పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ

సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా…

Read More

ఇంధన ధరల పెంపు.. ఆయిల్ కంపెనీలకు రూ. 52,700 కోట్ల భారీ ఊరట

ఇటీవల పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచడం వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) భారీ ఊరట లభించనుంది. ఈ పెంపుతో కంపెనీలకు సుమారు రూ. 52,700 కోట్ల వరకు ఉపశమనం కలుగుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. శనివారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీలు ఎదుర్కోనున్న మొత్తం నష్టాల్లో ఈ ఉపశమనం దాదాపు…

Read More

లంచ్ బాక్స్‌తో సచివాలయానికి..

సాధారణ ఉద్యోగిలా విధులకు హాజరవుతున్న తమిళనాడు సీఎం విజయ్సమయానికి ముందే సచివాలయానికివిజయ్ పనితీరుపై ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలుతమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్, తన విలక్షణమైన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం…

Read More

జిన్‌పింగ్ హెచ్చరిక…దిగివచ్చిన ట్రంప్!

తైవాన్ స్వాతంత్య్రం కోసం మేం పోరాడబోమన్న అమెరికా అధ్యక్షుడువాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హెచ్చరికలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలొగ్గారు. తైవాన్ ఎన్నటికైనా మాదే. దాని గురించి తలదూరిస్తే మంచిది కాదు. ఘర్షణ, యుద్ధం వరకు దారితీస్తుందని చైనా పర్యటనలో ట్రంప్‌కు జిన్‌పింగ్ హెచ్చరించారు. దీనితో దిగివచ్చిన ట్రంప్…తైవాన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అది తమకు కష్టమైన సమస్యేనని వెల్లడించారు. భౌగోళికంగా ఆ ప్రాంతం తమకు చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు. ‘తైవాన్ అంశం…

Read More

అమెరికా ‘సామాజికి వాతావరణం’లో మార్పులు – Visalaandhra

జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వ్యాఖ్యబెర్లిన్: అగ్ర రాజ్యం అమెరికాపై జర్మన్ చాన్సలర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో మునుపటి పరిస్థితులు లేవని, అక్కడ ‘సామాజిక వాతావరణం’లో చాలా మార్పులు సంభవించాయని జర్మన్ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వ్యాఖ్యానించారు. అమెరికాలో చదువుకు, ఉద్యోగాలకు వెళతామని తన పిల్లలు చెబితే, సరేనంటూ వారిని ప్రోత్సహించలేనని… ఆ దేశంలో ఉన్నపళంగా మారిన పరిస్థితులే ఇందుకు కారణం అన్నారు. ‘వాస్తవానికి నేను అమెరికాకు గొప్ప అభిమానిని. కానీ, ప్రస్తుతానికి ఆ అభిమానం…

Read More

నూతన ఎస్బిఐ రీజినల్ మేనేజర్ గా కె రమేష్ బాబు పదవీ బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర ధర్మవరం : నూతన ఎస్బిఐ రీజినల్ మేనేజర్ గా కె. రమేష్ బాబు బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. వీరు అనంతపురం నుంచి బదిలీగా ధర్మవరం కు రావడం జరిగింది. గతంలో ఉన్న శశిధర్ అనంతపురంకు బదిలీ అయ్యారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ బ్యాంకు కస్టమర్లకు అన్ని విధాల తన సహాయ సహకారాలను అందిస్తానని, వారి అభివృద్ధి బాటే మా లక్ష్యము అని తెలిపారు. బ్యాంకు కస్టమర్లకు ఎటువంటి సమస్యలు ఎదురైనను తాను పరిష్కరిస్తానని…

Read More

వాల్మీకి ప్రతిభా అవార్డ్స్ కు దరఖాస్తు చేసుకోండి..

ధర్మవరం వాల్మీకి ఉద్యోగుల సంఘంవిశాలాంధ్ర ధర్మవరం::శ్రీసత్యసాయి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం 2025- 26 సం,, ప్రతిభ అవార్డ్స్ కార్యక్రమం, ధర్మవరం శిరిడి సాయిబాబా కళ్యాణమండపం నందు ధర్మవరం నియోజకవర్గ వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మే 31 వ తేదీ ఆదివారం ఘనంగా నిర్వహించుటకు సిద్దమైంది.సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మికులు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చును అని వాల్మీకి ఉద్యోగుల సంఘం వారు తెలిపారు. ప్రతిభాఅవార్డులకోసం* దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు పదవ తరగతిప్రభుత్వ పాఠశాలల్లో 450మార్కులు…

Read More

నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సర్ ఆర్ధర్ కాటన్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర – కడియం : ధవలేశ్వరం వద్ద కాటన్ దొర నిర్మించిన బ్యారేజీ వలన గోదావరి పరివాహక ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని పలువురు నర్సరీ రంగ పెద్దలు పేర్కొన్నారు. కడియం మండలం, కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ నందు, అధ్యక్షులు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో, కాటన్ దొర 223 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాటన్ దొర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు….

Read More

రైతు కందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కాటన్ జయంతి వేడుకలు

— పదిమంది రైతు కూలీ కుటుంబాలకు 20 లక్షల పంపిణీ విశాలాంధ్ర – కడియం : ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణంతో గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసి, తెలుగు రైతాంగానికి అపారమైన సేవలు అందించిన సర్ ఆర్థర్ కాటన్ పేరు యుగాల పాటు చిరస్థాయిగా నిలిచిపోతుందని సత్తి భాస్కర రెడ్డి (కంద రెడ్డి) అన్నారు. కడియం మండలం, దుళ్ల గ్రామంలో, కంద రెడ్డి ఆధ్వర్యంలో సర్ ఆర్థర్ కాటన్ 223 వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు….

Read More

కే నాగలాపురం సుంకులాపరమేశ్వరి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

హాజరైన ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరివిశాలాంధ్ర-గూడూరు: కర్నూలు జిల్లా గూడూరు మండలం కె నాగలాపురం గ్రామ శ్రీ సుంకుల పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని నూతన ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ నిర్మాణ దాత సేతుపతి రాజ్ కుమార్, వైస్ చైర్మన్ ఏ.గోపాల్ రెడ్డి మరియు సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం ఆలయం ప్రాంగణం నందు సుంకుల పరమేశ్వరి ఆలయం కార్యనిర్వణాధికారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా…

Read More