నిజంగానే…అబద్ధాలు ఆడను: టబు

హైదరాబాద్: కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి టబు. హైదరాబాద్‌లో పుట్టిన తబస్సు ఫాతిమా హష్మి ‘టబు’గా చిత్ర పరిశ్రమలో పాపులర్ అయ్యారు. హిందీలో బాల నటిగా తెరంగ్రేట్రం చేసిన టబు తెలుగు సినీ పరిశ్రమలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ‘సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం ఎప్ప్పుడూ చెప్పకూడదని, డేట్స్ ఖాళీ లేవని చెప్పి తప్ప్పుకోమని చాలా మంది నాకు సలహాలు ఇచ్చారు. కానీ అబద్ధాలు…

Read More

తైవాన్ విషయంలో తలదూర్చొద్దు

ట్రంప్‌ను హెచ్చరించిన జిన్‌పింగ్హర్మూజ్‌ను తెరవాల్సిందేఅమెరికా, చైనా అధ్యక్షుల ఏకాభిప్రాయంబీజింగ్: తైవాన్‌పై కన్నేసిన చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్…తైవాన్ విషయంలో తల దూర్చొద్దని ట్రంప్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్ విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దన్నారు. అక్కడ తేడాలొస్తే అమెరికా, చైనాల మధ్య యుద్ధాలు తలెత్తే ముప్ప్పుందన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం చైనాకు వచ్చిన ట్రంప్‌తో బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల’లో జిన్‌పింగ్ గురువారం రెండు గంటలపాటు భేటీ అయ్యారు. తైవాన్ విషయం సహా…

Read More

పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ – Visalaandhra

రూ.15,803 కోట్లతో ప్రాజెక్టు. రక్షణ, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులు. నేడు భూమి పూజ. రక్షణ మంత్రితో కలిసి పాల్గొననున్న సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఇరిగేషన్, హార్టికల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక రంగం చేరనుంది. ఇకపై రాయలసీమ దేశ రక్షణ రంగంలోనూ తన ముద్రను వేయబోతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మక అడ్వాన్స్‌డ్ మీడియం…

Read More

పొదుపు చేద్దాం – Visalaandhra

. ప్రజల్లో అవగాహన పెంచుదాం. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’. ఏసీలు 26 డిగ్రీలకే పరిమితం. మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. నిర్లక్ష్యం తగదంటూ అధికారులపై సీఎం ఆగ్రహం విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలంటే పరిపాలనలో క్రమశిక్షణ, ప్రజా ప్రతినిధుల్లో పొదుపు మంత్రం నిరంతరం ప్రతిబింబించాలని… దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాలకులు సామాన్యుడిలా ఆలోచించినప్పుడే నిజమైన మార్పు సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రస్తుత…

Read More

ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు

విజయ్ సర్కారు ప్రకటన చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ పాలనలో వేగంగా ముందుకు కదులుతున్నారు. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. బడులు, గుడుల వద్ద మద్యం దుకాణాలు రద్దు చేయడంతో పాటు అనేక చర్యలు తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బొనాంజా ప్రకటించారు. కరవు భత్యం (డీఏ)లో 2 శాతం పెంచుతున్నట్లు గురువారం ప్రకటించారు. దీంతో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఇది 2026 జనవరి 1…

Read More

ఇది ప్రజాస్వామ్యమేనా?

ఈసీల నియామకంపై సుప్రీం ప్రశ్న న్యూదిల్లీ: భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రశ్నించారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, కేబినెట్ మంత్రితో కూడిన కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామకంపై నిర్ణయం తీసుకుంటోంది. నియామక ప్రక్రియపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ దత్తా కీలక ప్రశ్నలు సంధించారు. సీబీఐ డైరెక్టర్ నియామక…

Read More

ఉద్యాన పంటలకు రాయలసీమ కేంద్రం – Visalaandhra

. రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల పరిశ్రమలు. ఉన్నత విద్యాశాఖలో 1,523 పోస్టులు. విద్యుత్ సంస్థల్లో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. పెట్టుబడుల ఆకర్షణకు సీఎఫఈ గడువు 6 నెలల పొడిగింపు. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏఐపీబీ ఆమోదించిన రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టులతో పాటు ఉద్యోగాల కల్పనకు సంబంధించిన కీలక అంశాలకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమలు, సమాచార సాంకేతిక, ఇంధన, ఆరోగ్య,…

Read More

అంధకారంలో క్యూబా – Visalaandhra

ఇంధన నిల్వలన్నీ ఖాళీఅమెరికా చర్యలతో సంక్షోభంహవానా: క్యూబా అంధకారంలో చిక్కుకుంది. అక్కడి ఇంధన నిల్వలన్నీ ఖాళీ అయ్యాయి. అమెరికా ఆంక్షలు, దిగ్బంధనాలతో ద్వీపదేశంలో చమురు సంక్షోభం ముదిరింది. డీజిల్ లభించడం లేదని క్యూబా విద్యుత్, గనుల మంత్రి వెల్లడించారు. రాజధాని హవానా అంధకారంలో చిక్కుకున్నట్లు తెలిపారు. 20`22 గంటలు చిమ్మచీకటిలో ప్రజలు గడపాల్సి వస్తున్నదన్నారు. ఇప్పటికే ఆహారం, ఇంధనం, మందుల కొరత ఉండటంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తంచేశారు. చాలా…

Read More

విరోధులుగా కాదు… మిత్రులుగా ఉందాం

. సుస్థిర బంధాన్ని పటిష్ఠపర్చుకుందాం. తైవాన్ విషయంలో తేడా రానివ్వద్దు. హోర్మూజ్‌ను తెరవడమే శ్రేయస్కరం. ట్రంప్‌తో భేటీలో జిన్‌పింగ్ బీజింగ్: తమ మధ్య శత్రుత్వం వద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. అమెరికా, చైనా మిత్రదేశాలుగా ఉండటం అందరికీ ప్రయోజనకరమని చెప్పారు. ట్రంప్ చైనా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో ఇద్దరు అధినేతలు భేటీ అయ్యారు. తొమ్మిదేళ్ల తర్వాత బీజింగ్‌లో ట్రంప్…

Read More

శబరిమల కేసులో తీర్పు రిజర్వు – Visalaandhra

న్యూదిల్లీ: శబరిమల ఆలయం సహా వివిధ మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష, మతస్వేచ్ఛపై దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. ఈ నెల 29లోపు లిఖితపూర్వక వాదనలకు అంగీకారం తెలిపింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును రెండువారాలకు పైగా విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు సి.ఎస్. వైద్యనాథన్, అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గీ, ఇందిరా జైసింగ్‌ల వాదనలను…

Read More