Heatstroke Protection: ఈ సమ్మర్‌లో వడదెబ్బ తగలకుండా మిమ్మల్ని కాపాడుకోండి.. మీ జేబులో ఉల్లిపాయలు చాలు |

ఈ రోజుల్లో పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ సేవలు, అవగాహనతో, ఇటువంటి సాంప్రదాయ నివారణల వాడకం కొద్దిగా తగ్గింది. కానీ పూర్తిగా ఆగిపోలేదు. అనేక గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికీ ఈ చిట్కాను పాటిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు వేసవిలో తమ పర్సులలో ఉల్లిపాయలను ఉంచుకోవడం మర్చిపోరు. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలు, పురుషులు కూడా వాటిని తమతో పాటు ఉంచుకుంటారు. ఇప్పుడు ఈ సంప్రదాయం కేవలం ఒక నివారణగా మాత్రమే కాకుండా, సాంస్కృతిక గుర్తింపులో ఒక భాగంగా…

Read More

Amaravati Capital: మూడు ముక్కలాటపై గెలిచిన ఏకైక రాజధాని.. కాణిపాకంలో మొక్కులు తీర్చుకున్న అమరావతి రైతన్నలు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 12:46 PM IST అమరావతి రైతుల దీర్ఘ పోరాటం ఫలించి, కొత్త కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేసింది, రైతులు కానిపాకంలో మొక్కులు తీర్చుకున్నారు + స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో అమరావతి రైతన్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు సుస్థిరమైన రాజధాని లేకపోవడం అనేది ఒక చారిత్రక లోటుగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది….

Read More

Ongole: ఒంగోలులో దారుణం.. కన్నతల్లిని సజీవ దహనం చేసిన కిరాతక పుత్రుడు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 14, 2026 11:51 AM IST ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘోర కలి సంచలనం రేపింది. కని పెంచి పెద్ద చేసిన తల్లినే కడతేర్చిన ఆ కుమారుడి ఉదంతం వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పు పొడవక మానదు. ప్రతీకాత్మక చిత్రం Ongole: కన్నతల్లి కంటే దైవం లేదని శాస్త్రాలు చెబుతుంటే, ఆ కన్నతల్లిని కాలయముడిలా మారి బతికుండగానే నిప్పు పెట్టి చంపేశాడో కిరాతక కుమారుడు. ప్రకాశం జిల్లా…

Read More

Forest Thief: సిల్లీగా పోలీసులకు చిక్కిన అడవి దొంగ.. నగల చోరీకి వెరైటీ స్కెచ్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 14, 2026 10:24 AM IST Forest Thief: పట్టణాలు పల్లెలు అయిపోయాయేమో మరి ఒక దొంగ చిత్రంగా ఆలోచించి అడవి దొంగగా మారాడు. ఏమీ లేకపోవడమేంటి ఏదో ఒకటి దొరుకుతుంది అనే ఆలోచనతో పగటిపూట తాళం వేసిన గిరిపుత్రుల నివాసాలను గుర్తించి రెక్కీ నిర్వహించి ఆ ఇళ్లలో చోరీ చేయడం ప్రారంభించాడు. + అడవి దొంగ భలే స్కెచ్ వేస్తాడు Forest Thief: మన ఇంట్లో ఏముంది పట్టుకుపోవడానికి అక్క? తాళం…

Read More

AP Census 2027: ఏపీ ప్రజలకు అలర్ట్.. జనాభా లెక్కల్లో తప్పు చెబితే ఫైన్, జైలు శిక్ష కూడా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

1948 జనగణన చట్టం ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినా, అధికారులను అడ్డుకున్నా కఠిన శిక్షలు ఉన్నాయి. కానీ ఇది భయపెట్టడానికి కాదు. సరైన డేటా ద్వారా మన రాష్ట్రం మరింత మంచి పాలన, మంచి సౌకర్యాలు పొందడానికి మాత్రమే. ఏపీలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంది. ఈ సమయంలో ప్రజలు స్వయంగా తమ డేటాను యాప్‌లో ఎంటర్ చేసుకోవచ్చు. ఇందుకు ఏపీ సచివాలయ ఉద్యోగులు సహకారం అందిస్తారు. ప్రభుత్వ గృహ గణన…

Read More

Bhashyakarula Utsavalu: తిరుమలలో ఆధ్యాత్మిక శోభ.. వైభవంగా ప్రారంభమైన శ్రీ భాష్యకారుల ఉత్సవాలు!

తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు 19 రోజుల పాటు ప్రారంభం, ఏప్రిల్ 22న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర, శ్రీ రామానుజుల స్వర్ణ రథోత్సవంలో భక్తుల రద్దీ Source link

Read More

Borewell Scam: మాయమైన ‘టెక్స్మో’ మోటార్లు.. బయటపడ్డ నిజాలు! వైకాపా నేతల అక్రమాలను ఎండగడుతున్న కూటమి నాయకులు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 7:51 AM IST బైరెడ్డిపల్లి మండలంలో త్రాగునీటి బోర్లకు తెదేపా కాలంలో వేసిన కంపెనీ పరికరాలు వైకాపా పాలనలో లోకల్ వాటితో మార్చి స్కామ్ చేశారని కూటమీ ఆరోపణ, ప్రజలు ఆగ్రహం + గ్రామాల్లో అభివృద్ధి బాట పట్టిన కూటమీ నాయకులకు షాక్ అధికారం అనేది శాశ్వతం కాదు. నాయకులు అనే వారు శాశ్వతం కారు. కానీ మనం చేసే మంచి పనులనే భవిష్యత్తులో అందరూ గుర్తు పెట్టుకుంటారు. అది చిన్న…

Read More

KGBV admissions: విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేజీబీవీ ప్రవేశాలకు భారీ డిమాండ్.. ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం.. | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 14, 2026 6:23 AM IST చిత్తూరు జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు భారీ డిమాండ్, దరఖాస్తుల గడువు ఈ నెల 20 వరకు పొడిగింపు కేజీబీవీలో అడ్మిషన్లకు గడువు పెంపు పూర్తి వివరాలు ఇవే…!!! గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్స్, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించాలనే ఉద్దేశంతో కస్తూర్భాగాంధీ విద్యా లయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిల్లో 6వ తరగతి…

Read More

Vijayawada: విజయవాడ మణిహారంగా అంబేద్కర్ స్మృతివనం.. అధునాతన కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అత్యాధునిక హంగులు – మౌలిక సదుపాయాలు సూర్య కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ఆధ్వర్యంలో సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారు. సుమారు 13,479 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాంగణం జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులకు వేదిక కానుంది. సీటింగ్ సామర్థ్యం: ప్రధాన హాల్‌లో 1500 మంది కూర్చునే విధంగా విశాలమైన సీటింగ్ వసతి కల్పించారు. VIP సౌకర్యాలు: విఐపీల కోసం…

Read More

ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాయితీ ఆఫర్ గడువు పొడిగింపు |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా.. ఇంకా చాలా మంది ఆస్తి పన్ను చెల్లించట్లేదు. ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బు లేదు. ఏం చెయ్యాలో అర్థంకాక ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు గడువును పొడిగిస్తోంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను చెల్లించేవారికి.. వడ్డీపై 50 శాతం రాయితీ లభిస్తుంది. ఈ గడువును ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకూ పొడిగించింది. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందుగా చెల్లించే వారికి, పన్నుపై 5 శాతం తగ్గింపు…

Read More