Upanayan Sanskar Muhurat 2026: ఉపనయన సంస్కారానికి చాలా శుభ సమయాలు.. ఏ రోజు, ఏ ముహుర్తం బలంగా ఉందో చూసుకోండి | ఆస్ట్రాలజీ

రెండు రకాలు.. యూనివర్సిటీ పంచాంగ్ డైరెక్టర్ డాక్టర్ కునాల్ కుమార్ ఝా ప్రకారం బ్రాహ్మణులలో ఛాందోగ , వాజసనేయి అనే రెండు ప్రధాన శాఖలు ఉన్నాయి. పంచాంగంలో ఛాందోగకు ‘ప్రాధాన్యత’ గల ముహూర్తంలో, వాజసనేయి శాఖకు చెందిన పిల్లలు కూడా ఉపనయన సంస్కారాన్ని చేయవచ్చు. సాధారణంగా శుభప్రదమైన తిథులలో అన్ని వర్గాల వారు ఈ సంస్కారాన్ని చేయవచ్చు, కానీ కొన్ని తిథులు ఛాందోగ, క్షత్రియ మరియు వైశ్య తిథులకు ప్రత్యేకంగా మంచివిగా పరిగణించబడతాయి. ఛాందోగ్ బ్రాహ్మణులకు ఉత్తమ…

Read More

నెతన్యాహుకు వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షం

కొత్త పార్టీ ప్రకటించినఇజ్రాయిల్ మాజీ ప్రధానులుటెలఅవీవ్: ఇజ్రాయిల్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ఓడించ డమే లక్ష్యంగా ఇద్దరు మాజీ ప్రధానులు ఏకమై కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. నెతన్యాహుకు రాజకీయ ప్రత్యర్థులైన మాజీ ప్రధానులు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్‌లు తమ పార్టీలైన యెష్ అటిడ్ (యైర్ లాపిడ్), బెన్నెట్ 2026 (నఫ్తాలి బెన్నెట్)ను విలీనం చేశారు. ఈ కొత్త పార్టీకి ‘టుగెదర్, లెడ్ బై…

Read More

Weather today: భూతాపం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో ఉరుములతో వర్షాలు.. IMD అలర్ట్

Weather today: ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి అనుకుంటున్న తరుణంలో.. రోజూ వానలు పడే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. భూతాపం పెరగడం వల్లే ఇలా అవుతోంది. మరి ఏపీ, తెలంగాణకి సంబంధించి ఏప్రిల్ 28 మంగళవారం వాతావరణం ఎలా ఉందో చూద్దాం. Source link

Read More

యుద్ధం ముగింపునకు ఇరాన్ రెండు దశల ప్రణాళిక?

వాషింగ్టన్: అమెరికాతో యుద్ధం ముగించేందుకు, ీVAర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చినట్లు ఓ అమెరికన్ మీడియా సంస్థ పేర్కొంది. ఈ ప్రతిపాదన లను మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ అధికారుల ద్వారా అమెరికాకు ఇరాన్ తెలియజేసిందని తెలిపింది. అమెరికన్ మీడియా సంస్థ కథనం ప్రకారం… గల్ఫ్ సముద్ర జలాల్లో అమెరికా – ఇరాన్ ఘర్షణను ముగించేందుకు, అమెరికా నౌకాదళం చేస్తున్న ఇరాన్ ఓడరేవుల ముట్టడిని ఆపేందుకు రెండు దశల ప్రణాళికను ఇరాన్ ప్రతిపాదించింది. ఇందుకోసం…

Read More

Google AI Data Centre: నేడు గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ వేడుక.. సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. రూ.1.35లక్షల కోట్ల పెట్టుబడి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

గూగుల్ ఈ హబ్‌ను AdaniConneX, భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి అభివృద్ధి చేస్తోంది. సుమారు 600 ఎకరాల్లో.. అంటే అదవివరం, తార్లువాడ, రాంబిల్లి ప్రాంతాల్లో.. మూడు క్యాంపస్‌లతో నిర్మాణం జరుగుతుంది. 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన ఈ ఏఐ డేటా సెంటర్.. భారతదేశంలో మొదటి గిగావాట్ స్థాయి ఏఐ హబ్ అవుతుంది. ఇది కేవలం డేటా స్టోరేజ్ కాదు.. అధునాతన ఏఐ వర్క్‌లోడ్స్, క్లౌడ్ సర్వీసెస్‌కు శక్తినిచ్చే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఈ ప్రాజెక్ట్ విశాఖను గ్లోబల్ టెక్ మ్యాప్‌పై స్థిరపరుస్తుంది….

Read More

“నేను రేపిస్టును కాను…ఆ చెత్తంతా చదవొద్దు”

జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహంవాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో 31 ఏళ్ల కోల్ థామాస్ అలెన్ అనే దుండగుడు తుపాకులతో విరుచుకు పడటం… అత్యంత వేగంగా భద్రతా సిబ్బంది స్పందించి అతడిని పట్టుకున్న సంగతి విదితమే. అయితే నిందితుడు కాల్పులకు ముందు తన లక్ష్యానికి సంబంధిం చిన వివరాలను కుటుంబ సభ్యులకు పంపించినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అందులో అధ్యక్షుడు, ఉన్నతాధికారుల లక్ష్యంగా దాడి చేయబోతున్నట్లుగా సందేశం పంపించాడు. ఎఫ్‌బీఐ డైరెక్టర్…

Read More

Nellore: ఫోన్ తెచ్చిన తగాదా.. ఎనిమిదేళ్ల బాలుడి ప్రాణం తీసిన పదిహేనేళ్ల కిషోరుడు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 28, 2026 6:00 AM IST మరొకరిని జైలు పాలు చేసింది. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో వెలుగుచూసిన ఈ ఘోరకలి స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా, నేటి తరం పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రతీకాత్మక చిత్రం Nellore: ఆటపాటల వయసులో ఆ ఇద్దరు బాలురు ప్రాణస్నేహితుల్లా ఉండాల్సింది. కానీ, ఆధునిక కాలంలో సెల్‌ఫోన్ అలవాటు వారి మధ్య చిచ్చు పెట్టింది. చిన్నపాటి మొబైల్ వివాదం కాస్తా ఒకరి ప్రాణాన్ని…

Read More

ఒకటికి నాలుగు రెట్ల ప్రతీకారం – Visalaandhra

. ట్రంప్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరిక. పాకిస్థాన్ సరైన మధ్యవర్తి కాదు: తెహ్రాన్. ఒప్పందానికి మÖడురోజులే గడువు: ట్రంప్ తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికా`ఇరాన్ మధ్య రెండో దఫా శాంతి చర్చలపై తర్జనభర్జనలు జరుగుతున్న వేళ ఒప్పందం కుదుర్చుకోకుంటే చమురు పైపులైన్లు పేల్చివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెహ్రాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. దేశ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే ఏ విషయానికైనా మద్దతు ఇచ్చే దేశాలపై నాలుగు రెట్లు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్…

Read More

మహిళలకు భారీ శుభవార్త. 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! |

ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 విడతల్లో ఈ భర్తీ ఉంటుంది. మొదటి విడతలో 2,645 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్ విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్ (https://wdcw.ap.gov.in/) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ నియామక ప్రక్రియను చేపడుతుంది. ఈ విషయాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని వేల…

Read More

ఠారెత్తిస్తున్న ఎండలు – Visalaandhra

. కంభంలో 45.7… కొమ్మిపాడులో 45.1. 227 మండలాల్లో 41కి పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెలలో మరెంత తీవ్రంగా ఉంటాయోనని…

Read More