కల్వర్టుకు మరమ్మత్తులు చేయించండి.. ప్రజల ఆవేదన

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సొంత మార్కెట్లో వెళ్లే రహదారిలో కాలువపై కలువట్లు శీతలం కావడంతో వాహనదారులు బాటసారిలు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. దిమ్మిలు మధ్యలోకి విరిగిపోవడంతో కొంతమంది చిన్న చిన్న ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. సంతకు వచ్చే ఎంతోమంది ప్రజలు కొనుగోలు చేయాలంటే దీనిపై వెళ్లక తప్పడం లేదు. ఇక వాహనాలు అయితే ఎక్కడికక్కడ కాలువలోకి పడుతాయేమో అని భయాందోళనకు గురవుతున్నారు. కావున మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి విరిగిన సిమెంటు దిమ్మెలను తొలగించి నూతనవి…

Read More

హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి..

విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలంలోని తిప్పేపల్లి గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి పై దాడి జరగడంతో రక్త గాయాలతో లాయర్ ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి కు తరలించారు. ప్రాథమిక వైద్య చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం వైద్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలకు వెళితే.. న్యాయవాది అంజన్ రెడ్డి మాట్లాడుతూ విధులలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో మాట్లాడుతుండగా మంత్రి అనుచర వర్గం ఉద్దేశిపూర్వకంగా…

Read More

ఏపీ లా సెట్ ఫలితాల్లో సందా రాఘవ ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం;; ఏపీ లా సెట్ ఫలితాలలో, కొత్తపేట కు చెందిన సందా రాఘవ3023 ర్యాంకుతో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించడం జరిగింది. వీరు ప్రస్తుతం టిడిపి పార్టీలో మంచి గుర్తింపు నాయకుడుగా, అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాల్లో ధనవంతుగా దాతృత్వమును చాటుతూ ఎంతోమంది పేదలకు, విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పట్టణములో మంచి గుర్తింపు పొందారు. భవిష్యత్తులో న్యాయవృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు తెలిపారు. Source…

Read More

బాలిక అదృశ్యం .. కేసు నమోదు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మారుతీ నగర్ కు చెందిన మెహబూబ్ షరీఫ్ ఖాన్ కుమార్తె తానియా ఖాన్ (17 సంవత్సరాలు) మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని టూ టౌన్ పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు స్నేహితులను, బంధువులను విచారించగా ఫలితం లేకపోవడంతో పోలీసులు కు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ బాలిక ఎవరికైనా కనపడిన యెడల సెల్ నెంబర్ 9347298729కు గాని టూ టౌన్ పోలీసులకు గాని తెలపాలని తెలిపారు….

Read More

విద్యార్థులుకు ఇంగ్లీష్ గ్రామర్ ఎంతో అవసరం

గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం:; విద్యార్థులుకు ఇంగ్లీష్ గ్రామర్ ఎంతో అవసరమని, అప్పుడే భవిష్యత్తులో ముందంజలో ఉంటారని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి శిక్షణా తరగతులకు ఎల్ఐసి నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంగ్లీష్ గ్రామర్ బోధించడం జరిగిందన్నారు. తదుపరి నీతి పద్యాలు, నీతి కథలు, పుస్తకాలను చదివించుట చేయడం జరిగిందన్నారు. పిల్లలకు రీడింగ్ ను ఎలా చదవాలి అనే విషయాన్ని కూడా విద్యార్థులకు తెలియజేశామని తెలిపారు. నేటి ఈ…

Read More

జనాభా గణన 2027 కు ధర్మవరం రూరల్ లో 95 శాతము పూర్తి.. తాసిల్దార్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత దేశ జనాభా గనన 2027 ప్రకారం మే 18 వ తేదీ నాటికి 95 శాతము పూర్తి చేసినట్లు తాసిల్దార్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ పరిధిలో మొత్తం ఉన్న వి 16,344 కాగా ఇప్పటివరకు జనాభా గణన మా సిబ్బంది అధికారుల ద్వారా 15,667 ఇండ్లు పూర్తి చేయడం జరిగిందని వారు తెలిపారు. హౌస్ వర్డ్స్ లో 11,481(కుటుంబంలో ఉన్నవాళ్లు) కలవన్నారు….

Read More

డిగ్రీ తెలుగు పాఠ్యాంశంలో రవీంద్రనాథ్ రచించిన ‘హా…హతవిధీ”కవిత చేర్పు

విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లాకేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి పక్కి రవీంద్రనాథ్ రచించిన “హా… హతవిధి” అనేకవితను డిగ్రీ మూడవ సెమిస్టర్ లో బోధన నిమిత్తంఎంపికచేస్తూ తెలుగు పాఠ్యపుస్తక మండలి నిర్ణయించింది.సంపాదకులు సుంకర గోపాలయ్య కవి పక్కి రవీంద్రనాథ్ అనుమతిని కోరుతూ లేఖను పంపించారు. డిగ్రీ మూడవ సెమిస్టరులో కవిత్వ నిర్మాణమునకు సంబంధించిన పాఠంలో రవీంద్రనాథ్ కవితను చేర్చుతున్నట్టు లేఖలో ఆయన తెలిపారు.రవీంద్రనాథ్ రచించిన నొయిడా నిఠారి కాల్వలో …అనుకవిత హిందీ అనువాదాన్ని గతంలో పుదుచ్చేరి ప్రభుత్వం డిగ్రీ…

Read More

ఏఆర్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్‌లో భాగంగా యోగా సెషన్

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ​జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు…బుధవారం వీక్లీ పరేడ్‌లో భాగంగా స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక యోగా సెషన్‌ నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా మరియు ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ​శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం ఒత్తిడితో కూడిన విధులను నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసమే…

Read More

రూ. 25.97 లక్షలకు చేరిన పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం పెన్నహోబిలం లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీ కానుకలను బుధవారం లెక్కించారు. బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు ఆధ్వర్యంలో హుండీలను తెరిచి లెక్కింపు చేపట్టినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సాకే రమేష్ బాబు తెలిపారు. ఈ లెక్కింపులో ప్రధాన హుండీ ద్వారా రూ. 25,96,507 ఆదాయం…

Read More

అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి మంత్రి సత్య కుమార్ సహాయం

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం అప్పరాచెరువు గ్రామానికి చెందిన ఎం. తరుణ్ కుమార్ రెడ్డి గత 12 సంవత్సరాలుగా క్రానిక్ మైలోయిడ్ లుకేమియా వ్యాధితో బాధపడుతున్న విషయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి , ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ దృష్టికి వచ్చినట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు వారి కార్యాలయం సిబ్బంది తెలిపారు. వారు మాట్లాడుతూ తరుణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు మంత్రి సత్య కుమార్ యాదవ్ కలిసి తమ…

Read More