మాజీ ఎంపీపీ దివంగత తోరాటి కి ఘన నివాళి

విశాలాంధ్ర – కడియం : మండల అధ్యక్షుడిగా, సర్పంచిగా కడియం మండల అభివృద్ధికి విశేష సేవలు అందించిన మాజీ ఎంపీపీ దివంగత తోరాటి సత్యనారాయణ 10వ వర్ధంతి వేడుకలు శుక్రవారం కడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత తోరాటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు పంచిపెట్టారు. కడియం మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ద్వారా, ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని పలువురు…

Read More

నేటి సమాజంలో యోగ ప్రాముఖ్యత అత్యంత అధికం

యోగా మాస్టర్స్ దాసరి రామన్న, చార గుండ్ల నరేష్, ప్రభాకర్విశాలాంధ్ర ధర్మవరం;; నేటి సమాజంలో యోగా ప్రాముఖ్యత అధికంగా ఉందని ప్రతి మనిషి యోగాను అభ్యసించుకోవాలని యోగా మాస్టర్ దాసరి రామన్న, చారగుండ్ల నరేష్, ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని శివానగర్ మున్సిపల్ హైస్కూల్లో శివ సాయి యోగ సెంటర్లో వేసవి కాలంలో ఉచిత యోగ సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ తరగతులు మే 31వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు….

Read More

విఎస్ఎస్ చైర్ పర్సన్ గా శెట్టి. మల్లేష్..

విశాలాంధ్ర-డుంబ్రిగుడ : డుంబ్రిగుడ వన సంరక్షణ సమితి చైర్ పర్సన్ గా శెట్టి. మల్లేశ్వర రావు, వైస్ చైర్మన్ గా ఎం. మినీ ని డుంబ్రిగూడ గ్రామస్తులు శనివారం సామాజిక భవనంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ టి సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ టిఎన్టియుసి అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం. స్వామి, ఎంపీటీసీ సింహాద్రి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కృష్ణం నాయుడు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఉద్దంగి, రేణుక, వెంకటరాజు…

Read More

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ సిపిఐ జిల్లా కమిటీ పిలుపు మేరకు శనివారం బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ పై 3.29, డీజిల్ పై 3.14 రూపాయలు పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపిందని…

Read More

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నాం

– మంత్రి సత్యకుమార్ యాదవ్విశాలాంధ్ర ధర్మవరం; ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ మరోసారి మానవత్వాన్ని చాటిచెప్పారు. అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మొత్తం 49 మంది…

Read More

పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించండి..

ఎంఈఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; మే 25వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత శాతమును సాధించాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 నిమిషముల వరకు నిర్వహిస్తామని తెలిపారు. మీ 25న ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు (గ్రూప్…

Read More

ఉచిత షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం..

శ్రీ సత్య సాయి జిల్లా షూటింగ్ బాల్స్ అసోసియేషన్విశాలాంధ్ర ధర్మవరం;;గత 2 సంవత్సరాల నుండి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు పట్టణంలోనే ఏకైక షూటింగ్ బాల్స్ సమ్మర్ క్యాంపు,రెగ్యులర్ ప్రాక్టీస్, నిర్వహించినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఎంతోమంది క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చు దిద్దుటకు నిరంతరం కృషి చేస్తున్న సత్యసాయి జిల్లా అసోసియేషన్ సెక్రటరీ జింక ఉదయ్ కిరణ్, స్థానిక అసోసియేషన్…

Read More

బ్రూణ హత్యలు నిరోధానికి ముప్పేట దాడి తప్పనిసరి…..

జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ. ….విశాలాంధ్ర అనంతపురం టౌన్ : కడుపులో ఆడబిడ్డ అని తెలిసినంతనే అబార్షన్ పేరుతో చిదిమి వేయడం నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమానితులపై నిఘా ఉంచాలని పెంచాలని జిల్లా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ కమిటీ తీర్మానించింది. జిల్లా ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ సి. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ సమావేశం జిల్లావైద్యాధికారికార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ లింగ నిర్ధారణ జరగకుండా తీసుకుంటున్న…

Read More

ఏఐఎస్బి రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు జయప్రదం చేయండి

ఏఐఎస్బి కార్యదర్శి పోతులయ్య విశాలాంధ్ర ధర్మవరం; మే నెల 17, 18, 19 వ తేదీలలో తణుకులో నిర్వహించే ఏఐఎస్బి రాష్ట్ర విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పోతలయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్పందన హాస్పిటల్ ఆవరణములో డాక్టర్ బషీర్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల విద్యార్థులకు కాస్మోటిక్, మెస్…

Read More

నైరుతి రుతుపవనాల ఎంట్రీకి టైమ్ ఫిక్స్.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ గుడ్‌న్యూస్

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపింది.ప్రస్తుతం తీవ్రమైన వేసవి ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు త్వరలో ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికి ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. దేశ వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే రానున్నాయని ఐఎండీ పేర్కొనడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సాధారణంగా ప్రతి సంవత్సరం…

Read More