Chandrababu Naidu: ఏపీలో సందడిగా చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కదిరి లక్ష్మీనరసింహస్వామి చెంత 76 టెంకాయల మొక్కు! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 20, 2026 6:55 PM IST చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా కదిరి ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతం, ఆరోగ్యం నిలకడగా ఉందని చిరంజీవి తెలిపారు + సీఎం 76వ పుట్టినరోజు సందర్భంగా 76 టెంకాయలు కొట్టన నాయకులు… దేవాలయాల్లో పూజలు రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించడం. సేవా కార్యక్రమాలు అన్నదానం, పండ్లు పంపిణీ చేయడం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం. నియోజకవర్గాల…

Read More

అమెరికాతో చర్చల్లేవ్

స్పష్టం చేసిన ఇరాన్ తెహ్రాన్: పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ వేదికగా నిర్వహించ తలపెట్టిన రెండో విడత శాంతి చర్చలకు తాము హాజరు కావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికాతో చర్చలకు ప్రతినిధులను పంపడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అమెరికా`ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనున్న వేళ ఇరాన్ ఈ ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటి నుంచి దాన్ని…

Read More

Free Coaching: క్రీడాకారులకు గోల్డెన్ ఛాన్స్.. శాప్ అకాడమీల్లో ఉచిత శిక్షణ.. వసతి, భోజనం ఫ్రీ! | చిత్తూరు వార్తలు (Chittoor News)

విశాఖపట్టణం, కాకినాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఉన్న శాప్ అకాడమీల్లో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన శిక్షణను అందించడమే కాకుండా, ఉచిత వసతి పోషకాహారంతో కూడిన భోజన సౌకర్యాలను కల్పించనున్నారు. 12 రకాల క్రీడల్లో శిక్షణ – మొత్తం 12 రకాల క్రీడలను ఎంపిక చేసి, ఒక్కో నగరంలో ప్రత్యేక విభాగాల్లో శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. తిరుపతి కేంద్రంలో ఇక్కడ బ్యాడ్మింటన్, జూడో, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్ విభాగాల్లో…

Read More

వడివడిగా పోలవరం జలవిద్యుత్

. భారీ టర్బైన్ల వినియోగం. 960 మెగావాట్ల సామర్థ్యంతో 12 ఉత్పత్తి యూనిట్లు. రోజుకు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. దాదాపు 12 టీఎంసీల నీటి వినియోగం. గోదావరి పుష్కరాలకు పూర్తిచేసే లక్ష్యంతో పనులు ముమ్మరం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్న పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా, రాష్ట్రానికి శాశ్వత విద్యుత్ భద్రతను అందించే…

Read More

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

సీఎం రేవంత్ కాళేశ్వరం అవినీతి ఆరోపణలు, పవన్ కల్యాణ్ సైనస్ సర్జరీ విజయవంతం, అమరావతి పై రాజకీయ వాదోపవాదాలు, ఇరాన్ భారత్ నౌకలపై కాల్పుల దర్యాప్తు. Source link

Read More

ప్రజా సమస్యలపై దశలవారీ పోరాటాలు

. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై చర్చావేదికలు. పేదల ఇళ్ల స్థలాలపై రౌండ్‌టేబుల్ సమావేశాలు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారం దిశగా దశల వారీ పోరాటాలకు సన్నద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నిర్ణయించింది. సోమవారం విజయవాడ దాసరి భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.రామకష్ణ, పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ మహిళా బిల్లు…

Read More

Telugu Desam Party: నో కాబినెట్ ఛాన్స్.. మళ్లీ ఆ పదవితోనే సర్దారు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 20, 2026 10:42 PM IST ఏపీలో పల్లా శ్రీనివాసరావు మరోసారి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించగా నేతలు హర్షం వ్యక్తం చేశారు ఏపీలో మరోసారి ఆయనకే టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబ ఏపీలో రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావుకి బాధ్యతలు అప్పగించారు. తనపై నమ్మకముంచి రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన…

Read More

POCSO Case: ప్రేమ పేరుతో మోసం.. బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష.. |

Last Updated:Apr 20, 2026 9:50 PM IST విజయనగరం తెర్లాం పోక్సో కేసులో ముడిదానా హరికృష్ణకు 20 ఏళ్ల జైలు, 3 వేల జరిమానా, బాధితురాలికి 5 లక్షల పరిహారం, ఎస్పీ మహిళల భద్రతపై హెచ్చరిక ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విజయనగరం జిల్లా తెర్లాం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ…

Read More

Dangerous Road: రక్తమోడుతున్న 219 జాతీయ రహదారి: వారంలో ఆరుగురు మృతి.. వణికిపోతున్న బైరెడ్డిపల్లి! |

నెత్తురూడుతున్న జాతీయ రహదారి, వారంలో ఆరు మంది మృతి, వరుస ప్రమాదాలతో భయానకం సృష్టిస్తున్న 219 జాతీయ రహదారి. రాత్రిoబవళ్ళు పోలీస్ శాఖ అవగాహన, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు, హెల్మెట్ అవగాహనఇలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ప్రమాదాలు మాత్రం భయాన్ని సృష్టిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందని ప్రజలు జుట్టు పీకొంటున్నారు. Source link

Read More

అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం – కార్మికుడు మృతి

విశాలాంధ్ర, యాడికి:యాడికి మండలంలోని బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పవన్ కుమార్ రెడ్డి మృతి చెందాడు.ఫ్యాక్టరీ మైన్స్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో టిప్పర్ వాహనం ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాడికి సీఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి, సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. Source link

Read More