Fan Tips: వేసవిలో ఫ్యాన్ నుంచి వేడి గాలి వస్తోందా..? ఈ సింపుల్ చిట్కాలతో మీ గది కూల్ అవుతుంది..!

వేసవిలో ఏసీకి బదులుగా ఫ్యాన్ గాలి చల్లగా రావాలంటే రెక్కల శుభ్రత, కోణం, కండెన్సర్, క్రాస్ వెంటిలేషన్, ఐస్ ట్రిక్ వంటి చిట్కాలు కూన దాసు సూచనలు. Source link

Read More

బంగారం, వెండి ధరల్లో తగ్గుదల; తాజా మార్కెట్ ధోరణులు.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పసిడి కొనుగోలుదారులకు ఇది శుభవార్త. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ.1,43,290 నుండి రూ.1,42,910కి చేరుకుంది. అదే విధంగా, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.1,31,350 నుండి రూ.1,31,000కి చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.280 పడిపోయి రూ.1,07,470 నుండి రూ.1,07,190కి నమోదైంది. బంగారం ధరలు తగ్గడంతో మార్కెట్లో కొనుగోలుదారులు…

Read More

Vijayawada: విజయవాడ నగరపాలక సంస్థలో కొత్త శకం.. పునర్విభజనతో పెరగనున్న 14 డివిజన్లు.. 78కి చేరనున్న మొత్తం స్థానాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనాభా ప్రాతిపదికన పునర్విభజన ఈనాడు కథనం ప్రకారం.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, జనాభా ప్రాతిపదికన వార్డుల విభజన జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ నగర జనాభా సుమారు 8,47,000 గా ఉంది. అప్పట్లో ఉన్న జనాభాకు అనుగుణంగా 64 డివిజన్లను ఏర్పాటు చేశారు. అయితే, గత దశాబ్ద కాలంలో నగరం అన్ని దిశలా విస్తరించింది. శివారు ప్రాంతాలు విలీనం కావడంతో పాటు, జనసాంద్రత కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రతి డివిజన్‌లో ఓటర్ల…

Read More

Road Accident: హైవేపై గాయపడిన వ్యక్తిని కాపాడాలని వెళ్లారు.. కర్నూలులోనే ఎందుకిలా..? | కర్నూల్ వార్తలు (Kurnool News)

Last Updated:Mar 25, 2026 12:11 PM IST Road Accident: ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ముగ్గురు ప్రాణాలను గాల్లో కలిపేసింది. నిజానికి ఆ ప్రమాదంలో ఒక్కరే ప్రాణాలు కోల్పోయినప్పటికి .. వారికి ఏమైందో అనే కంగారులో చూసేందుకు దగ్గరికి వెళ్లిన వారిని సైతం మరో వాహనం ఢీకొట్టడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. + కర్నూలులో ఘోర ప్రమాదం ఒకరిని కాపాడేందుకు వెళ్లి మరో ఇద్దరు బలి Road Accident:…

Read More

H.D. Kumaraswamy | తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి కుమారస్వామి

కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.#HDKumaraswamy #tirumalatemple #tirumalanews Source link

Read More

Viral Video: వీధుల్లో తిరుగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయలు.. ఎందుకో ఈ వీడియో చూడండి | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Mar 25, 2026 10:14 AM IST Viral Video: విజయనగరం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు బిపిఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. + వీధిలో తిరుగుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయలు ఎందుకో తెలుసా  Viral Video: విజయనగరం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు బిపిఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రైవేట్…

Read More

Singer Srilalitha: తెలుగమ్మాయి పాటకు ప్రధాని ఫిదా.. మోదీ మెచ్చుకున్న సింగర్ ఎవరో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:Mar 25, 2026 9:22 AM IST Vijayawada: దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించడంతో పాటు వారిని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించడం దేశ ప్రజలకు పరిచయం చేయడం ప్రధాని నరేంద్ర మోదీకి కొత్తేమి కాదు. అయితే ఈసారి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ సింగర్‌కి ఇప్పుడు దేశ వ్యాప్తంగా గుర్తింపు కలిగేలా చేశారు. Singer Srilalitha Vijayawada: దేశంలో ఏ మారుమూల…

Read More

Vizag: విశాఖ నగరపాలనలో భారీ మార్పు.. 98 నుంచి 120కి పెరగనున్న జీవీఎంసీ వార్డులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

వార్డుల పెంపునకు గల కారణాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 15 లక్షల జనాభా దాటిన మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం 120 వార్డులు ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారమే విశాఖ జనాభా 20 లక్షల మార్కును దాటింది. గత దశాబ్ద కాలంలో అనేక పంచాయతీలు జీవీఎంసీలో విలీనం కావడం, జనసాంద్రత పెరగడం వల్ల ప్రస్తుతం ఉన్న 98 వార్డులపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. జనాభా ప్రాతిపదిక: ప్రస్తుతం ఒక్కో వార్డులో సగటున 24,000 పైగా జనాభా ఉన్నారు….

Read More

Mangalagiri: అధిక వడ్డీ ఆశచూపి భారీ మోసం.. రూ. 200 కోట్లకు పంగనామం.. మంగళగిరిలో బాధితుల హాహాకారాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మోసం జరిగిన తీరు: లక్షకు పది వేల ఆశ! ఈనాడు కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన సుజాని, మురళీకృష్ణ, నాగజ్యోతి మరియు ఇతర బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు సంస్థ ప్రతినిధులు తొలుత ప్రజలను నమ్మించేందుకు రకరకాల స్కీములను ప్రవేశపెట్టారు. భారీ వడ్డీ: మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, ప్రతి నెలా రూ. 10,000 వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. అంటే కేవలం 10 నెలల్లోనే అసలు మొత్తం తిరిగి వస్తుందనే ఆశతో…

Read More

Weather Hyderabad: ‘సమాన్‌సూన్‌’గా మారిన వాతావరణం.. ఎందుకిలా? ఏపీ, తెలంగాణలో ఏం జరుగుతోంది? |

మంగళవారం హైదరాబాద్‌లోని మణికొండ, గచ్చబౌలిలో వడగళ్ల వాన పడింది. SR నగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌లో భారీ వర్షం కురిసింది. సూరారం, కొంపల్లి, దుండిగల్‌లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ సమస్యలు కనిపించాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. కొన్ని ఏరియాల్లో విద్యుత్‌ సరఫరాకి కూడా అంతరాయం కలిగింది. ఇక వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రత్యక్ష నరకం చూశారు. వాతావరణం చల్లబడిందన్న ఆనందం లేకుండా పోయింది….

Read More