పిసిపిఎన్డిటి అమలులో మహిళా పోలీసులు భాగస్వామ్యం కావాలి

జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి విశాలాంధ్ర -అనంతపురం : టౌన్ లింగ నిర్ధారణ నిషేధి చట్టం అమలులో స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న మహిళా సంక్షేమ సిబ్బంది, మహిళా పోలీసులు భాగస్వాములు కావాలని జిల్లా ఇంచార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మంగళవారం స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై మహిళా పోలీస్ లకు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు….

Read More

Today Top 10 News: అమెరికా దిగ్బంధనం.. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో లావాదేవీలు చేస్తే ఆంక్షలే

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

ఎన్‌హెచ్-44పై ఆక్రమణల ‘పర్వం’ – Visalaandhra

​- నిబంధనలు గాలికి.. పచ్చదనం మాయం!​- వేదికలపై వృక్షోరక్షితి ప్రసంగాలు.. క్షేత్రస్థాయిలో గొడ్డలి వేట్లు​- అనంతపురం నుండి కొడికొండ చెక్ పోస్ట్ వరకు యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా​- పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు విశాలాంధ్ర-రాప్తాడు: ​అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే 44వ జాతీయ రహదారి (ఎన్.హెచ్-44) ప్రస్తుతం అక్రమార్కులకు కేరాఫ్ గా మారింది. అనంతపురం నగరం నుంచి కొడికొండ చెక్ పోస్ట్ వరకు రహదారికి ఇరువైపులా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. భవిష్యత్తులో రహదారి విస్తరణ కోసం…

Read More

Chanakya Niti: మీ లైఫ్‌లో సక్సెస్‌కి అడ్డుపడేవి ఇవే.. చాణక్యుడు చెప్పిన జీవిత సత్యం తెలుసా..? |

సంబంధాలను నిర్లక్ష్యం చేయడం: జీవితంలో కుటుంబం, స్నేహితులు చాలా ముఖ్యం. చాణక్యుని నీతి ప్రకారం ఒంటరిగా ఎవరూ సంతోషంగా ఉండలేరు. మీరు మీ సన్నిహిత సంబంధాల కోసం సమయం కేటాయించకపోతే, కష్ట సమయాల్లో మీరు ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు. సంబంధాలలో అంతరాలు, అపార్థాలు పెరగడానికి అనుమతించడం మీ జీవితంలో చేసే అతిపెద్ద తప్పులలో ఒకటి కావచ్చు. అందువల్ల, మీరు ప్రేమించే వారితో సమయం గడపడం, బలమైన సంబంధాలను కొనసాగించడం ముఖ్యం. Source link

Read More

ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం – Visalaandhra

సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్విశాలాంధ్ర ధర్మవరం;;మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం పై రైతు సేవాకేంద్ర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని ధర్మవరం సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్ మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ,హాఫ్ మూన్ మోడల్స్,ఏ గ్రేడ్ మోడల్ గురించి వివరించడం జరిగిందన్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో వర్షాభాగం పరిస్థితులు…

Read More

Petrol Diesel Shortage: ‘నో స్టాక్’ బోర్డులు పెడితే చర్యలు.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 28, 2026 5:15 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సరఫరా, బంకులపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష, అక్రమాలు, కృత్రిమ కొరత, తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు, రైతులకు డీజిల్‌కు ప్రాధాన్యత, 1967 ఫిర్యాదుల పరిశీలన Petrol Diesel Shortage: ‘నో స్టాక్’ బోర్డులు పెడితే చర్యలు.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ లభ్యత పరిస్థితులు, బంకుల నిర్వహణపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో…

Read More

ఉరవకొండ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరానికి శ్రీకారం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా గ్రంథాలయ సంస్థ అనంతపురం నిర్వహణలో ఉరవకొండ శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, సృజనాత్మకత పెంపొందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రంథాలయ శాఖ అధికారి ప్రతాపరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్న ఈ శిబిరానికి సంబంధించిన పాంప్లెట్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. బాల్యంలోనే…

Read More

AP News: రైల్వే హబ్‌గా ఏపీ.. జూన్ నుంచి కొత్త రైల్వే జోన్.. 70 నిమిషాల్లోనే అమరావతి టూ HYD.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాష్ట్రానికి అందుతున్న ఆర్థిక మద్దతు గురించి కేంద్రమంత్రి వివరిస్తూ, గతంతో పోలిస్తే రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయి కేటాయింపులు లభించాయని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ. 886 కోట్లు మాత్రమే కేటాయించేవారని, కానీ ప్రస్తుతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే ఏకంగా రూ. 10,134 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. ఈ భారీ నిధుల పెరుగుదల రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధిని చాటిచెబుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 1,06,000…

Read More

విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. చంద్రబాబు, అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా శంకుస్థాపన

15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటుఏపీలో టెక్నాలజీ రంగంలో మరో భారీ పెట్టుబడికి అడుగుపడింది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న క్లౌడ్ ఏఐ హబ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా భాగస్వామ్యంతో గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ…

Read More

Summer Health: సమ్మర్‌లో అన్నం తిన్నా కూడా మీకు నిద్ర పట్టదు..! ఇలా చేయమంటున్న డాక్టర్ |

అన్నాన్ని సరిగ్గా వండితే అది సులభంగా జీర్ణమవుతుందని , తక్షణ శక్తిని కూడా అందిస్తుందని డాక్టర్ పాండే చెప్పారు. వండే ముందు బియ్యాన్ని కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. దీనివల్ల బియ్యంలో ఉండే ఫైటిక్ యాసిడ్ వంటి కొన్ని పోషక వ్యతిరేక పదార్థాలు తగ్గుతాయి, ఇవి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. నానబెట్టే ప్రక్రియ జీర్ణ ఎంజైమ్‌లను కూడా ఉత్తేజపరుస్తుంది, దీనివల్ల అన్నం మరింత త్వరగా , సులభంగా జీర్ణమవుతుంది. Source link

Read More