కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను దారుణంగా వంచిస్తోంది : ఖర్గే

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను దారుణంగా వంచిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేరళలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంధన ధరల పెంపుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపు వంటి అంశాలు చర్చకు వస్తే అధికార పార్టీకి ఎక్కడ ఓట్ల నష్టం జరుగుతుందోననే భయంతోనే మోదీ ప్రభుత్వం ఇన్నాళ్లూ ఈ ధరల పెంపు నిర్ణయాన్ని తొక్కిపెట్టిందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల ప్రక్రియ అంతా…

Read More

చివరిక్షణంలోనూ స్టీరింగ్ కాలమ్ పట్టుకొనే.. ఎయిరిండియా ఘటనలో పైలట్ ప్రయత్నం

అహ్మదాబాద్‌లో గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన మరో హృదయ విదారక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో విమానంలోని ప్రయాణికులను రక్షించేందుకు పైలట్ సుమిత్ సబర్వాల్ చివరి క్షణం వరకూ ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఆయన మృతదేహాన్ని పరిశీలించిన వ్యక్తులు తెలిపిన వివరాలు ఇప్పుడు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.గత జూన్‌లో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు.మృతుల్లో తన…

Read More

డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. 96.18 వద్ద చారిత్రక కనిష్టానికి..

అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారత రూపాయి మరింత ఒత్తిడికి గురైంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయి 96.18 వద్ద నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బాండ్ యీల్డ్స్ భారీగా పెరగడం, ముడి చమురు ధరలు ఎగబాకడం ఇందుకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారైన భారత్‌పై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు. ఆసియాలోనే అత్యంత బలహీన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా…

Read More

కాంగో, ఉగాండాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి

విజృంభిస్తోన్న ఎబోలా వైరస్ఉగాండా: ఆఫ్రికాలోని కాంగోలో ‘ఎబోలా’ వైరస్ విజృంభిస్తోంది. అక్కడ ఈ ప్రాణాంతక వ్యాధి సోకి ఇప్పటికే 88 మంది మృతి చెందారు. మరో 300 మందకిపైగా ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న ఉగాండాలోనూ ఈ వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీనితో కాంగో, ఉగాండాలో ఆరోగ్య అత్యవసర స్థితిని విధిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచఓ) ప్రకటించింది. కాంగో పొరుగు దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని…

Read More

నష్టపోయిన చీని తోటల రైతులను వెంటనే ఆదుకోవాలి ..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి, ఈశ్వరయ్య

విశాలాంధ్ర-శింగనమల: సిపిఐ, రైతు సంఘం ల అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం పాపినేపాల్యం గ్రామంలో అడుగంటి ఎండిపోయిన చీని రైతు పొలాలను నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ పంట పరిశీలన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని, పండ్ల తోటలకు రక్షణ నిధులు అందిస్తామని, చీని-టమోటా పండ్ల రసాల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం…

Read More

సిపిఐ సోషల్ మీడియా అభివృద్ధికి10.000 విరాళం.

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సోషల్ మీడియా అభివృద్ధికి రాష్ట్ర కన్వీనర్ సాయికుమార్ కి లాప్టాప్ కొనడానికి సత్యవేడు సిపిఐ పార్టీ నియోజకవర్గ కమిటీ పదివేల రూపాయలు విరాళంగా విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి. హరినాథ్ రెడ్డి గారి కి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి పి మురళి సత్యవేడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి ఆంబాకం చిన్నిరాజ్. ఏఐటీయూసీ సత్యవేడు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు అన్నా దురై, చంద్ర.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా…

Read More

అరసం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 83 వ వార్షికోత్సవం సందర్భంగా 20 వ రాష్ట్ర సభలు స్థానిక బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవనంలో ఈ నెల 23, 24 తేదీలలో నిర్వహించనున్నట్లు అరసం సభలు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సాకం నాగరాజ తెలిపారు. ఈ సందర్భంగా అరసం సభలకు సంబంధించిన కరపత్రాలు ఆహ్వాన పత్రికలను బైరాగిపట్టెడలోని ఎస్టీయూ భవన్ గ్రంథాలంలో ఆదివారం ఉదయం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు ఎన్. విశ్వనాథ రెడ్డి తిరుపతి,…

Read More

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరడం అనుమానమే

*జనగణమన జాతీయ గీతం సమాధికి కుట్ర*మామూలీకరణ నిషేధించాలి*‘సర్’ కు వ్యతిరేకంగా పౌరులు ఉద్యమించాలి*భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అందరిదీ-ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ (విశాలాంధ్ర – తిరుపతి) ‘‘వచ్చే ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురుతుందనే నమ్మకం లేదు. నేడు జాతీయ గీతం కంటే ముందు వందేమాతరం పాడాలని చెబుతున్నారు. సమయం తక్కువగా ఉందనే నెపంతో జాతీయ గీతాన్ని పక్కన పెట్టే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత…

Read More

స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డు విరాళం…..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ సందర్భంగా కూల్ డ్రింక్స్ బండి వ్యాపారి శ్రీనివాసులు స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డును విరాళంగా అందించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చిన్నారుల్లో పఠనాసక్తి, మానసిక వికాసం పెంపొందించేందుకు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, నేటి కాలంలో చిన్నారులు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో పుస్తక పఠనం, మేధోపరమైన ఆటల…

Read More

మాజీ ఎంపీపీ దివంగత తోరాటి కి ఘన నివాళి

విశాలాంధ్ర – కడియం : మండల అధ్యక్షుడిగా, సర్పంచిగా కడియం మండల అభివృద్ధికి విశేష సేవలు అందించిన మాజీ ఎంపీపీ దివంగత తోరాటి సత్యనారాయణ 10వ వర్ధంతి వేడుకలు శుక్రవారం కడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత తోరాటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు పంచిపెట్టారు. కడియం మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ద్వారా, ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని పలువురు…

Read More