేశంలో ఇప్పటికే ఎండలు మండిపోతుండగా… రానున్న నాలుగైదు రోజుల పాటు దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 25 మధ్య వివిధ తేదీల్లో హర్యానా, చండీగఢ్, దిల్లీ, పంజాబ్, తూర్పు రాజస్థాన్, విదర్భ, చత్తీస్‌గఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గంగానది పరివా హక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని…

Read More

Sinlaku super typhoon: దడపుట్టిస్తున్న సిన్లాకు తీవ్ర తుపాను.. వాతావరణంలో పెను మార్పులు.. కొంప ముంచుతోంది! |

ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో తీవ్ర ఎండ వాతావరణమే ఉంటుంది. ఐతే ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొద్ది సేపు పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. అది గంటకు 30 కిలోమీటర్లకు పైగా వేగంతో తిరుగుతోంది. దాని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతంలో ఇవాళ అత్యంత వేగవంతమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. వాటి వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉంది. అందువల్ల ఉత్తరాంద్ర ప్రజలు ఇవాళ జాగ్రత్తగా…

Read More

ఆర్థిక అసమానతలు తగ్గాలి – Visalaandhra

. అప్ప్పుడే నిజమైన ప్రజాస్వామ్య ఫలాలు: సీఎం చంద్రబాబు. పుట్టినరోజున అన్నక్యాంటిన్‌లో స్వయంగా వడ్డించిన సీఎం దంపతులు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఫలాలు దక్కినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నదానం అన్నిటికంటే పవిత్రమైందని, ఇందులో ఎవరికి తోచిన విధంగా వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తన పుట్టిన రోజు సంద ర్భంగా ముఖ్యమంత్రి విజయవాడలోని పటమట అన్నక్యాంటీన్‌కు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లారు. క్యాంటీన్‌కు…

Read More

Heatwave Warning: ఏప్రిల్‌లో 50డిగ్రీలు టచ్ అవడం పక్కా.. ఈసారి ఎండలకు డీప్ ఫ్రై అవ్వాల్సిందే, జాగ్రత్త | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 20, 2026 6:19 PM IST Heatwave Warning: ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మే మాసం రావకముందే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదవుతున్నాయి అంటే ఇక ముందు ముందుకు 50 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది. + Heatwave Warning Heatwave Warning: ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు….

Read More

ట్రంప్‌ను పక్కనపెట్టిన అమెరికా సైన్యం! – Visalaandhra

విమాన పైలెట్‌ను రక్షించే ఆపరేషన్‌పై గోప్యతఅధ్యక్షుడికి సమాచారం ఇవ్వని అధికారులు వాషింగ్టన్: ఇరాన్ భూభాగంలో ఇటీవల అమెరికా ఎయిర్‌మన్ రెస్క్యూ ఆపరేషన్ విషయంలో అమెరికా మిలిటరీ అధికారులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సైతం తెలియ కుండా గోప్యంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆ సమయంలో దేశాధ్యక్షుడు ట్రంప్ నకూ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదని మీడియా కథనాలు వెల్లడించాయి. ట్రంప్ గతంలో వ్యవహరించిన తీరును దృష్టిలో ఉంచుకొని వారు ఆయనకు పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉంచినట్లు తెలిసింది….

Read More