మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మా పోరాటాలు ఆగవు..
సత్య సాయి ఎర్రగుంట పంపు హౌస్ కార్మికులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎర్రగుంట పంపు హౌస్ వద్ద గల సత్యసాయి కార్మికులు తమ సమస్యలు పరిష్కారమయేంతవరకు తమ పోరాటాలు ఆపమని వారు తమ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి యొక్క నిరసన కార్యక్రమం 13వ రోజుకు చేరుకుంది. కార్మికులందరూ నోటికి రిబ్బన్ కట్టుకొని తమ మౌన పోరాట నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ గత ఐదు నెలలుగా వేతనాలు రాక కార్మికులు చాలా…


