ఇక మూడో దశ ఎస్‌ఐఆర్ : ఈసీ

న్యూదిల్లీ: మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర ఉన్నాయి. ఈ దశలో 3.94 లక్షల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు 36.73 కోట్ల…

Read More

బంగారు రుణాలపై ఆర్‌బీఐ ఆంక్షలు – Visalaandhra

. రూ.2.50 లక్షలు దాటితే ఐటీ రిటర్న్స్. ముడి బంగారం, బిస్కెట్లపై రుణం ఇవ్వరు. 22 క్యారెట్ల ఆధారంగానే విలువ లెక్కింపు. మధ్యతరగతి వర్గాల్లో ఆందోళన విశాలాంధ్రబ్యూరో – అమరావతి: అత్యవసర సమయంలో ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి సులభంగా రుణం పొందే రోజులు ఇక కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రిజర్వు బ్యాంక్ తీసుకొచ్చిన తాజా నిబంధనలతో గోల్డ్ లోన్‌ల ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఇప్పటికే విజయవాడ రీజియన్ పరిధిలోని వివిధ బ్యాంకులు ఈ…

Read More

లేగ దూడల ప్రదర్శన .. – Visalaandhra

జిల్లా పశు గనాభివృద్ధి అధికారి వెంకటేష్విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని రావులచెరువు గ్రామం లో జిల్లా పశుగానబీవృధి సంస్థ వారి ఆధ్వర్యంలో లేగ దూడల(పెయ్యా దూడలు) ప్రదర్శన నిర్వహించడం జరిగిందని జిల్లా వాసు గణాభివృద్ధి అధికారి వెంకటేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా సుమారు 37 దూడలు ఈ శిబిరమునకు పాడి రైతులు తీస్కొని రావడం జరిగింది అని తెలిపారు.వచ్చినట్వాంటి లేగ దూడలకు నట్టల నివారణ తాగించి, ప్రతి దూడకు ఖనిజ లవన మీశ్రమ…

Read More

ఎల్లుండి అండమాన్ కు నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ నివేదిక

అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రానున్న రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలకు వాతావరణం అనుకూలంగా ఉందని, మరో రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకొచ్చని తెలిపింది. తుపాను వలయం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించిందని, రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని పేర్కొంది.ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల అకాల వర్షాలు పడుతున్నప్పటికీ, కాసేపటికి లేదా మరుసటి రోజు ఎండలు…

Read More

సత్యసాయి జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు – ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టు విశాలాంధ్ర – పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల…

Read More

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒక రోజు నో వెహికల్ డే

నా దేశం – నా బాధ్యత పేరుతో ఏపీలో పొదుపు చర్యలు ప్రారంభించిన ప్రభుత్వంబంగారం కొనుగోళ్లు తగ్గించి, స్వదేశీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తిరైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని, ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని పిలుపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంధన పొదుపు చర్యలపై క్యాబినెట్‌లో కీలక చర్చ జరిగింది. ఈ క్రమంలోనే వారికి ఒక రోజు నో వెహికల్ డేను పాటించాలని నిర్ణయించారు….

Read More

ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల – Visalaandhra

అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ర్యాంకు కార్డులువాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చుఉన్నత విద్యా ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా వీటిని విడుదల చేశారు. 9,990 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 9,320 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత శాతం 93.29 శాతంగా ఉంది. ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు….

Read More

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధి దాటిన రెండు ఎల్‌పీజీ నౌకలు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నవేళ పర్షియన్ గల్ఫ్‌ నుంచి భారత్‌కు వంటగ్యాస్‌ను తీసుకువస్తున్న రెండు నౌకలు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. దీంతో ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర వాణిజ్యమార్గాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో ఇంధనరవాణా మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఖతార్‌లోని రాస్ లఫాన్ నౌకాశ్రయం నుంచి గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వంటగ్యాస్‌ను తరలిస్తున్న ఃసిమిః నౌక గురువారం ఒమన్ గల్ఫ్‌లోకి ప్రవేశించింది. ప్రయాణసమయంలో ఈనౌక…

Read More

యూపీలో తుఫాన్ బీభత్సం.. 89 మంది మృతి….

మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. క్యుములోనింబస్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. ‘‘గాలి దుమారం, వడగళ్ల వాన, పిడుగుల కారణంగా మే 13న పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. దీంతో వేర్వేరు వర్ష సంబంధిత ఘటనల్లో 89 మంది మృతి చెందారు. మరో 53 మంది గాయపడ్డారు. 114 జంతువులు…

Read More

వర్క్ ఫ్రమ్ హోమ్‌పై ఏపీ సర్కార్ కసరత్తు..

పశ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపునకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇంధన సంక్షోభాన్ని నివారించే ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసే అంశంపై ఏపీ సర్కార్ తీవ్రంగా యోచిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ప్రాచుర్యం పొందిన ఈ విధానం, మళ్లీ ఇప్పుడు యుద్ధ పరిస్థితుల కారణంగా తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం…

Read More