YS Jagan: మహిళల పట్ల అవమానకర వ్యాఖ్యలు.. వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 08, 2026 4:33 PM IST YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి నాయకుల ప్రవర్తన, మీడియా ప్రతినిధుల వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ys jagan ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి నాయకుల ప్రవర్తన, మీడియా ప్రతినిధుల వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ…

Read More

Amaravati: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. రూ.2,534 కోట్ల సెక్రటేరియట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 08, 2026 4:50 PM IST Amaravati Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాజెక్టును మంజూరు చేస్తూ ముందడుగు వేసింది. News18 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాజెక్టును మంజూరు చేస్తూ ముందడుగు…

Read More

కన్నీళ్లు తెప్పించిన ఘటనలు.. కుటుంబ సమస్యలే ప్రాణాలు తీశాయి. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 5:27 AM IST ఆంధ్రప్రదేశ్ తాళ్లపల్లి, తెలంగాణ జమ్మికుంటలో వేర్వేరు ఘటనల్లో తల్లి కూతురు, పూజ కుమారి ఆత్మహత్య, కుటుంబ కలహాలు మానసిక ఒత్తిడి దారుణ పరిణామాలు చూపించాయి ప్రతీకాత్మక చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. చిన్న చిన్న కారణాలు, మానసిక ఒత్తిళ్లు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తాయో ఈ సంఘటనలు మరోసారి స్పష్టం చేశాయి. పల్నాడు జిల్లా…

Read More

Thotapalli Tourism: పర్యాటక ప్రియులకు గుడ్ న్యూస్.. తోటపల్లి రిజర్వాయర్‌లో మళ్లీ బోటింగ్ సందడి.. |

Last Updated:Apr 13, 2026 9:48 PM IST తోటపల్లి రిజర్వాయర్‌లో బోటింగ్ మళ్లీ ప్రారంభం, ఫ్యామిలీ బోట్స్ జెట్ స్కీ స్పీడ్ బోటింగ్ తక్కువ ధరలకు అందుబాటులోకి, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం + తోటపల్లి రిజర్వాయర్ లో బోటు షికారు భలే బాగు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్‌లో పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ, ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోటు షికారు మళ్లీ సందడిగా మారింది. గతంలో విజయవంతంగా కొనసాగిన ఈ…

Read More

3D Painting: వైరల్‌గా మారిన కుప్పం ఆర్టిస్ట్ 3D పెయింటింగ్.. టీవీ స్క్రీన్‌పై ‘తిమ్మరాజు పల్లి’ సందడి! |

Last Updated:Apr 13, 2026 10:11 PM IST 3D Painting: కుప్పం నుంచి వచ్చిన టీవీ సినిమా తిమ్మరాజు పల్లి కోసం కళాకారుడు పురుషోత్తమ్ చేసిన 3D పెయింటింగ్ వైరల్, కిరణ్ అబ్బవరం షేర్ చేయడంతో ప్రచారం పెరిగింది + తిమ్మరాజు పల్లి సినిమా విడుదలకు ప్రత్యేకంగా టీవీ స్క్రీన్‌లో టీం చిత్రాలు..! కుప్పం ప్రాంతం నుంచి వెండితెరకు పరిచయం కాబోతున్న చిన్న సినిమా ‘తిమ్మరాజు పల్లి’. ఈ సినిమా విడుదల సందర్భంగా ఒక స్థానిక…

Read More

Drama at Collectorate | “23 ఏళ్లుగా తిరుగుతున్నా.. ఇంకెన్నాళ్లు?” అధికారులపై కారం చల్లిన వృద్ధురాలు!

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో లక్ష్మీతులసి అనే వృద్ధురాలు అధికారులపై కారం చల్లి నిరసన తెలపడం సంచలనం సృష్టించింది. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన ఆమె భూమిని 2003లో రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకుంది. అయితే, గత 23 ఏళ్లుగా నష్టపరిహారం అందకపోవడంతో ఆమె కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం భూసేకరణ విభాగం అధికారులు ఆమెను పిలిపించి మాట్లాడారు. రికార్డులు పరిశీలించిన అధికారులు.. ఈ పరిహారం NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) చెల్లించాలని,…

Read More

Ambedkar Jayanti 2026: ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి.. రాజ్యాంగ పితామహుడి 7 అద్భుత ప్రత్యేకతలు.. హైదరాబాద్‌లో భారీ సన్నాహాలు! |

ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి.. ఇది దేశవ్యాప్తంగా ఘనమైన పండుగ. ఈ సందర్భంగా దేశవ్యా్ప్తంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ఉంది. భారీ వేడుకలు జరిగే సందర్భం. హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహాలు, అంబేద్కర్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, ర్యాలీలు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “అంబేద్కర్ ఆదర్శాలు మన దేశానికి మార్గదర్శకం. సామాజిక సమానత్వం, దళితుల…

Read More

High Court: మదనపల్లె మున్సిపల్ అధికారిణికి హైకోర్టు షాక్.. పల్లవిపై అరెస్ట్ వారెంట్ జారీ! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 13, 2026 7:50 PM IST High Court: అన్నమయ్య జిల్లాలో మదనపల్లె మున్సిపల్ ఆర్ఓ పల్లవిపై విధుల్లో నిర్లక్ష్యం కోర్టు ధిక్కరణ ఆరోపణలతో హైకోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మదనపల్లె ఆర్ఓ పల్లవి కి అరెస్ట్ వారెంట్ ఎందుకంటే…!!!  అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (RO) పల్లవికి రాష్ట్ర హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఇప్పుడు జిల్లా యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహించడం,…

Read More

Today Top 10 News: మంగ్లీ కేసులో కొత్త మలుపు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు రాజకీయ హక్కులు, రిజర్వేషన్లు మొదట కల్పించింది కాంగ్రెస్‌నే అని అన్నారు. డీలిమిటేషన్‌ను 2026 జనాభా లెక్కల ప్రకారం చేసి, మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రతిపాదిస్తున్న 50% సీట్ల పెంపు వల్ల ఉత్తర–దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలు పెరిగి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని విమర్శించారు. జీడీపీ మరియు జనాభా ఆధారంగా హైబ్రిడ్ విధానంలో సీట్లు పెంచాలని, దేశానికి ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలకు న్యాయం చేయాలని సూచించారు. 2….

Read More

Visakhapatnam: మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక సహాయం.. ఇలా అప్లై చేసుకోండి | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 13, 2026 6:14 PM IST Fishing Ban 2026: విశాఖలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ రెండు నెలల పాటు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చేపలు ఉండవు.  ఏప్రిల్ నెల 15 నుండి జూన్ నెల 14 వరకు మెఖనైజ్డ్ , మోటరైజ్డ్ బోట్లతో తూర్పు తీర భారత ప్రాదేశిక జలాలలో చేపల వేట నిషేధించింది. visakapatnam Fishing Ban 2026: విశాఖలో రెండు…

Read More