ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..

సత్యసాయి మహాసమాధి వద్ద ఆధ్యాత్మిక చింతనలో కేంద్ర రక్షణ మంత్రి విశాలాంధ్ర–పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి మహాసమాధిని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. పుట్టపర్తిలో ఏర్పాటు చేయనున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రశాంతి మందిరానికి చేరుకుని కొద్దిసేపు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు.ప్రశాంతి నిలయానికి…

Read More

మహిళలకు ఉచిత హోమియో మందుల పంపిణీ…

విశాలాంధ్ర నందిగామ:-వ్యవసాయ కూలీలు వివిధ రకాల మహిళా కార్మికులకు నందిగామ భాను హోమియోకేర్ డాక్టర్ భాను ప్రసాద్ సౌజన్యం లో ఉచిత హోమియో మందులను శుక్రవారం అనాసాగరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు దుగ్గిదేవి గోపికృష్ణ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడదెబ్బ నివారణ మందులను ప్రతి ఒక్కరు ముందుగా తీసుకోవాలని సూచించారు హోమియో మందులు వడదెబ్బ నివారణ కు గురికాకుండా ఉండవచ్చు అని సూచించారు కార్యక్రమంలో మహిళా కార్మికులు విరివిగా పాల్గొన్నారు…

Read More

నందిగామ సిఐ గా బాధ్యతలు స్వీకరించిన పి శ్రీను…

విశాలాంధ్ర నందిగామ:- స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా పి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న వైవిఎల్ నాయుడు నందిగామ రూరల్ సిఐ గా బదిలీపై వెళ్లగా నందిగామ పట్టణ సీఐగా పి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు గతంలో ఇదే నందిగామ పోలీసు స్టేషన్ లో ఎస్ఐ గా పని చేసిన పి శ్రీనివాస్ పదోన్నతి పై సీఐగా మైలవరం ఇబ్రహీంపట్నం పలు ప్రాంతాలలో బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం సైబర్ క్రైమ్ సీఐగా…

Read More

దివ్యాంగుల వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..

విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి.అర్చనవిశాలాంధ్ర ధర్మవరం;;అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని దివ్యాంగ విద్యార్థుల (3వ తరగతి నుండి డిగ్రీ వరకు) కోసం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి. అర్చన ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలుర వసతి గృహం హెచ్ ఎల్ సి కాలనీ, అనంతపురం (సామర్థ్యం: 100 మంది).బాలికల వసతి…

Read More

పెంచిన పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలి

ఎన్నికల ముందు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల నాయకులు చల్లా శ్రీనివాసులు విశాలాంధ్ర ముదిగుబ్బ;; దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి అనూహ్యంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి , ఇటీవల ముగిసిన ఎన్నికల ముందు ప్రధానమంత్రి తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనిసిపిఐ పార్టీ ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శుక్రవారం నుంచి పెట్రోల్ డీజిల్…

Read More

పుట్టపర్తిలో స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు భూమిపూజ…

పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపనకేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి పాల్గొన్న సీఎం చంద్రబాబురూ.15,803 కోట్ల పెట్టుబడితో ఐదో తరం యుద్ధ విమానాల తయారీఆంధ్రప్రదేశ్‌ను రక్షణ, వైమానిక రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా శుక్రవారం భారీ ముందడుగు పడింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సుమారు రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన…

Read More

జూన్‌ 21న మళ్లీ నీట్ పరీక్ష.. ఎన్‌టీఏ వెల్లడి

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ యూజీ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖరారు చేసింది. జూన్ 21న ఈ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) ఖాతా ద్వారా ఎన్టీఏ వెల్లడించింది. రీఎగ్జామ్‌కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను ఎన్‌టీఏ కోరింది. హాల్‌టికెట్‌, ఇతరత్రా వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌…

Read More

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ వివరణ

ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదనేది తన వ్యాఖ్యల అర్థం కాదన్న ఉదయనిధికుల వ్యవస్థను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్యతమిళనాడు అసెంబ్లీలో డీఎంకే శాసనసభాపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మళ్ళీ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజలను విభజించే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో, ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనడం అంటే ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదని అర్థం కాదని ఉదయనిధి…

Read More

వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ : ధర్మేంద్ర ప్రధాన్‌

నీట్​ యూజీ 2026 (NEET UG 2026) పేపర్​ లీక్, పరీక్ష రద్దు అనంతరం వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జరిపే ఈ నీట్​ (నేషనల్​ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్​ టెస్ట్​) పరీక్షను వచ్చే ఏడాది నుంచి (2027) కంప్యూటర్​ ఆధారంగా (ఆన్​లైన్) నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…

Read More

ఏపీ వర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.. నేడే నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 1,523 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా ఈ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేడే విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన 1,523 పోస్టుల్లో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా, 279 బ్యాక్‌లాగ్ పోస్టులు…

Read More