కేరళం సీఎంగా వి.డి.సతీశన్ – Visalaandhra
కేరళం ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. గురువారం న్యూఢిల్లీలో సీఎంగా సతీశన్ పేరును ఏఐసీసీ ప్రకటించింది. కేరళం ముఖ్యమంత్రి పదవి రేసులో రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అయితే కేరళంలోని పార్టీ కేడర్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని వి.డి.సతీశన్ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చివరగా సతీశన్ ఎంపిక.. ఏప్రిల్లో నాలుగు రాష్ట్రాలు,…


