భారీ ఊరేగింపులు, ప్రత్యేక ఘటాలు.. జొన్నాడలో అమ్మవారి జాతర సందడి..! Paiditalli Ammavari 70th Jathara showcases cultural grandeur in Jonnada. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 11, 2026 7:07 PM IST జొన్నాడలో పైడితల్లి అమ్మవారి 70వ జాతర భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో ఖరగ్‌పూర్, సోలాపూరి సంప్రదాయాలతో వైభవంగా జరిగి, గ్రామం సంస్కృతిక ఉత్సవాల్లో మునిగిపోయింది. + ఖరగ్‌పూర్ రేంజ్ లో అంగరంగ వైభవంగా పైడితల్లి అమ్మవారి జాతర  జొన్నాడ గ్రామం భక్తి, సంస్కృతి, సంప్రదాయాల కలయికతో కళకళలాడింది. పైడితల్లి అమ్మవారి జాతరను ఈసారి భీమరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా, గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది….

Read More

Business Tips: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. ఏడాది పొడవునా ఆదాయం ఇచ్చే వ్యాపారం.. వెంటనే తెలుసుకోండి..

IID ఆధ్వర్యంలో “RAS & Biofloc Fish Farming – Setup to Profit” ఉచిత వెబినార్ 22 ఫిబ్రవరి 2026న నిర్వహించబడుతుంది. శ్రీకాకుళం జిల్లాకు ఇది గొప్ప అవకాశం. Source link

Read More

Devotees long queues for hours At Srisailam Temple | శ్రీశైలంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ | N18V

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అయితే, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో , రద్దీని నియంత్రించడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా గంటల తరబడి క్యూలైన్లలోనే ఉంచేశారని, కనీసం త్రాగునీరు కూడా అందడం లేదని భక్తులు వాపోతున్నారు. Source link

Read More

Jaggery Tea Recipe: పాలు విరిగిపోకుండా బెల్లం టీ తయారి.. ఇంట్లోనే ఇలా చేసుకోండి

Jaggery Tea Recipe: టీని తియ్యగా మార్చడానికి చక్కెరను ఉపయోగిస్తారు. కాని మనలో చాలా మంది చక్కెరతో చేసిన టీని ఇష్టపడతారు. అయితే ఈ రోజుల్లో ప్రజలు చక్కెరకు బదులుగా బెల్లంతో చేసిన టీని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దాని అద్భుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే బెల్లం టీ తాగడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మరి బెల్లం టీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. Source link

Read More

Shiva Devotees Protest Over Bus Shortage at Srisailam |బస్సులు లేక శివస్వాముల ధర్నా| #local18shorts

శ్రీశైల క్షేత్రంలో బస్సుల కొరత కారణంగా శివస్వాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. యాత్రికుల రద్దీ పెరగడం, బస్సుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు శివస్వాములు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు అధికారులను కోరుతున్నారు.#ShivaDevotees #SrisailamYatra #BusIssue Source link

Read More