విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సీసాల ధరలు పెరగనున్నాయి, దీనికి సంబంధించి సామాన్యులపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై చర్చ.

విజయవాడలో మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (APPDWMA) తాగునీటి సీసాల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం, ఇరాన్-అమెరికా యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల కారణంగా ముడి పదార్థాల కొరత, పెట్స్, మూతలు, లేబుల్స్ వంటి ప్యాకేజింగ్ ఖర్చుల పెరుగుదల మరియు రవాణా భారం పెరగడం వంటి అంశాల వల్ల తీసుకోబడింది. ఈ ధరల పెరుగుదల దాదాపు రూ. 25 వరకు ఉండనున్నది, ఒక కేసులో 12 లేదా…

Read More

Minister Nara Lokesh | స్కూల్లో మధ్యాన్న భోజనం తిన్న మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైలవరంలోని దేవునిచెరువు పాఠశాలలో సందడి చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.#naralokesh #andhrapradesh #apnews Source link

Read More

Vijayawada: బాలికపై అఘాయిత్యం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 18, 2026 7:02 AM IST స్థానికంగా నివసించే 14 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా గాయాలతో ఉండటాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని విచారించగా, పసి హృదయం ఎదుర్కొన్న నరకం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: సమాజంలో బాలికల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న చట్టాలు మరోసారి తమ శక్తిని చాటాయి. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ కామాంధుడికి న్యాయస్థానం సరైన గుణపాఠం చెప్పింది. మూడేళ్ల…

Read More

Divyang shakti scheme: నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మార్చి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తోంది. ఉగాది పండుగ కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు: * ఉచిత ప్రయాణం: 40 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులందరికీ APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. * వర్తించే బస్సులు: పల్లె వెలుగు, అల్ట్రా పల్లె…

Read More

Gold Silver Rates: విజయవాడలో పసిడి పరుగులు.. పెరిగిన బంగారం, వెండి ధరలు! |

ప్రముఖ వెబ్ సైట్ గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం మార్చి 17 (మంగళవారం) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.660 పెరిగి రూ.1,57,420 నుంచి రూ.1,58,080కి చేరింది. ఆభరణాల తయారీకి ఎక్కువగా వాడే 22 క్యారట్ గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.600 పెరిగి రూ.1,44,300 నుంచి రూ.1,44,900కి వచ్చింది. 18 క్యారట్ గోల్డ్ ధర రూ.490 పెరిగి…

Read More

YS Jagan: డ్రగ్స్ తీసుకున్న ఫస్ట్ ఎంపీ పుట్టా మహేష్: వైఎస్ జగన్

దేశచరిత్రలోనే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన మొదటి ఎంపీ పుట్టా మహేష్ అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు వల్లే టీడీపీ నేతలు ఇలా తయారయ్యారని విమర్శించారు. Source link

Read More

ఏడాదికి ఒక్కసారి జరిగే మహోత్సవం.. ధారలమ్మ తల్లి జాతరలో భక్తి ప్రవాహం..! Kotha Amavasya Visakha Manyam to Kakinada Devotion Flow | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 3:56 PM IST కొత్త అమావాస్య సందర్భంగా విశాఖ నుంచి కాకినాడ వరకు శ్రీ ధారలమ్మ తల్లి ఆలయంలో భక్తి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గెడ్లబీడులో నాలుగు రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి. + పులిపై కూర్చున్న ధారాళమును చూస్తే వళ్ళు జలవరించాల్సిందే కొత్త అమావాస్య వచ్చిందంటే చాలు గ్రామాల్లో పండుగ శోభ వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో అయితే ఈ రోజు ఆధ్యాత్మిక ఉత్సాహానికి ప్రతీకగా మారుతుంది. ఏడాది పొడవునా…

Read More

Mohammad Irfa Saibugaru's Exemplary Service|ఈ సాయిబుగారి సేవలకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే

మహమ్మద్ ఇర్ఫా సాయిబుగారు, పేదలు, నిరుపేదలు, కార్మికులకు ప్రతిరోజూ దానధర్మాలు చేసి, తన స్వస్థలం పాయకరావుపేట నుంచి కాకినాడకు వెళ్లి వారి కష్టాలు తీర్చుతారు. Source link

Read More

Gas Cylinder: ఏపీలో మరో 15 రోజులకు సరిపడా వంట గ్యాస్ నిల్వలు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 17, 2026 4:30 PM IST CM Chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంగళవారం సమీక్ష నిర్వహించి, ప్రస్తుత నిల్వలు, భవిష్యత్ సరఫరాపై స్పష్టత ఇచ్చారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. chandrababu CM Chandrababu: రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన…

Read More

గ్యాస్ కొరత పేరుతో దళారీల దందా.. సిలిండర్ కోసం సామాన్యుల పోరాటం.. ఏపీలో గ్యాస్ సంక్షోభం తీవ్రం..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 8:01 PM IST ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సమస్య తీవ్రమవుతోంది. గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్, అక్రమాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. + గ్యాస్ పక్కదోవ పట్టడానికి వీరే కారణం.. ఏపీలో తీవ్రమైన గ్యాస్ సమస్య ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ సమస్య రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. ఒకప్పుడు సులభంగా లభించిన గ్యాస్ ఇప్పుడు సాధారణ ప్రజలకే కాదు, చిన్న వ్యాపారులకూ అందని ద్రాక్షలా మారుతోంది. ఇళ్లలోనూ, హోటళ్లలోనూ,…

Read More