చిత్తూరులో దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వి. కోట పట్టణంలో ఈరోజు ఉదయం ఈ సంఘటన జరిగింది. వివరాల ప్రకారం, జగన్మోహన్ రెడ్డి రోజూలాగే ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర…

Read More

Fuel Limit in Tirumala | తిరుమలలో పెట్రోల్ పరిమితి.. బైక్లకు 1 లీటర్, కార్లకు 5 లీటర్లు

తిరుమలలో ఇంధన కొరత పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి అక్కడి పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ మరియు డీజిల్ నిల్వల పరిస్థితి, సరఫరా అంతరాయం కారణాలు, భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయా బంకుల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇంధన నిల్వలను సమర్థవంతంగా వినియోగించేందుకు తాత్కాలిక పరిమితులు కూడా అమలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి 1 లీటర్, కార్లు, జీపులు, టెంపో ట్రావెలర్లకు గరిష్టంగా 5 లీటర్ల…

Read More

హనీ ట్రాప్ కేసులో రాజకీయ నాయకుడి అరెస్ట్; పార్టీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అనంతపురం జిల్లాలో హనీట్రాప్ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో ఒక రాజకీయ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విచారణలో రాజకీయ నాయకులు, పోలీసులు, మరికొంతమంది మహిళలు కలిసి ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. ఈ ముఠా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసులో ఏ పార్టీకి చెందిన నాయకుడు అరెస్ట్ అయ్యారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ వ్యవహారంపై మరింత…

Read More

ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. చరిత్ర సృష్టిస్తున్నాం: మంత్రి లోకేశ్‌

విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు శంకుస్థాపన జ‌రిగింది. ఈ చారిత్రక ప్రాజెక్టుతో ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ.. ఇకపై ఃడేటా సిటీఃగా ప్రపంచ పటంలో నిలవనుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చిందని, ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.శంకుస్థాపన కార్య‌క్ర‌మం అనంతరం మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు…

Read More

Tirupati Train: శ్రీవారి భక్తులకు రైల్వే శుభవార్త… హైదరాబాద్, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ట్రైన్ |

ఈ రైళ్లు దారిలో పాకాల, పీలేరు, మదనపల్లె రోడ్, ములకలచెరువు, కదిరి, ధర్మవరం, అనంతపురం, ఢోన్, కర్నూల్ సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్, మహబూబ్‌నగర్, కాచిగూడ, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణ, బస్మత్, హింగోలి డెక్కన్, వాషిమ్, అకోలా రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

తగ్గిన బంగారం, వెండి ధరలు – Visalaandhra

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, గ్లోబల్ డిమాండ్ తగ్గడంతో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఒడుదొడుకులు తాజాగా ధరల తగ్గుదలకు దారితీశాయి. పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710…

Read More

Weekly Numerology Horoscope: ఏప్రిల్ 27 నుండి మే 3 మీ జాతకం ఇదే.. మీరు పుట్టిన డేట్ నంబర్ ఆధారంగా ఫ్యూచర్ తెలుసుకోండి |

Last Updated:Apr 28, 2026 11:48 AM IST Weekly Numerology Horoscope: గణేశుడు 1 నుండి 9 వరకు గల సంఖ్యలకు వృత్తి, ఆరోగ్యం, ఆర్థికం, సంబంధాలు, అదృష్ట సంఖ్యలు , రంగులకు సంబంధించిన వారపు సంఖ్యాశాస్త్ర అంచనాలను అందిస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ ఆధారంగా వారం మీ జాతకం తెలుసుకోండి. Source link

Read More

ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో పెట్టుకుంటే ఆంక్షలు తప్పవు

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరిక వాషింగ్టన్: ఒక పక్క చర్చలు అంటూనే మరో పక్క అమెరికా బాహాటంగానే ఇరాన్ మÖలాలపై దెబ్బతీసే కుట్రలు చేస్తోంది. ఇరాన్ ఆర్ధిక వనరులను దెబ్బతీస్తాం అని చెపుతూ హోర్మూజ్‌ని దిగ్బంధనం చేసింది. తాజాగా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ విమానయాన సంస్థలతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని విదేశీ కంపెనీలకు యూఎస్ ట్రెజరీ సూచించింది. అలాకాక ఎవరైనా లావాదేవీలు జరిపినట్లైతే……

Read More

Super el nino 2026: ఈసారి ప్రళయ కాల ఎల్ నినో.. ఏపీ, తెలంగాణలో మహా కరవు.. ముందుంది వినాశనం! |

ఎల్ నినో వస్తే సమస్యేంటి?: వాతావరణ మార్పులు అనేవి మనకు వెంటనే ఫలితం చూపించవు. ఎల్ నినో అలాంటిదే. ఇది వచ్చినప్పుడు మన ఏపీ, తెలంగాణ, హైదరాబాద్‌లో ఎండల తీవ్రత బాగా పెరగడమే కాదు.. పంటలు సరిగా పండవు. పువ్వువు, కాయలు రావు. దిగుబడి బాగా తగ్గిపోతుంది. అలాగే.. నదులు, చెరువుల్లో నీరు బాగా తగ్గిపోతుంది. మన గోదావరి, కృష్ణా నదుల్లో కూడా నీరు చాలా వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే.. రాయలసీమ, ఉత్తర తెలంగాణ…

Read More

Tirupati Petrol Bunk Owner Distributes Free Fuel | తిరుపతిలో ఉచితంగా పెట్రోల్.. ఎగబడ్డ జనం

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొరత వదంతులతో ప్రజలు బంకుల వద్ద బారులు తీరుతుంటే, తిరుపతిలో ఒక బంక్ యజమాని ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.#tirupati #petrolbunk #apnews Source link

Read More