జై భీమ్ నినాదాలతో మారుమోగిన ఏపీ.. ఘనంగాఅంబేద్కర్ జయంతి..! Dr B R Ambedkar Jayanti celebrations. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 14, 2026 10:37 PM IST ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా, అంబేద్కర్ కోనసీమ, కాకినాడలో భారీ ర్యాలీలు, సేవా కార్యక్రమాలు, చిన్నారుల వేషధారణ ఆకర్షణగా నిలిచాయి + ఏపీలో అంబేద్కర్ జయంతి ఆకట్టుకున్న చిన్నారుల కార్యక్రమం ఏపీవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామం నుంచి నగరం వరకు ఎక్కడ చూసినా జై భీమ్ నినాదాలు మారుమోగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి…

Read More

ఏపీలో ఎండల దండయాత్ర.. ఆ జిల్లాలో బయటికి వస్తే బాడీ బర్న్ అవుతుందట..! heat wave in Andhra Pradesh | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 14, 2026 10:46 PM IST ఏపీలో మండుటెండలు తీవ్రం, డీహైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయని వైద్యుల హెచ్చరిక, కూల్ డ్రింక్స్ మానుకుని మజ్జిగ కొబ్బరి బోండం తాగాలని అంబేద్కర్ కోనసీమ విద్యార్థుల అవగాహన ర్యాలీ పిలుపు + ఏపీలో భానుడి భగభగలు ఎర్రగా రహదారులు ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకు పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం రోజులుగా పడిన చిరు జల్లులు కాస్త ఉపశమనం ఇచ్చినట్లు అనిపించినా, గత రెండు రోజులుగా…

Read More

తలనొప్పే అని లైట్ తీసుకుంటున్నారా..? ఇది పెద్ద డేంజర్ సిగ్నలట..! headache clinic Visakhapatnam | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 14, 2026 10:16 PM IST విశాఖపట్నం CARE హాస్పిటల్స్ లో హెడేక్ క్లినిక్ ప్రారంభం, 25 నుంచి 45 ఏళ్లలో తలనొప్పి కేసులు పెరుగుదలపై నిపుణుల హెచ్చరిక, స్వయంగా మందులు వాడొద్దని సూచన ఈ వయస్సులో తలనొప్పి వస్తే ప్రమాదం అంటున్న వైద్యులు..!  విశాఖలో ప్రత్యేక క్లినిక్ రోజువారీ జీవితంలో చాలామంది “తలనొప్పి” తేలికగా తీసుకుంటారు.. అయితే ఇదే ఇప్పుడు పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోందని వైద్యులు చెబుతున్నారు. విశాఖపట్నంలో ఉన్న CARE…

Read More

Quantum Facility: టెక్నాలజీలో ఏపీకి కొత్త మైలురాయి.. క్వాంటం ఫెసిలిటీ ప్రారంభం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 4:45 PM IST Andhra Pradesh Quantum Facility: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ని ఆయన ప్రారంభించారు. Quantum Facility: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సాంకేతిక రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ’ని ఆయన ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు అవసరాలను తీర్చే దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని…

Read More

కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనాల్లో మార్పులు.. భక్తులకు అలర్ట్..! new darshan timings at kadiri lakshmi narasimha swamy temple | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 14, 2026 7:33 PM IST కదిరి శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అంతరాలయ దర్శనం సోమవారం నుంచి శుక్రవారం ఉదయం 6 నుంచి 6.45 వరకు, అభిషేకాలు సాధారణ రోజుల్లో 7కి, శని ఆదివారాలు పండుగలకు 5కి ప్రారంభం కదిరి లక్ష్మి నరసింహ స్వామి దర్శన వేళల్లో మార్పులు… ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వెలసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తి, భయం, భక్తజన సముద్రంతో ఎప్పుడూ…

Read More

Fire Safety Awareness: అగ్ని ప్రమాదాలపై అలర్ట్.. పలమనేరులో ఫైర్ సర్వీస్ వారోత్సవాలు..! fire service week celebrations and fire safety awareness progra | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 6:25 PM IST పలమనేరులో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు, మాక్ డ్రిల్స్, ప్రదర్శనలతో అగ్ని భద్రతపై అవగాహన, అమరవీరులకు నివాళులు, సురక్షిత పాఠశాలలు ఆసుపత్రులపై దృష్టి + అగ్నిమాపక వారోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..!!! వేసవి ప్రారంభం అవుతుందంటేనే అగ్ని ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుందనే భయం ప్రజల్లో ఉంటుంది. అలాంటి సమయాల్లో అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎంత కీలకమో ప్రతి ఒక్కరికీ గుర్తుకొస్తాయి. ఈ…

Read More

Gangamma Jathara: స్టేట్‌లో ఇదే వెరైటీ జాతర.. పుష్ప2 సినిమా స్టైల్లో ఉంటది | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 5:30 PM IST Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. + Gangamma Jathara Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. జాతర సమయంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు 14 రోజుల…

Read More

Rising Heat Impacting People Across Andhra Pradesh | ఏపీలో భానుడి భగభగలు

ఆంధ్ర ప్రదేశ్లో పెరుగుతున్న ఎండల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండగా కొబ్బరి నీరు మజ్జిగ వంటి సహజ పానీయాలతో ఆరోగ్యం కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. Source link

Read More

Amaravati Farmers Visit Kanipakam Temple | కాణిపాకంలో మొక్కులు తీర్చుకున్న అమరావతి రైతులు

అమరావతి రాజధానికి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో అమరావతి రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ మొక్కుల ప్రకారం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.#KanipakamTemple #AmaravatiFarmers #andhrapradesh Source link

Read More