AP News Updates: ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులో వడ్డీ మాఫీ గడువు పెంపు! |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేవారికి విధించే వడ్డీని 50 శాతం మాఫీ చేస్తోంది. ఈ గడువు మార్చి 31తో ముగియగా.. ఇంకా చాలా మంది బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పెంచుతూ జీవో జారీ చేసింది. అందువల్ల ఏప్రిల్ 30లోపు బకాయిలు చెల్లించే వారిపై పడే వడ్డీలో సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ అవకాశం ఉపయోగించుకోవాలనీ, మళ్లీ గడువు పెంపు ఉండదని ప్రభుత్వం తెలిపింది. ఇవాళ…

Read More

Corruption: ఆ జిల్లాల్లో ప్రభుత్వశాఖలో 25మందికి షోకాజ్ నోటీసులు.. సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 01, 2026 2:52 PM IST APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జిల్లాల్లోని విద్యుత్ శాఖలో షోకాజ్ నోటీసులు కలకలం, సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్…

Read More

Yogi Vemana Brahmotsavam: సత్యసాయి జిల్లాలో వేమన బ్రహ్మోత్సవాల సందడి.. తిరునాళ్ల పూర్తి వివరాలు ఇవే.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 01, 2026 7:07 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలో కటారుపల్లి యోగి వేమన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగి, మహాశక్తి పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా, ఏప్రిల్ 1న గొడుగుల మెరువనతో ముగింపు + వేమన బ్రహ్మోత్సవాలలో హైలెట్స్ …… శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన గాండ్లపెంట మండలం, కటారుపల్లిలో వెలసిన యోగి వేమన బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా, భక్తిప్రపత్తుల మధ్య కొనసాగుతున్నాయి. ప్రజాకవి, సామాజిక సంస్కర్త, యోగి…

Read More

వైభవంగా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 01, 2026 7:30 PM IST ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని చారిత్రక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత కన్నుల పండువగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు సతీసమేతంగా ఈ దివ్య…

Read More

Pawan Kalyan: రాస్తే పవన్ కళ్యాణ్ గన్‌మెన్ అని రాయండి.. నా పేరు ఎందుకు? ఎల్లో మీడియాపై దాడిశెట్టి రాజా ఫైర్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 8:28 PM IST దాడిశెట్టి రాజా, తన పాత గన్‌మెన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతలో ఉన్నాడని, ఎల్లో మీడియా తప్పుడు కథనాలతో తనను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు + నా గన్మెన్ కాదు, డిప్యూటీ సీఎం గన్ మ్యాన్, తెలుసుకోండి మాజీ మంత్రి దాడిశెట్టి రా ఏపీ రాజకీయాల్లో గన్‌మెన్ చుట్టూ సాగుతున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు తన వద్ద పనిచేసిన గన్‌మెన్‌ను…

Read More

Skill Training: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. ఉచితంగా సెల్ ఫోన్ రిపేరింగ్ నేర్చుకోండి.. సొంతంగా ఎదగండి! | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 01, 2026 8:57 PM IST అనంతపురం రూడ్‌సెట్ ఏప్రిల్ 5 నుంచి 30 రోజుల ఉచిత సెల్ ఫోన్ రిపేరింగ్ శిక్షణ, గ్రామీణ నిరుద్యోగ యువకులకు వసతి భోజనం ఉచితం, ప్రభుత్వ సర్టిఫికేట్ కూడా ఇస్తారు వచ్చే సమ్మర్ హాలిడేస్ ని ఇలా ఉపయోగించుకోండి సెల్ రేపేరి… ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో స్మార్ట్‌ఫోన్ అనేది మనిషికి ఒక విడదీయలేని భాగమైపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికీ…

Read More

Murder Mystery: చిత్తూరులో చీటీల వ్యాపారి దారుణ హత్య! మూడు రోజుల తర్వాత అడవిలో శవమై కనిపించిన మహిళ | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 01, 2026 9:42 PM IST చిత్తూరు జిల్లాలో చీటీల వ్యాపారి చంద్రమ్మను అప్పు వివాదంపై సుబ్రహ్మణ్యం సహచరులతో కలిసి జగమర్ల అటవీలో హత్య, బంధువుల ధర్నాతో జాతీయ రహదారి ట్రాఫిక్ నిలిచింది + చిత్తూరు జిల్లాలో చీటీల వ్యాపారం కొనసాగిస్తున్న  మహిళ  దారుణ హత్య చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి అడగడమే ఆ మహిళ చేసిన పాపమైంది. నమ్మించి తీసుకెళ్లి, అతి కిరాతకంగా ప్రాణాలు తీసిన ఘటన పలమనేరు…

Read More

Tribal Welfare: ఏపీలో ఆదర్శ కలెక్టర్.. ఆయన వస్తే గిరిపుత్రులు ఎదురెళ్లి మళ్లీ స్వాగతం పలుకుతారు ఎందుకో తెలుసా | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 9:20 PM IST రంపచోడవరం పోలవరం జిల్లా యువ కలెక్టర్ దినేష్ కుమార్ పేదలతో మమేకమై సమస్యలు పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు, వృద్ధురాలి గ్యాస్ సమస్యను వెంటనే పరిష్కరించమని ఆదేశించారు + ఆకలెక్టర్ వస్తే గిరిపుత్రులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతారు ఎందుకో తెలుసా కొంతమంది అధికారులను చూస్తే వయసుతో సంబంధం లేకుండా రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, ఒక్కొక్కరిని చూస్తే ఈయన ఇంతే అన్న విధంగా మనసులో ఆయన గురించి…

Read More

Yanamala Ramakrishnudu: యనమల చూపు ‘పెద్దల సభ’ వైపు.. అల్లుడి చుట్టూ డ్రగ్స్ కేసులు! రాజ్యసభ దక్కేనా? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 8:08 PM IST రాజ్యసభ సీటుపై యనమల రామకృష్ణుడు ఆశలు, తుని పరిధికే పరిమితమైన ఆయన, చిన్నల్లుడు పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు ఆరోపణలతో అనిశ్చితి పెరిగింది + News18 ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో యనమల రామకృష్ణుడు అంటే తెలియని వారు ఎవరు ఉండరు, ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి, నేటి వరకు ఎన్నో పదవులు అనుభవించినా యనమల, ప్రస్తుతం ఆయన సొంత నియోజకవర్గానికి పరిమితమయ్యాయు, ఎలక్షన్‌లో ప్రత్యక్షంగా…

Read More

PHC Inspection: డెంకాడ పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. డ్యూటీ డాక్టర్ చేసిన పనికి తీవ్ర ఆగ్రహం.. షోకాజ్ నోటీసు జారీ! |

Last Updated:Apr 01, 2026 5:08 PM IST విజయనగరం డెంకాడ పిహెచ్సి ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, డాక్టర్లు గైర్హాజరుపై ఆగ్రహం, షోకాజ్ ఆదేశాలు, సేవలు మెరుగుపరచాలని సూచనలు డెంకాడ పీహెచ్‌సీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీడ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై తీవ్ర ఆగ్ర విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)పై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి పనితీరు, సిబ్బంది…

Read More